అకాల వర్షంతో రైతులకు ఇబ్బందులు..
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) అకాల వర్షం కు అన్నదాత ఆగమవుతున్నారు పంటలు తడిసిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి,బూర్గుల్,కోమలంచ, మగ్దూంపూర్ కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల ధాన్యం తడిసి…
వాహనదారుల వెంట ధృవపత్రాలు తప్పనిసరి. ఎస్ఐ శివకుమార్
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) వాహనాలు నడిపే ప్రతి ఒక్క డ్రైవర్ వద్ద ధ్రువపత్రాలు తప్పనిసరిగా ఉండాలని ఎస్ఐ శివకుమార్ అన్నారు. నిజాంసాగర్ మండలంలోని బొగ్గు గుడిసె చౌరస్తాలో వాహనాలు తనిఖీ చేపట్టారు. ఇందులో భాగంగా ప్రతి వాహనంను ఆపి ధృవపత్రాలు…
వాల్మీకి సంఘం నూతన కమిటీ ఎన్నిక
మన న్యూస్ నర్వ మండలం: నారాయణపేట జిల్లా నర్వ మండల వాల్మీకి అధ్యక్షులు కావాలి అయ్యన్న, ఆధ్వర్యంలో కల్వల గ్రామ వాల్మీకి నూతన కమిటీ ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం నరసింహులుజిల్లా ప్రధాన కార్యదర్శి పసుల నీరజ్…
3.15 యం వి ఎ పిటీఆర్ ప్రారంభం -: సబ్ స్టేషను ప్రారంబించిన ఎమ్మెల్యే -: చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హర్షం
మన న్యూస్ లింగంపెట్ : కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం, బాణాపూర్ గ్రామ సబ్ స్టేషన్ నందు 1 కోటి రూపాయల నిధులతో ఏర్పాటు చేసిన 3.15 యం.వి.ఏ పిటిఆర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్…
స్ట్రీట్ కాజ్ గురునానక్ ఇన్స్టిట్యూషన్ అధ్యర్యంలో పిల్లలకు సెల్ఫ్-డిఫెన్స్ శిక్షణా శిబిరం మంచాల.
మన న్యూస్ : మంచాల మండలంలోని జపాల్ గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ , జపాల్ లోని పిల్లల కోసం విజయవంతంగా ఒక సెల్ఫ్-డిఫెన్స్ శిక్షణా శిబిరం ను గురునానక్ ఇన్స్టిట్యూషన్ స్ట్రీట్ కాజ్ ఆధ్వర్యంలో నిర్వహించింది. ప్రాక్టికల్,ఆకర్షణీయమైన బోధనా…
సిఈఐఆర్ పోర్టల్ ద్వారా 91 మొబైల్ ఫోన్లు రికవరి, బాధితులకు అందజేత – జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ ఐ పి ఎస్
చోరీ మొబైల్ ఫోన్లు కొనడం, అమ్మడం నేరం- మొబైల్ ఫోన్ పోయిన వెంటనే సీఈఐఆర్ www.ceir.gov.in వెబ్ పోర్టల్ లేదా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ ను సంప్రదించండి.- – మొబైల్ దొంగతనం చేసిన వ్యక్తులపై కేసులు నమోదు చేయాలి. మన…
మఖ్తల్ లో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చారిత్రాత్మకం- స్థానిక ఎమ్మెల్యే రాకతో ఏడాదిన్నరకే మఖ్తల్ లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి..- ఎమ్మెల్యే శ్రీహరి మానస పుత్రికల్లో డయాలసిస్ సెంటర్ ఒకటి,
మన న్యూస్ మక్తల్ నియోజకవర్గం: మక్తల్ నియోజవర్గ వాసులకు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న డయాలసిస్ సెంటర్ పూర్తిస్థాయి సౌకర్యాలతో అన్ని హంగులతో అందుబాటులోకి వచ్చిందని,ఇక మీదట మక్తల్ నియోజకవర్గం ప్రజలు డయాలసిస్ సేవల కోసం నారాయణపేట & మహబూబ్ నగర్ కు వెళ్లాల్సిన…
రైతు ఉన్నతి బాగుకోసం ఎంతవరకైనా వారికి తోడుగా నేనుంటా -వాకిటి
మన న్యూస్ నర్వ మండలం: మక్తల్ నియోజకవర్గం నర్వ మండలం ఉందెకోడ్ గ్రామం లో రైతు వేదికలో అమాలిక రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ వారి మొదటి వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న మక్తల్ నియోజకవర్గ శాసన సభ్యులు డా.వాకిటి శ్రీహరి.అనంతరం…
680గ్రాముల గంజాయి పట్టివేతగంజాయి విక్రయదారుడు అరెస్టు, రిమాండ్ కు తరలింపు-విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన గద్వాల టౌన్ ఎస్ఐ కళ్యాణ్ కుమార్
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 13జోగులాంబ గద్వాల జిల్లా : గద్వాలలోని చింతలపేటకు చెందిన బషీర్ అనే వ్యక్తి మంగళవారం గద్వాల వ్యవసాయ మార్కెట్ లో గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచరం మేరకు గద్వాల టౌన్ ఎస్ ఐ కళ్యాణ్ కుమార్…
కరెంటు కష్టాలతో రైతులు ఇక్కట్లు, ఒకే రోజు 20 సార్లు కరెంటు కట్టు’మోటార్లు పట్ – అధికారులను నిలదీస్తున్న రైతులు.
మన న్యూస్ నర్వ మండలం :- నర్వ మండల పరిధిలోని సిపూరు గ్రామంలో కరెంటు సరిగా రాక కరెంటు కష్టాలలో రైతులు ఇబ్బంది పడుతున్నామని సిపూర్ గ్రామ రైతులు మంగళవారం రోజు కల్వాల్ సబ్ స్టేషన్ లో అధికారులను నిలదీశారు. సోమవారం…