బొలెరో వాహనం బీభత్సం ఇద్దరు నర్సింగ్ కాలేజీ విద్యార్థుల మృతి పలువురు విద్యార్థులకు గాయాలు
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 29: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది ఈ ప్రమాదంలో మక్తల్ కు చెందిన మహేశ్వరి (20),వనపర్తికి చెందిన మనీషా శ్రీ(21) అనే ఇద్దరు నర్సింగ్ విద్యార్థినులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా…
రజతోత్సవ సభకు తరలివచ్చిన బిఆర్ఎస్ శ్రేణులకు ధన్యవాదాలు….-మండల అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి..
పినపాక, మన న్యూస్ఏప్రిల్ 27:- వరంగల్ లో ఆదివారం జరిగిన బిఆర్ఎస్ రజతోత్సవ సభకు పినపాక నుండి హాజరైన బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకి ధన్యవాదాలు తెలియజేస్తూ మండల అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన మంగళవారం ఈ బయ్యారం…
ఆటలతోనే ఆరోగ్యం,ఆనందం..సీనియర్ కాంగ్రెస్ నాయకులు మల్లప్ప పటేల్
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) ఆరుబయట ఆటలతో ఆరోగ్యంతో పాటు ఆనందం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లప్ప పటేల్ అన్నారు. మంగళవారం పెద్ద కొడప్ గల్ మండలంలోని అండర్ 17 ప్రీమియర్ లీగ్”కాటేపల్లి లో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్…
కొత్త చట్టం భూ భారతితో రైతులకు మేలు.. జుక్కల్ ఎమ్మెల్యే తోట
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) కొత్త చట్టం భూ భారతితో రైతులకు మేలు జరుగుతుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. నిజాంసాగర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో భూ భారతి పై రెవెన్యూ సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా…
భూ భారతి చట్టం పై అవగాహన సదస్సు..జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
మన న్యూస్,నిజాంసాగర్, ( జుక్కల్ )14 ఏప్రిల్ 2025 నుండి మీ సేవా కేంద్రంలో భూ సమస్యలపై దరఖాస్తు సమర్పిస్తే భూభారతి చట్టం ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందనిభూ భారతి చట్టం పై జిల్లాలోని ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతీ మండల…
రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలి..జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,రైతులకు కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన వరి ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను కలెక్టర్ పరిశీలించారు.అకాల వర్షాలు కురిసే ఆస్కారం…
కెసిఆర్ ఇక నీ జీవితం ఫామ్ హౌస్కే అంకితం – విమర్శలు గుప్పించిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పినపాక మండల అధ్యక్షులు గోడిశాల రామనాధం
పినపాక, మన న్యూస్ :- వరంగల్ ఎల్కతుర్తిలో కెసిఆర్ నిర్వహించేది రజతోత్సవ సభ కాదని, అది గత తొమ్మిది సంవత్సరాల కాలంలో కెసిఆర్ చేసిన మోసాలను కప్పిపుచ్చుకునే కుతంత్రోత్సవ సభని.. పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోడిశాల రామనాధం ఆరోపించారు.…
రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నేత గోరంట్ల శ్రీను మృతి -ఆటో బులోరో డీ…నాలుగు రోజుల క్రితం కుమారుడి వివాహం- పచ్చ తోరణం ఆరకముందే ప్రమాద రూపంలో పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబం
పినపాక, మన న్యూస్ :- సోమవారం తెల్లవారు జామున వేములవాడ వెళ్తున్న క్రమంలో తాడ్వాయి అడవిలో రంగాపురం వైపు వొస్తున్న గుర్తుతెలియని బొలెరో వాహనం డీ కొనడం తో గోపాలరావుపేట కు చెందిన కాంగ్రెస్ నేత గోరంట్ల శ్రీను అక్కడికక్కడే మృతి…
ఐజ గురుకుల పాఠశాల కోసం మరోసారి కదలిన ఐజ అఖిలపక్షం
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 28 :- జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండల కేంద్రంలో ఈరోజు ఉదయం ఐజ అఖిలపక్ష కమిటీ తరఫున గత కొన్ని సంవత్సరాల క్రితం గురుకుల విద్యాలయం ఐజ మండల కేంద్రానికి మంజూరి అయింది.…
ఘనంగా భీరప్ప కామరథిల కళ్యాణ మహోత్సవం
మన న్యూస్,నిజాంసాగర్,పిట్లం మండలం అల్లాపూర్ గ్రామంలో బీరప్ప కామరతిల కల్యాణ మహోత్సవాన్ని సోమవారం మల్లికార్జున కురుమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత రావు నూతనంగా నిర్మించిన బీరప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.ఎమ్మెల్యేను మల్లికార్జున…