అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందాలి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ భారతి
మన న్యూస్ సింగరాయకొండ:- జాతీయ న్యాయ సేవాధికారి సంస్థ, ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవధికారి సంస్థ ఒంగోలు వారి ఆధ్వర్యంలో ఉలవపాడు మండలంలోని రామాయపట్నం గ్రామంలో ప్రాథమిక పాఠశాల నందు గ్రామాలలో పేదరిక నిర్మూలన…
గ్రామాలలో క్షయ వ్యాధిపై అవగాహన కల్పించాలి జిల్లా క్షయ వ్యాధి నిర్ధారణ అధికారి డాక్టర్ వెంకట ప్రసాద్
మన న్యూస్ తవణంపల్లి జూలై-19 తవణంపల్లి మండల పరిధిలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి డాక్టర్ జి. వెంకట ప్రసాద్ తవణంపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శించి ఎం ఎల్ హెచ్ బి మరియు ఏఎన్ఎం…
టీ పుత్తూరు కోదండ రాముల వారి ఆలయంలో తెప్పోత్సవం
మన న్యూస్ తవణంపల్లి జూలై-19 తవణంపల్లి మండల పరిధిలోని టీ పుత్తూరు శ్రీ కోదండ రాముల వారి ఆలయంలో తెప్పోత్సవం రంగ రంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం తిరుమంజన, పాలాభిషేకం సాయంత్రం ఊంజల…
జడ్పీ హై స్కూల్లో స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం
మన న్యూస్ తవణంపల్లె మండలం జూలై-19 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా, తవణంపల్లె మండలంలోని జడ్పీహెచ్ హై స్కూల్ ప్రాంగణంలో ఈరోజు ఉదయం 10:30 గంటలకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ…
బదిలీ పై వెళ్లిన సిఆర్పి దనంజయ కి సన్మాననం:
మన న్యూస్ తవణంపల్లి జూలై-19 తవణంపల్లి మండలంలోని తొడతర సి ఆర్ సి నందు గత13 సంవత్సరాలుగా సిఆర్పి గా విధులు నిర్వహిస్తున్న ధనంజయ, బదిలీపై గంగవరం మండలం కు వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా తవణంపల్లి మండల విద్యాశాఖ అధికారి…
మామిడి రైతుకు ₹260 కోట్లు విడుదల పట్ల హర్షంసత్వరం రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేయాలిగుజ్జు ఫ్యాక్టరీలు, రాంపులు బకాయలు చెల్లించాలిఏపీ రైతు సంఘం, మామిడి సంక్షేమ సంఘం విజ్ఞప్తి..
మన న్యూస్ తవణంపల్లి జూలై-19 రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో మామిడి రైతులకు ప్రభుత్వ సబ్సిడీగా ₹4చొప్పున 260 కోట్లు నేడు విడుదల చేయడం హర్ష నీయమని ఏపీ రైతు సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా/టీ.జనార్ధన్ కార్యదర్శి కె . మునిరత్నం…
ప్రతి ఇంటికి చంద్రన్న వెలుగులు….. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో టిడిపి నాయకులు…..
స్వర్ణసాగరం మనన్యూస్ తవణంపల్లె జులై-19సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలం అరగొండ పంచాయతీలో చారాలా హరిజనవాడలో వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ చేసిన సంక్షేమ కార్యక్రమాల్ని వివరించారు. 2000 ఉన్న…
పిల్లారి కుప్పంలో రైతు జగన్నాథంపై నలుగురు దాడి. తీవ్ర గాయాలతో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స
ఎస్ఆర్ పురం, మన న్యూస్… పొలం వద్ద ఉన్న రైతుపై అదే గ్రామానికి చెందిన నలుగురు కలిసి రైతు జగన్నాథం పై దాడి చేసిన సంఘటన ఎస్ఆర్ పురం మండలం పిల్లారి కుప్పంలో చోటు చేసుకున్నది.. పిల్లారి కుప్పం గ్రామానికి చెందిన…
బిజ్వారం గ్రామ వృద్ధ దంపతుల అనారోగ్య,ఆర్థిక పరిస్థితులపై మానవత్వ హృదయంతో – స్పందించి 10వేలు ఆర్థిక సహాయాన్ని అందజేసిన మల్దకల్ ఎస్సై నంధీకర్.
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 19 :- జోగులాంబ గద్వాల జిల్లా, మల్దకల్ మండలం బిజ్వారం గ్రామానికి చెందిన వృద్ధ్యాప దంపతులు కర్రెన్న సవారమ్మ,వారి మనవరాలు విద్యార్థిని శృతి అనారోగ్య కారణంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సందర్భాన్ని ఆశావర్కర్ ఎస్.కాంతమ్మ,జర్నలిస్ట్…
బోనాల వేడుకల్లో పాల్గొన్న పద్మశ్రీ మందకృష్ణ మాదిగ – శ్రీ సరస్వతి టాలెంట్ హై స్కూల్ ఆధ్వర్యంలో జరిగిన బోనాల వేడుకలు
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 19:- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని అనంత ఫంక్షన్ లో ఏర్పాటు చేసిన మహాగర్జన సన్నాహక సదస్సుకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆ కార్యక్రమం అంతరం శ్రీ సరస్వతి టాలెంట్…