ఉపాధి హామీ కూలి మృతి.
మన న్యూస్,నిజాంసాగర్ 🙁 జుక్కల్ ) గత వారం రోజులుగా ఓ వ్యక్తి ఉపాధి హామీ పనులకు వెళ్తూ అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మహమ్మద్ నగర్ మండలంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే మహమ్మద్ నగర్…
అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్ పట్టివేత.. ఎస్ ఐ శివకుమార్
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్ను నిజాంసాగర్ ఎస్సై శివకుమార్ పట్టుకున్నారు.మంజీర నది నుంచి హైదరాబాద్ వైపు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్ను మహమ్మద్నగర్ మండలంలోని నర్వ గేటు వద్ద పట్టుకొని కేసు నమోదు చేశారు.ఎవరైనా అక్రమ…
నరేంద్ర మోడీ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ను ఆస్వాదించిన అనంతపురం జిల్లా నాయకులు, కుటుంబ సభ్యులు
అహ్మదాబాద్, మన న్యూస్: గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్పోర్ట్స్ ఎన్క్లేవ్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈరోజు గుజరాత్ వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ సందర్భంగా ఉత్సాహవంతమైన వాతావరణం నెలకొంది. ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాకు…
ఈనెల 7వ తేదీన అనుగొండలో మెగా వైద్య శిబిరం.కరపత్రాలు ఆవిష్కరించిన లయన్స్ బృందం
మన న్యూస్, నారాయణ పేట:– మక్తల్ మండలంలోని అనుగొండ గ్రామంలో ఈనెల 7వ తేదీన లయన్స్ క్లబ్ మక్తల్ ఆధ్వర్యంలో లయన్స్ డిస్ట్రిక్ట్ సెకండ్ గవర్నర్ శశికాంత్, లక్ష్మణ్ సహకారంతో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశామని, ఈ సందర్భంగా అనకొండ…
నూతన ఆలయ నిర్మాణ పోస్టర్ ఆవిష్కరించినఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
ఎల్ బి నగర్. మన న్యూస్ :- జడ్జెస్ కాలనీ ఫేస్ వన్ లో వేంచేసిన శ్రీశ్రీశ్రీ ఎల్లమ్మ బంగారు పోచమ్మ తల్లుల దేవాలయ పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా ఈ నెల నాల్గవ తేదీన దేవాలయం పునర్నిర్మాణం పనుల్లో భాగంగా నూతన…
విజయ భేరిని మ్రోగించిన లింగంపల్లి నారాయణ పాఠశాల
శేరిలింగంపల్లి మే 03 మన న్యూస్ :- శేరిలింగంపల్లి నారాయణ పాఠశాల విద్యార్ధులు అసాధారణమైన విజయాలను సాధించారు. మా విద్యార్థిని అక్షయ రాష్ట్ర స్థాయిలో 4 వ ర్యాంక్ ను సాధించింది. అంతేకాక, 114 విద్యార్థులు 550 కి పైగా మార్కులను…
చెక్పోస్ట్ దగ్గర అప్రమత్తంగా ఉండాలి,ఉట్కూర్ ఎస్సై కృష్ణంరాజు.
మన న్యూస్, నారాయణ పేట:- రబీ సీజన్లో నారాయణపేట జిల్లా లోకి పోరుగు రాష్ట్రం నుండి అక్రమంగా వరి ధాన్యం రాకుండా ఉండేందుకు ఉట్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో బార్డర్లో ఏర్పాటుచేసిన సమీస్తాపూర్ చెక్పోస్టును ఎస్ ఐ కృష్ణంరాజు ఆకస్మికంగా తనిఖీ…
ఉండవెల్లి మండలం ప్రగటూరు గ్రామంలో 18 గడ్డివాములు దగ్ధం
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 2 :- జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం ప్రగటూరు గ్రామం లో రైతు లు 18 గడ్డివాములు కాళీ పోవడం జరిగింది 800 పియుఎస్ పైప్ లూ కలిపోవడం జరిగింది ఫైర్ సిబ్బంది…
వేసవి విజ్ఞాన తరగతులను సద్వినియోగం చేసుకోండి – నర్వ, జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుసూదన్
మన న్యూస్ నర్వ మండలం:- వేసవి విజ్ఞాన తరగతులను విద్యార్థులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని నర్వ జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుసూదన్ తెలిపారు. నర్వ జిల్లా పరిషత్ పాఠశాలలో శిబిరంలో విద్యార్థులకు ఉదయం 8 గంటల నుండి 11 గంటల…
రాజ్యాంగ బద్దంగా రైతుకు వ్యాపారితో సమానంగా హక్కులు కల్పించాలి
Mana News – తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్. ఆర్.అల్వార్ రెడ్డి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు బ్యాంకుల వద్దకు భూమిని తాకట్టు పెట్టుకొని అప్పు ఇచ్చే…