కరెంటు కష్టాలతో రైతులు ఇక్కట్లు, ఒకే రోజు 20 సార్లు కరెంటు కట్టు’మోటార్లు పట్ – అధికారులను నిలదీస్తున్న రైతులు.

మన న్యూస్ నర్వ మండలం :- నర్వ మండల పరిధిలోని సిపూరు గ్రామంలో కరెంటు సరిగా రాక కరెంటు కష్టాలలో రైతులు ఇబ్బంది పడుతున్నామని సిపూర్ గ్రామ రైతులు మంగళవారం రోజు కల్వాల్ సబ్ స్టేషన్ లో అధికారులను నిలదీశారు. సోమవారం…

పెదపాడు గ్రామం లైఫ్ చేంజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి 13-05-2025 :- జోడించడం గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గంలో జిల్లా పెద్దపాడు గ్రామంలోని మహిళా సాధికారత పైన అవగాహన సదస్సు కలుగజేశారు మహిళలు ఇంటికి పరిమితం కాకుండా సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాలలో అభివృద్ధి…

జడ్పీ రోడ్ లో ఇండియన్ బజార్ సూపర్ మార్కెట్ ప్రారంభం

హస్తినాపురం. మన న్యూస్ :- ఎల్బీనగర్ నియోజకవర్గం హస్తినాపురం డివిజన్ లోని జడ్పీ రోడ్ భవిష్య స్కూల్ పక్కన మొహమ్మద్ నజీర్, మొహమ్మద్ చాంద్ పాషా నేతృత్వంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియన్ బజార్ సూపర్ మార్కెట్ ను సోమవారం మాజీ…

హోరా హోరిగా ఒడ్డెపల్లిలో కుస్తీ పోటీలు

మనన్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని ఒడ్డెపల్లి గ్రామంలో ముత్యాల పోచమ్మ నల్ల పోచమ్మ తల్లి వారోత్సవాలను పురస్కరించుకొని సోమవారం కుస్తీ పోటీలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కుస్తీ పోటీలను తిలకించేందుకు మహారాష్ట్ర కర్ణాటక బిచ్కుంద నారాయణఖేడ్ జహీరాబాద్ తదితర ప్రాంతాల…

చెక్ పోస్ట్ దగ్గర ఆప్రమంతంగా ఉండాలి, మక్తల్ సీఐ రామ్ లాల్.

మన న్యూస్, నారాయణ పేట:– రబి సీజన్ సందర్భంగా పోరుగు రాష్ట్రం నుండి నారాయణపేట జిల్లాకు వరి ధాన్యం రాకుండా జిల్లా పరిధిలో ఆరు చెక్పోస్ట్ లు ఏర్పాటు చేయగా శనివారం సాయంత్రం మక్తల్ సీఐ రామ్లాల్ కృష్ణ బ్రిడ్జ్ బోర్డర్…

మహిళలను వేధిస్తే చట్ట ప్రకారం చర్యలు: షి టీమ్ పోలీసులు.

మన న్యూస్, నారాయణ పేట:- జిల్లా పరిధిలోని ఉట్కూర్, మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోనీ సమ్మర్ క్యాంప్ లో ఉన్న విద్యార్థులకు షి టీమ్ పోలీసులు, పలు సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించి మహిళలను, చిన్నపిల్లలను వేధిస్తే చట్టప్రకారం…

పోలీస్ జాగిలంతో ఆకస్మిక తనిఖీలు.

మన న్యూస్, నారాయణ పేట:- శనివారం రోజు నర్వ మండల కేంద్రంలోని నార్కోటిక్స్ స్నైపర్ పోలీసు జాగిలంతో పలు ప్రదేశాలలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించడం జరిగిందని జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. గంజాయి మత్తు పదార్థాల నిర్మూలన గురించి, అక్రమ…

కోస్గి బస్టాండ్ లో ఫింగర్ ప్రింట్ డివైస్ తో తనిఖీలు.

మన న్యూస్, నారాయణ పేట:- కోస్గి బస్టాండ్ లో దొంగతనాలు నిర్మూలించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కోస్గి పోలీసు కానిస్టేబుల్ అంబయ్య గౌడ్ తెలిపారు. శనివారం కోస్గి బస్టాండ్ లో ఫింగర్ ప్రింట్స్ డివైస్ తో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించడం జరిగిందని,…

తల్లి కూతుళ్ల ప్రాణాలు తీసిన కూలర్

మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్ మండలంలోని గొల్ల తండాలో విషాదం నెలకొంది.శనివారం తెల్లవారుజామున విద్యుత్ షాక్ తో తల్లి కూతురు మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం గుల్లతాండకు చెందిన చవాన్ శంకబాయ్ (36) కూతురు చవాన్ శివాని (14)ఇంట్లో నిద్రపోతున్న క్రమంలో ఎండ…

సంక్షేమ పథకాన్ని అమ్ముకున్న నాయకునికి రాజకీయ భవిష్యత్తు ఉండదు.ఎమ్మెల్యే తోట

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) సంక్షేమ పథకాన్ని అమ్ముకున్న నాయకునికి రాజకీయ భవిష్యత్తు ఉండదని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు.మొహమ్మద్ నగర్ మండలంలోని గున్కుల్ సొసైటీ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ…

You Missed Mana News updates

సామూహిక మూత్రశాల నిర్మాణానికి భూమి పూజ.మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి
జలదంకి లో ట్రాక్టర్ డ్రైవర్ శ్రీవర్ధన్ భౌతికకయానికి నివాళులు అర్పించిన కొట్టే వెంకటేశ్వర్లు….
ముస్లిం సోదరుడు యాకుబ్ భాషా వివాహ వేడుకలకు హాజరైన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!
ఏపీలో డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరికి రూ.లక్ష రుణం…///
పని ప్రారంభించిన నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా…
యుటిఎఫ్ రణభేరి ప్రచార యాత్రను విజయవంతం చేయాలి,, యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చలపతి శర్మ పిలుపు….