కిరణ్ రాయల్ వ్యవహారం .. పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశం
Mana News :- జనసేన పార్టీ తిరుపతి ఇంఛార్జి కిరణ్ రాయల్ వ్యవహారం గత రెండు రోజులుగా మీడియాలో హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. కిరణ్ రాయల్ మీద ఓ మహిళ ఆరోపణలు చేయడం, ఆత్మహత్యాయత్నం సంచలనం రేపాయి. ఆ…
దిగువ పల్లాలు గ్రామంలో ముల్లంగి లో శివయ్య ప్రతిరూపం
మన న్యూస్, వెదురుకుప్పం :- వెదురుకుప్పం మండలం దిగువ పల్లాలు గ్రామంలో ముల్లంగి చెట్టుకు కాసినటువంటి కాయలలో ఒకటి శివలింగం – శివయ్య రూపం లో దర్శనమిచ్చింది. మొదటగా దాన్ని చూసిన రైతులు ఆశ్చర్యానికి లోని శివయ్యే తన తోటలో దర్శనమిచ్చారని…
తిరుపతిలో చెన్నై ఫెర్టిలిటీ సెంటర్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న వెదురుకుప్పం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు
గంగాధర నెల్లూరు నియోజకవర్గం MLA,ప్రభుత్వ విప్ డా.వి.యం థామస్ గని సన్మానిచ్చిన నాయకులు Mana News :- వెదురుకుప్పం మండలం:- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు గంగాధర నెల్లూరు నియోజక వర్గం శాసన సభ్యులు చెన్నై ఫెర్టిలిటీ సెంటర్…
Prema Kuttindante’ Lyrical Video Song Released from ‘Thala’ Movie
Mana News :-The upcoming movie Thala directed by Amma Rajasekhar features his son Amma Ragin Raj in the lead role. The film has created a strong buzz especially after its…
తల మూవీ నుంచి ‘ప్రేమ కుట్టిందంటే’ లిరికల్ వీడియో సాంగ్ విడుదల
Mana News :- అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో ఆయన తనయుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా రూపొందిన సినిమా తల. రీసెంట్ గా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి చేతుల మీదుగా విడుదలైన ఈ మూవీ తమిళ్, తెలుగు ట్రైలర్ కు అద్భుతమైన…
TFI Personalities Congratulated Nandamuri Balakrishna For Being Conferred With Padma Bhushan
Mana News :- On the occasion of Balakrishna Nandamuri being conferred with the Padma Bhushan award, the major stakeholders of the Telugu film industry met the senior actor-politician at his…
పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారిని కలిసి సత్కరించిన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రముఖులు
Mana News :- తెలుగు చలనచిత్ర పరిశ్రమకు విశేష సేవలు అందించిన ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే, బసవతారకం కాన్సర్ హాస్పిటల్ చైర్మన్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి భారత ప్రభుత్వంచే పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించబడిన సందర్భంగా, తెలుగు చిత్ర…
వైసీపీ వెదురుకుప్పం అధ్యక్షుడిగా కామసాని పద్మనాభ రెడ్డి
మన న్యూస్, వేదురుకుప్పం :- వైసీపీ అధిష్టానంమండల పార్టీ ప్రెసిడెంట్లను నియమించినది, వైసీపీ వెదురుకుప్ప మండల అధ్యక్షుడిగా పద్మనాభం రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయన మాట్లాడుతూ.. తాను గతంలో…
భారత రాష్ట్ర సమితి పార్టీ ( బీ. ఆర్. ఎస్ ) పట్టభధ్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గా నామినేషన్ దఖాలు చేసిన పిడిశెట్టి రాజు
Mana News :- కరీంనగర్ జిల్లా : పిభ్రవరి 07, (కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం / కలెక్టరేట్ కార్యలయం ) మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి పార్టీ (బీ. ఆర్.…
సికింద్రాబాద్ జిల్లా నూతన అధ్యక్షులు మహంకాళి శ్రీ గుండగోని భరత్ గౌడ్ ని కలసిన సనత్ నగర్ డివిజన్ దాసారం కి చెందిన బీజేపీ నాయకులు
Mana News , Sanath Nagar :- బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా 27 జిల్లాలకు నూతన అధ్యక్షులను ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. సికింద్రాబాద్ జిల్లా నూతన అధ్యక్షులు గా మహంకాళి శ్రీ గుండగోని భరత్ గౌడ్ ఎన్నికయ్యారు.…