49 వ రోజుకు చేరినజీడిపిక్కల కార్మికుల నిరసన:
మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం:చిన్నింపేట జీడిపిక్కల కార్మికులు నిరసన శుక్రవారం 49 వ రోజుకు చేరుకుంది. కార్మికులు యాజమాన్య,ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కార్మికులు ఫ్యాక్టరీ ఎదుట ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు రొంగల ఈశ్వరరావు మాట్లాడుతూ…
మహిళల అభ్యున్నతికి మార్గదర్శి సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు
(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం:ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు సావిత్రిబాయి పూలే జయంతిని ఉమెన్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి.సునీత అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సావిత్రిబాయి ఫూలే గొప్ప భారతీయ…
బాధిత కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ
మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం:ఏలేశ్వరం మండలం యర్రవరం గ్రామ శివారులో నిర్మించిన అవంతి ఫ్రొజెన్ ఫుడ్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ప్రత్తిపాడు మండలం ఏలూరు గ్రామానికి చెందిన జామి మహాలక్ష్మి అనే మహిళ గురువారం మృతి చెందింది.అవంతి ఫ్యాక్టరీలో మహాలక్ష్మి పని చేస్తున్న…
నేటి నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం ప్రారంభం.
మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం:స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ కే ఎస్ ఎస్ రాజశేఖర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ…
తుంబ కు స్మశాన వాటిక కేటాయింపుటిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్
బంగారుపాళ్యం జనవరి 2 మన న్యూస్ పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం లోని తుంబ గ్రామ పంచాయతీలోని ఎస్టీ కాలనీ లో సామాజిక వర్గ ప్రజలకు తుంబ గ్రామం సర్పంచ్ ఉషశ్రీ మురళీమోహన్ మరియు చిత్తూరు జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి…
గణనాధుని సేవలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి హరీష్ కుమార్
ఐరాల జనవరి 2 మన న్యూస్ ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్న కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాస్ హరీష్ కుమార్ , కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు, వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు…
ఓం శక్తి భక్తులకు అన్నదానం నిర్వహించిన జడ్పిటిసి భారతి మధు కుమార్.
తవణంపల్లి జనవరి 2 మన న్యూస్ తవణంపల్లి మండలంలోని దిగువ తడకర గ్రామం నందు ఓంశక్తి భక్తుల పూజా కార్యక్రమంలో భాగంగా భక్తులకు అన్నదానం ఏర్పాటుచేసి దగ్గరుండి భక్తులకు తవణంపల్లి మండలం జడ్పిటిసి భారతి మధు కుమార్ భోజనాలు వడ్డించడం జరిగింది.…
సరైన సమయానికి సరైన పద్ధతిలో రసాయన ఎరువులను వినియోగించుకోవాలి,
మనన్యూస్:పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలోఎరువులు ఉపయోగాలను తెలుసుకుని సరైన సమయానికి సరైన పద్ధతిలో రసాయన ఎరువులను వినియోగించుకోవాలని వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు అన్నారు.మండలం తాడూరు గ్రామంలోపొలం పిలుస్తోంది కార్యక్రమంలో మాట్లాడుతూ నత్రజని ఎరువు యూరియా రూపంలో వేస్తున్నారని పెరుగుదలకు…
10వ,తరగతి విద్యార్థులకు మోడల్ పేపర్ లు అందించిన యు టి ఎఫ్
మన న్యూస్:గొల్లప్రోలు లోని పదవ తరగతి విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులవ్వాలనే మంచి ఆశయంతో యూటీఎఫ్ చే ప్రచురితమైన ఎంతో విలువైన ఎస్ ఎస్ సి మోడల్ టెస్టు పేపర్స్ గొల్లప్రోలు లోని బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులకు మరియు బాలుర…
గొల్లపల్లి బాబి ఆర్థిక సహాయం తో పదవ తరగతి విద్యార్థులకు ఉచితంగా మోడల్ టెస్ట్ పేపర్లు
మన న్యూస్:గొల్లప్రోలు మండలం లోని 3 ఉన్నత పాఠశాల ల విద్యార్థులకు గొల్లప్రోలు వాసి స్వర్గీయ గొల్లపల్లి నాగేశ్వరావు గారి కుమారుడు గొల్లపల్లి బాబీ ఆర్ధిక సహకారం తోయు టి ఎఫ్ ప్రచురించిన 30,000 రూ విలువైన యస్ యస్ సి…