గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం-ఎంపీపీ గొల్లపల్లి
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: మండలంలోని సిరిపురం,పేరవరం గ్రామాలలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ భవనం వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి(బుజ్జి) శుక్రవారం శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎంపీపీ గొల్లపల్లి మాట్లాడుతూ ప్రత్తిపాడు నియోజకవర్గ శాసన సభ్యురాలు వరుపుల…
నేషనల్ మజ్దూర్ యూనియన్ విస్తృత స్థాయి సమావేశం
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ విస్తృతస్థాయి సమావేశం ఏలేశ్వరం ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ లో జిల్లా అధ్యక్షులు రమణరాజు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై. శ్రీనివాసరావు,రాష్ట్ర…
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేశ్వరం నగర పంచాయితీ పరిధిలో మరియు ఏలేశ్వరం మండలంలో వివిధ అభివృద్ధి పనులకు శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ రాజా శంకుస్థాపన చేశారు. ఏలేశ్వరం నగర పంచాయితీలో నాలుగు కోట్ల రూపాయలతో డిగ్రీ కళాశాలలో చేపట్టనున్న అదనపు గదుల…
అనాధ శవానికి దహన సంస్కారాలు చేసి మానవత్వం చాటుకున్న వివేకానంద సేవా సమితి సభ్యులు
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:కాకినాడ జిల్లా కరప మండలం సిరిపురం గ్రామానికి చెందిన విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన కిర్లంపూడి సూర్యనారాయణ (75) గత కొన్ని రోజుల నుండి యర్రవరం జాతీయ రహదారి లో దీన స్థితిలో ఉండటంతో వివేకానంద సేవా సమితి…
డిపో మేనేజర్ నుండి వైఖరికి నిరసనగా ఆర్టీసీ ఉద్యోగ కార్మికులు ఆందోళన
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేశ్వరం ఆర్టిసి డిపో మేనేజర్ మొండి వైఖరి కారణంగా డిపో ఉద్యోగ కార్మికులు గత 12 రోజులుగా ఆందోళన బాట పట్టారు. సోమవారం నుండి రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా…
క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ లిమిటెడ్ వారి సౌజన్యంతో ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ కు బారికేడ్లు అందజేత
అభినందించిన సిఐ బిఎస్ అప్పారావు,ఎస్సై ఎస్ లక్ష్మి కాంతం మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు: ప్రత్తిపాడు క్రెడిట్ యాక్సెస్ ఇండియా ఫౌండేషన్ కార్పొరేట్ సోషియల్ రెస్పాన్స్ లో భాగంగా రద్దీ ప్రాంతాల్లో రోడ్డుపై ట్రాఫిక్ సమస్యలు నివారించేందుకు ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్…
వరుపుల రాజా ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఆసుపత్రిలో పండ్లు పాలు పంపిణీ.
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: దివంగత నేత స్వర్గీయ వరుపుల రాజా ద్వితీయ వర్ధంతి సందర్భంగా మంగళవారం ఏలేశ్వరం నగర టిడిపి పార్టీ కార్యాలయం నందు టిడిపి యువ నాయకులు బొదిరెడ్డి గోపి, మూది నారాయణ స్వామి ఆధ్వర్యంలో దివంగత వరుపులరాజా…
కాకినాడ జిల్లా కలెక్టర్ సగిలి షాన్ మోహన్ ను కలిసిన స్పార్క్ ఫౌండేషన్ చైర్మన్ సందీప్
హ్యాక్-ఫ్రీ సైబర్ ప్రో లాక్ కాన్సెప్ట్ అమలుపై చర్చ మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: స్పార్క్ ఫౌండేషన్ చైర్మన్ సాయి సందీప్ మంగళవారం జిల్లా కలెక్టర్ శ్రీ షాన్ మోహన్ ను కలసి,హ్యాక్-ఫ్రీ సైబర్ ప్రో లాక్, సైన్స్ అండ్ టెక్నాలజీ…
రెండవ రోజు కొనసాగిన ఆర్టీసీలో రిలే నిరాహారదీక్షలు
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:డ్రైవర్ ఎస్ వి రమణ అక్రమ సస్పెన్షన్ రద్దు చేయాలని కోరుతూ ఏలేశ్వరం ఆర్టీసీ డిపో లో ఉన్న అన్ని యూనియన్లు జేఏసీగా ఏర్పడి సోమవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ మేరకు జేఏసీ కన్వీనర్…
ఉత్తమ లైన్ మెన్ గా కుంచె సింహాచలం. అవార్డు అందించిన డి ఈ వీరభద్రరావు
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: ప్రజలకు 24 గంటలు అదుబాటులో వుండే విభాగాలలో ఒకటైన విద్యుత్ శాఖలో అత్యధిక ప్రతిభ కనభరిచిన అధికారులకు విద్యుత్ శాఖ ఉన్నాధికారులు అవార్డు ప్రతిభాపత్రాలు అందజేసారు.మార్చి4 న లైన్ మెన్స్ డే సందర్భంగా జగ్గంపేట డివిజన్…