ఎర్రవరం,పెద్దనాపల్లి గ్రామాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమం
మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం:మండలంలోని ఎర్రవరం,పెద్దనాపల్లి గ్రామాల్లో వ్యవసాయ అనుబంధ శాఖల ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని రెండు రోజులపాటు మండల వ్యవసాయ అధికారిని బి.జ్యోతి నిర్వహించారు.ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ నేషనల్ పెస్ట్ సర్వ్ లెన్సెస్ సిస్టమ్(ఎన్ పి ఎస్…
జూద క్రీడలు వద్దు.. సంక్రాంతి సంబరాలే ముద్దు..పోలీసుల వినూత్న కార్యక్రమం
(మన న్యూస్ ప్రతినిధి )ఏలేశ్వరం : జూద క్రీడలు వద్దు సంక్రాంతి సంబరాలే ముద్దు అని ప్రత్తిపాడు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. సూర్య అప్పారావు పిలుపునిచ్చారు.స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆట స్థల ప్రాంగణంలో సీఐ సంక్రాంతి క్రీడలు మంగళవారం…
బేసిక్ మెడికల్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం
(మన న్యూస్ ప్రతినిధి) ప్రత్తిపాడు: ప్రత్తిపాడులోలో బేసిక్ మెడికల్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏలేశ్వరం శాఖ సర్వసభ్య సమావేశం సాయిశుభ రెసిడెన్సిలో నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ప్రత్తిపాడు దేవర్ష్ హాస్పటల్ అధినేత డాక్టర్ అంజి నాయక్, డాక్టర్…
నేత్రదానంతో ఇతరుల జీవితాల్లో వెలుగు
(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం:తాను మరణించినా తన కళ్లు మరొకరికి చూపు ఇవ్వాలనే గొప్ప ఆశయం ఆయన చేసిన నేత్రదానం అందరికీ ఆదర్శంగా నిలిచింది.ఏలేశ్వరం మండలం కొత్త ఎర్రవరం గ్రామానికి చెందిన కేలంగి రామకృష్ణ సోమవారం మృతి చెందారు. వారి కుటుంబ…
49 వ రోజుకు చేరినజీడిపిక్కల కార్మికుల నిరసన:
మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం:చిన్నింపేట జీడిపిక్కల కార్మికులు నిరసన శుక్రవారం 49 వ రోజుకు చేరుకుంది. కార్మికులు యాజమాన్య,ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కార్మికులు ఫ్యాక్టరీ ఎదుట ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు రొంగల ఈశ్వరరావు మాట్లాడుతూ…
మహిళల అభ్యున్నతికి మార్గదర్శి సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు
(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం:ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు సావిత్రిబాయి పూలే జయంతిని ఉమెన్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి.సునీత అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సావిత్రిబాయి ఫూలే గొప్ప భారతీయ…
బాధిత కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ
మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం:ఏలేశ్వరం మండలం యర్రవరం గ్రామ శివారులో నిర్మించిన అవంతి ఫ్రొజెన్ ఫుడ్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ప్రత్తిపాడు మండలం ఏలూరు గ్రామానికి చెందిన జామి మహాలక్ష్మి అనే మహిళ గురువారం మృతి చెందింది.అవంతి ఫ్యాక్టరీలో మహాలక్ష్మి పని చేస్తున్న…
నేటి నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం ప్రారంభం.
మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం:స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ కే ఎస్ ఎస్ రాజశేఖర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ…
సాయి శంకర నేత్రాలయంలో 200 మందికి నేత్ర వైద్య సేవలు.
(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: స్థానిక సాయి శంకర్ నేత్రాలయ ఆవరణలో ఏలేశ్వరం లయన్స్ క్లబ్, కాకినాడ కిరణ్ కంటి ఆసుపత్రి సంయుక్తంగా ఆదివారం నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరంలో 200 మంది దృష్టిలోపం ఉన్నవారికి సేవలు అందించారు. ఈ…
జీడిపిక్కలు కార్మికులకు ప్రజా సంఘాల మద్దతు.
(మన న్యూస్ ప్రతినిధి)ఏలేశ్వరం: గత నెల రోజులుగా మూసివేసిన జీడి పిక్కల ఫ్యాక్టరీని తెరిపించాలని ఆందోళన నిర్వహిస్తున్న కార్మికులకు వివిధ ప్రజా సంఘాలు ఆదివారం మద్దతు ప్రకటించారు.ఫ్యాక్టరీ వద్ద ధర్నా నిర్వహిస్తున్న కార్మికులకు వద్దకు ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి…