రేణుక ఎల్లమ్మ ఫలహార బండి వేడుకల్లో పాల్గొన్న శ్రీ సేవ ఫౌండేషన్ అధ్యక్షులు మిడిదొడ్డి నరసింహ
నాగోల్. మన న్యూస్ :- ఆషాడ బోనాల పండగ సందర్భంగా మంగళవారం రాత్రి శ్రీ సేవ ఫౌండేషన్ అధ్యక్షులు మిడిదొడ్డి నరసింహ మల్కాజ్గిరి బి ఆర్ ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ ఆధ్వర్యంలో రేణుక ఎల్లమ్మ అమ్మవారి దేవాలయంలో…