మారుమూల గ్రామాల్లో పథకాలపై అవగాహన – ఏఎంసి చైర్మన్ ముఖీ.. టీడీపీ అధ్యక్షులు యుగంధర్
మన న్యూస్ పాచిపెంట,జూలై 24:- పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో సుపరిపాలనలోనే ప్రజలు సుభిక్షంగా ఉన్నారని సాలూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ముఖి సూర్యనారాయణ, పాచిపెంట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గూడేపు యుగంధర్ అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు…
కూటమి ప్రభుత్వం పెద్ద గడ్డ జలాశయం నిర్వాసిత మత్స్యకారులను అన్ని విధాల ఆదుకోవాలి,
మన న్యూస్ పాచిపెంట జులై 24 :- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట లో మత్స్యకారులకు లైఫ్ అధునాతనమైన రక్షణ కిట్లు చాపలు పట్టే టైం లో ప్రమాదాలు జరగకుండా రక్షణ కిట్టులను పంపిణీచేయా లని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా…
ఉచిత కంటి వైద్య శిబిరం – – పేద ప్రజలకు వరం
గూడూరు, మన న్యూస్ :- పెళ్లకూరు చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ఆధ్వర్యం లో గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయం వారి సహకారంతో గూడూరు టౌన్ హాల్…
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సునీల్ కుమార్
గూడూరు, మన న్యూస్ :– గూడూరు పట్టణం:- అనారోగ్యంతో బాదపడుతు సహాయ నిధి కోసం నమోదు చేసుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయానిది కింద మంజూరు అయిన 20 చెక్కులను 14 లక్షల 73 వేల రూపాయల ను లబ్ధిదారులకు క్యాంప్ కార్యాలయం…
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గోన్న పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..
మన న్యూస్ ఐరాల జులై-24:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలన దక్షతతో ఏడాది కాలంలోనే రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు తీస్తోందని పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్.కలికిరి మురళీమోహన్ అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి మీ ఎమ్మెల్యే…
సింగరాయకొండలో హరిహర వీరమల్లు సంబరాలు పూజా కార్యక్రమం, కేక్ కటింగ్, బాణాసంచాలతో జనసైనికులు సంబరాలు
మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం సింగరాయకొండ మండలంలో శాంతి థియేటర్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమల్లు విడుదల శుభసందర్భంగా జనసేన పార్టీ సింగరాయకొండ మండల…
యానాదులను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేయొద్దు సాగులో ఉన్న భూములను బలవంతంగా తొలగించాలని ప్రయత్నిస్తే ఆత్మహత్యలే శరణ్యం
యానాదుల సంక్షేమ సంఘం, నాయకులు ఎదుట విలపించిన కమ్మవారిపల్లి యానాదులు. గూడూరు, మన న్యూస్ :- సైదాపురం మండలం మొలకలపూండ్ల రెవెన్యూ కమ్మవారిపలి గ్రామంలో అనేక సంవత్సరాలుగా యానాదులు సాగు చేసుకుంటున్న భూములను బలవంతంగా ఖాళీ చేయించేందుకు సైదాపురం రెవెన్యూ అధికారులు…
మొక్కుబడిగా గూడూరు మండల సర్వసభ్య సమావేశం..అధికారుల తీరుపై మండిపడ్డ ఎంపీపీ గురవయ్య
సర్పంచ్ లకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు :- గూడూరు ఎంపీపీ గురవయ్య గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశం మొక్కుబడిగా ముగిసింది..కేవలం ఒక్క గంట లోనే సమావేశాన్ని తూతూ…
కళాకారుడు వినోద్ కి ఆర్థిక సహకారం
గూడూరు, మన న్యూస్ :- గూడూరు మండలం విందూరు గ్రామానికి చెందిన డప్పు కళాకారుడు వినోద్ ఇటీవల రైలు ప్రమాదంలో కాలు కోల్పోల్పోవడంతో పండరి భజన కళాకారులు1.25లక్షలు ఆర్థిక సహాయాన్ని బుధవారం అందజేశారు. కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. భవిష్యత్తులో వినోద్…
సీజనల్ వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలి డాక్టర్ శ్రీ లక్ష్మి
మన న్యూస్, రేణిగుంట జూలై 24:దోమ కాటు కు గురికా వద్దని తారకరామ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రెడ్డి వారి శ్రీలక్ష్మి తెలియజేశారు. బుధవారం పద్మనగర్ గ్రామం నందు డెంగ్యూ మాసో త్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమం…