భరోసా కేంద్రం సేవలు అభినందనీయం – జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు

మన న్యూస్, గద్వాల జిల్లా, జూన్ 25: లైంగిక వేధింపులకు గురైన బాధిత మహిళలకు వైద్య, న్యాయ, కౌన్సిలింగ్, సైకలాజికల్ సహాయం వంటి సేవలను ఒకే గొడుగు క్రింద అందిస్తూ భరోసా కేంద్రం చేస్తున్న సేవలు ప్రశంసనీయం అని జిల్లా ఎస్పీ…

శ్రీచైతన్య పాఠశాల యాజమాన్యం ప్రైవేట్ స్థాలాలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని విద్యార్థుల పాఠ్యపుస్తకాలు,బుక్స్, టైయి, బెల్టులు , అధిక ధరలకు అమ్మకాలు

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 24:- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో ఒక ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు 10 వేల నుంచి 12 వేల దాకా ఎక్కువ ధరకు అమ్ముతూ పట్టుబడిన శ్రీ చైతన్య పాఠశాల…

ప్రజలకు అందుబాటులో ఉంటూ సమర్థవంతంగా సేవలు అందించాలి, జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా: మంగళవారం రోజు జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ మక్తల్ పోలీస్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ల పరిసరాలను, పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న, నమోదైన కేసుల…

ప్రజలకు అందుబాటులో ఉంటూ సమర్థవంతంగా సేవలు అందించాలి, జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా: మంగళవారం రోజు జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ మక్తల్ పోలీస్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ల పరిసరాలను, పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న, నమోదైన కేసుల…

మాదకద్రవ్యాల నిర్మూలనలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలి, జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్.

మన న్యూస్,నారాయణ పేట జిల్లా: మాదకద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక వారోత్సవాలలో భాగంగా మక్తల్ విద్యార్థులు, యువత మాదకద్రవ్యాలకు, మత్తు పదార్థాల మహమ్మారికి దూరంగా ఉంటూ, ఉజ్వల భవిష్యత్తు కొరకు బాటలు వేసుకోవాలని, మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు…

ఇరాన్ పై అమెరికన్ సామ్రాజ్యవాద దురాక్రమణ దాడిని ఖండించండి, సీపీఐ(ఎం.ఎల్)మాస్ లైన్ జిల్లా కార్యవర్గ సభ్యులు యస్ కిరణ్.

మన న్యూస్,నారాయణ పేట జిల్లా : ఇరాన్ దేశంపై అమెరికన్ సామ్రాజ్యవాదులు చేసిన యుద్ధ దాడిని ప్రపంచ ప్రజలందరూ ముక్తకంఠంతో ఖండించాలని సీపీఐ(ఎం.ఎల్)మాస్ లైన్ జిల్లా కార్యవర్గ సభ్యులు యస్ కిరణ్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇరాన్ పై అమెరిక, ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా…

విద్యార్థులకు సకాలంలో పాఠ్యపుస్తకాలు అందించాలి.ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎండి కుతుబ్

మన న్యూస్, నారాయణ పేట జిల్లా: పాఠశాలలో ప్రారంభమై పది రోజులు గడుస్తున్న విద్యార్థులకు పాఠ్యపుస్తకాల అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎండి కుతుబ్ ఆరోపించారు. మక్తల్ నియోజకవర్గంలోని అమరచింత మండలం కొంకన్వానిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల…

ఉపాధ్యాయులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించటం సరికాదు, డి టి ఎఫ్ నారాయణ పేట జిల్లా అధ్యక్ష కార్యదర్శులు హైమావతి,సూర్యచంద్ర.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల పనితీరును పర్యవేక్షించడానికి ఎస్జీటీ, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులను పర్యవేక్షణ అధికారులుగా నియమించి బాధ్యతలు అప్పగించడం సరికాదని, ఇది విద్యారంగ తిరోగమన…

మాదకద్రవ్యాలకు బానిస కావద్దని, జీవితాన్ని నాశనం చేసుకోవద్దు, ఎస్సై

మన న్యూస్ నర్వ మండలం:- మాదక ద్రవ్యాలు నిర్మూలన వారోత్సవాల్లో కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా నర్వ మండలం కల్వాల్ గ్రామంలోని ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మాదక ద్రవ్యాలు మరియు మత్తు పదార్థాలు వాటి యొక్క దుష్ఫలితాలు, నిర్మూలన పై అవేర్నెస్…

మత్తు పదార్థాలకు బానిసలై భవిష్యత్‌ను పాడుచేసుకోవద్దు: నర్వ ఎస్సై పబ్బతి రమేష్

విద్యార్థులు చెడు వ్యసనాలకు లోను కాకుండా చదువుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని SI రమేష్ సూచించారు. మన న్యూస్ నర్వ మండలం :- జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ IPS ఆదేశాల మేరకు మత్తు పదార్థాల వ్యతిరేక…

You Missed Mana News updates

అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…
అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి