ఘనంగా శ్రీశ్రీశ్రీ శృంగేరి శారదా పీఠం శంకరమఠం వార్షికోత్సవం

ఆర్ కె పురం. మన న్యూస్: మహేశ్వరం నియోజకవర్గ రామకృష్ణ పురం డివిజన్ అల్కాపురి కాలనీ లోని శ్రీశ్రీశ్రీ శృంగేరి శారదా పీఠం శంకరమఠం వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన హోమంలో పాల్గొన్న రామకృష్ణ పురం డివిజన్ మాజీ కార్పొరేటర్ జిహెచ్ఎంసి డిప్యూటీ…

శ్రీశ్రీశ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న — కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి.

గడ్డిఅన్నారం. మన న్యూస్ :- శ్రీశ్రీశ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయంలో 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరుగుతున్న తృతీయ శతాబ్దీ బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి.ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవాలయ కమిటీ ఆహ్వానం మేరకు, స్థానిక కార్పొరేటర్…

జిల్లాలోని వివిధ ప్రవేట్ స్కూల్ బస్సులను ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఆర్టీవో అధికారులు

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 13 :- జోగులాంబ గద్వాల జిల్లా ఆర్టీవో అధికారుల ఆకస్మిక తనిఖీలు..అలంపూరు శాంతినగర్ గద్వాల ప్రాంతాలలో… స్కూల్ బస్సుల పై ఆర్టీవో అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ..ప్రైవేట్ స్కూల్…

పేదప్రజల సీఎం సహాయనిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 13:- జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు గద్వాల టౌన్ వివిధ వార్డ్ లకు సంబంధించిన లబ్ధిదారులకు సీఎం సహాయ నిధికి నమోదు చేసుకున్న వారికి సీఎం సహాయనిధి ద్వారా…

భూభారతి రెవెన్యూ సమస్యల దరఖాస్తులు స్వీకరణ..

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ )మండలంలో భూభారతి రెవెన్యూ చట్టాన్ని పకడ్బందీగాఅమలు చేయడానికి రెవెన్యూ సదస్సులు కొనసాగుతున్నాయి.సదస్సు ల్లో భూసమస్యలపై దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి.మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామంలో రెండవ రోజు రెవెన్యూ సదస్సులు నిర్వహించారు.ఇందులో పలువురు రైతులు ప్రజలు భూ…

దళితబంధు వాహనాలు అందజేత..

మనన్యూస్,నిజాంసాగర్(జుక్కల్): మండలంలోని అచ్చంపేట్ గ్రామానికి చెందిన ఇద్దరు లబ్ధిరులకు గురువారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, దళితబంధు వాహనాలను భువనగిరి ప్రమీల,అడ్ల నాగమణికి వాహనాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు లక్ష్మయ్య,బంగ్ల ప్రవీణ్,మంద బలరాం, రామురాథోడ్,ఎంపీడీవో గంగాధర్ తదితరులు ఉన్నారు.

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి..ఆరోగ్య కేంద్రం వైద్యుడు రోహిత్

మన న్యూస్,నిజాంసాగర్(జుక్కల్):సీజనల్ వ్యాధుల పట్ల ఆరోగ్య కార్యర్తలు, ఆశా వర్కర్లు అందరూ అప్రమత్తంగా ఉండాలని మండల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు రోహిత్ అన్నారు.నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రం ఆవరణలో పిట్లం, నిజాంసాగర్ మండలాల ఆరోగ్య కార్యకర్తలకు ఆయన…

ఘోర విమాన ప్రమాదం దురదృష్టకరం

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 12 :- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. మృతులకు నివాళులు మరియు వారి కుటుంబ సభ్యులకు సంతాపం.ఈ రోజు మధ్యాహ్నం గుజరాత్ లోని అహ్మదా బాద్ లో…

మంత్రి వాకిటి శ్రీ హరి ని మర్యాదపూర్వకంగా కలిసినజక్కిడి శివ చరణ్ రెడ్డి

నాగోల్. మన న్యూస్ :-తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖ నూతన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వాకిటి శ్రీ హరి గారిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర…

ఫిట్ నెస్ లేని ప్రైవేటు, కార్పొరేటర్ పాఠశాల, కళాశాల బస్సులను సీజ్ చేయాలి – పి శివకుమార్ గౌడ్

మన్నెగూడ. మన న్యూస్:– అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ రంగారెడ్డి జిల్లా సమితి ఆధ్వర్యంలో ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేయాలని రీజినల్ ట్రాన్స్పోర్ట్ అధికారి సుభాష్ చంద్ర రెడ్డి కి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా…

You Missed Mana News updates

ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///
బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్
కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…
నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//