గద్వాల శ్రీ చైతన్య పాఠశాలలో నందు ఘనంగా బోనాలపండుగ సంబరాలు
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 19 :- జోగులాంబ గద్వాల జిల్లా జిల్లా కేంద్రంలోని నల్లకుంట శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా బోనాలు సంబరాల కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థులు బోనాలతో పోతురాజులు ఆటలతో డప్పు వాయిద్యాలతో ఆడుతూ తెలంగాణ…
పెండింగ్ బిల్లులు విడుదల చేసి పంచాయతీ ఎన్నికలు పెట్టమని మాజీ సర్పంచ్ల గోడు
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 19 :- జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండల మాజీ సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు సురవరం లోకేష్ రెడ్డిని, సర్పంచ్ల సంఘం నాయకుడు శేషన్ గౌడ్ మరియు ఈదన్న ను ఉండవల్లి పిఎస్ నందు…
ధీనావస్థలో బిజ్వారం వృద్ధ దంపతులు – మనవరాలు అనారోగ్యం, ఆర్థిక సహాయం కోసం ఎదురు చూపులు
గద్వాల జిల్లా, జూలై 19 (మన న్యూస్ ప్రతినిధి): జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని బిజ్వారం గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన వృద్ధ దంపతులు కర్రెన్న (75), సవారమ్మ అలియాస్ గట్టవ్వ (65) ఆర్థికంగా అత్యంత విషమ పరిస్థితులలో జీవిస్తున్నారు.…
ఏటీఎంలో డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తికి గంట వ్యవధిలో డబ్బులు రికవరీ చేసి అందించిన గద్వాల పట్టణ ఎస్సై కళ్యాణ్ కుమార్
పట్టణ ఎస్సై కళ్యాణ్ కుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన బీహార్ వ్యక్తి గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 19:- గద్వాల పట్టణ కేంద్రంలోని రిజిస్టర్ ఆఫీస్ సమీపంలో ఉన్న ఎస్బిఐ ఏటీఎంలో బీహార్ కు చెందిన వ్యక్తి వినోద్…
నా భూమిని అక్రమంగా కబ్జా చేసుకున్నరు.రాత్రికి రాత్రే వరాలు వేసి పొలం కబ్జాపొలాన్ని కబ్జా చేసి వరినాటు వేసుకున్న దామోదర్ రెడ్డి.
పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని బాధితుడి ఆవేదనన్యాయం చేయాలని వేడుకుంటున్న బాధితుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 19 :- జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలంలోని భూమిని అక్రమంగా 15 రోజుల…
మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే అభివృద్ధి సాధ్యం, మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి.
మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మహిళలు ఆర్థికంగా ఎదిగితే జిల్లా, రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, డైరీ డెవలప్మెంట్, క్రీడలు యువజన సర్వీసులు మరియు మత్స్యశాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. మన దేశానికి భారత…
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గోన్న పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..
మన న్యూస్ ఐరాల జులై-18 పూతలపట్టు నియోజకవర్గం లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. ఐరాల మండలం, చింతగుబ్బలపల్గె, మద్దిపట్లపల్లె గ్రామాల్లో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో…
ఐరాల మండలంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం..
మన న్యూస్ ఐరాల జులై-18 సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పూతలపట్టు శాసనసభ్యులు డా. కలికిరి మురళీమోహన్ ఐరాల మండలంలో పలు అభివృద్ధి పనులకు శుక్రవారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కామినాయనిపల్లె దళితవాడలో రూ.3 లక్షలతో సీసీ రోడ్డును,…
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గోన్న పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..
మన న్యూస్ ఐరాల జులై-18 పూతలపట్టు నియోజకవర్గం లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఉత్సాహంగా సాగుతుంది. ఐరాల మండలం, వైఎస్.గేటు, కామినాయనిపల్లె, కామినాయనిపల్లె దళితవాడ, కుల్లంపల్లె, కస్తూరినాయనిపల్లె రత్నగిరి, చిన్నవెంకటంపల్లె దళితవాడ, మట్టపల్లె, చింతగుంపలపల్లె గ్రామాల్లో సుపరిపాలనలో తొలి అడుగు…
పులివర్తి లక్ష్మీ భారతీ గారికి నివాళులు అర్పించిన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..
మన న్యూస్ (పూతలపట్టు నియోజకవర్గం) ప్రతినిధి జులై-18 చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని తల్లి గారైన పులివర్తి లక్ష్మీ భారతీ మృతి పట్ల పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ సంతాపం వ్యక్తం చేశారు. శుక్రవారం పాకాల మండలం, పులివర్తివారిపల్లె గ్రామంలోని…