వెదురుకుప్పం బొమ్మయ్యపల్లి, యూకే మర్రిపల్లి గ్రామాల్లో “సుపరిపాలన – తొలి అడుగు” కార్యక్రమం ఘనంగా నిర్వహణ

వెదురుకుప్పం,మన న్యూస్ జూలై 24:– రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన “సుపరిపాలన – తొలి అడుగు” కార్యక్రమం, చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని వెదురుకుప్పం మండలంలో కూడా ఉత్సాహభరితంగా…

క్రిస్టియన్స్ పవర్ పెద్ద పల్లిపాళెం గ్రామ కమిటీ ఏర్పాటు.

Mana News, ప్రజాసత్తా క్రైస్తవుల సంక్షేమ అనుబంధ విభాగం క్రిస్టియన్స్ పవర్ కమిటీని కరేడు పంచాయతీ పరిధిలోని పెద్ద పల్లిపాళెం గ్రామంలో ప్రజాసత్తా, క్రిస్టియన్స్ పవర్ వ్యవస్థాపక, జాతీయ అధ్యక్షులు పులగర శోభనబాబు ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.అధ్యక్షులుగా పల్లిపాటి.పోలయ్య, ఉపాధ్యక్షులు సిగినం…

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి,

మన న్యూస్ సాలూరు జూలై 24:- పార్వతీపురం మన్యం జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ మాధవ రెడ్డి ఆదేశాల మేరకు జూలై 24 గురువారం సాలూరు పట్టణ పరిధిలో గల శ్రీ సత్యసాయి విద్యాసంస్థను పార్వతీపురం సబ్ డివిజన్ పోలీస్ అధికారి…

ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలి – సానిటరీ ఇన్స్పెక్టర్ లావేటి బాలకృష్ణ

మన న్యూస్ సాలూరు జూలై 24 :- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో ప్రతి శుక్రవారం డ్రై డే పాటిస్తూ సీజనల్ వ్యాధులపై మున్సిపల్ సిబ్బందితోపాటు ఏ.ఎన్.ఎమ్ లకు అవగాహన సదస్సును నిర్వహించిన సానిటరీ ఇన్స్పెక్టర్ లావేటి బాలకృష్ణ. జిల్లా కలెక్టర్…

మారుమూల గ్రామాల్లో పథకాలపై అవగాహన – ఏఎంసి చైర్మన్ ముఖీ.. టీడీపీ అధ్యక్షులు యుగంధర్

మన న్యూస్ పాచిపెంట,జూలై 24:- పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో సుపరిపాలనలోనే ప్రజలు సుభిక్షంగా ఉన్నారని సాలూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ముఖి సూర్యనారాయణ, పాచిపెంట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గూడేపు యుగంధర్ అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు…

కూటమి ప్రభుత్వం పెద్ద గడ్డ జలాశయం నిర్వాసిత మత్స్యకారులను అన్ని విధాల ఆదుకోవాలి,

మన న్యూస్ పాచిపెంట జులై 24 :- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట లో మత్స్యకారులకు లైఫ్ అధునాతనమైన రక్షణ కిట్లు చాపలు పట్టే టైం లో ప్రమాదాలు జరగకుండా రక్షణ కిట్టులను పంపిణీచేయా లని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా…

ఉచిత కంటి వైద్య శిబిరం – – పేద ప్రజలకు వరం

గూడూరు, మన న్యూస్ :- పెళ్లకూరు చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ఆధ్వర్యం లో గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయం వారి సహకారంతో గూడూరు టౌన్ హాల్…

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సునీల్ కుమార్

గూడూరు, మన న్యూస్ :– గూడూరు పట్టణం:- అనారోగ్యంతో బాదపడుతు సహాయ నిధి కోసం నమోదు చేసుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయానిది కింద మంజూరు అయిన 20 చెక్కులను 14 లక్షల 73 వేల రూపాయల ను లబ్ధిదారులకు క్యాంప్ కార్యాలయం…

సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గోన్న పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మన న్యూస్ ఐరాల జులై-24:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలన దక్షతతో ఏడాది కాలంలోనే రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు తీస్తోందని పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్.కలికిరి మురళీమోహన్ అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి మీ ఎమ్మెల్యే…

సింగరాయకొండలో హరిహర వీరమల్లు సంబరాలు పూజా కార్యక్రమం, కేక్ కటింగ్, బాణాసంచాలతో జనసైనికులు సంబరాలు

మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం సింగరాయకొండ మండలంలో శాంతి థియేటర్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమల్లు విడుదల శుభసందర్భంగా జనసేన పార్టీ సింగరాయకొండ మండల…