అసంఘటిత కార్మికులకు గుర్తింపు కార్డులు కు రిజిస్ట్రేషన్
పిఠాపురం జూలై 25 మన న్యూస్ :– పిఠాపురం స్థానిక కోర్టుల ఆవరణలో అసంఘటిత కార్మికులకు గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు శనివారం రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతున్నట్లు 12వ అదనపు జిల్లా జడ్జి ఎం శ్రీహరి తెలియజేశారు. కోర్టు హాల్లో ఏర్పాటు చేసిన…
గొల్లప్రోలు సొసైటీ అధ్యక్షునిగా సుబ్బారావు
గొల్లప్రోలు జూలై 25 మన న్యూస్ : గొల్లప్రోలు సొసైటీ అధ్యక్షునిగా టిడిపి పట్టణ అధ్యక్షుడు గుండ్ర సుబ్బారావు నియమితులయ్యారు. మండల పరిధిలో మూడు సొసైటీలు ఉండగా గొల్లప్రోలు, చేబ్రోలు సొసైటీలు టిడిపికి, చెందుర్తి సొసైటీ జనసేనకు కేటాయిస్తూ ఇరు పార్టీల…
ఎమ్మెల్యేని విమర్శించడం వైసిపి నేతలకు తగదు
గూడూరు, మన న్యూస్ :- నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ పై వైసీపీ నాయకులు అసత్య ఆరోపణలు చేయడానికి ఖండిస్తున్నామని వాస్తవాలు తెలుసుకొని వైసిపి నాయకులు మాట్లాడాలని ఎస్సీ…
గూడూరు ప్రజల తీర్పుని అవమానపరిచే హక్కు వైసీపీకి లేదు!
గూడూరు, మన న్యూస్ :- గూడూరులో ఓటమిని తట్టుకోలేక… ఓటమిని గౌరవించలేక… ప్రజల తీర్పును తుంచేసే స్థాయికి వైసీపీ నేతలు మాటలు ద్వారా దిగజారారని తిరుపతి జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి కుంచం దయాకర్ విమర్శించారు.. శుక్రవారం ఆయన మాట్లాడుతూ…
మహిళ కానిస్టేబుల్ ను సత్కరించిన మక్తల్ పోలీసులు
మన న్యూస్, నారాయణ పేట జిల్లా : నిత్యం డ్యూటీలో బిజీగా ఉండే జీవితాలు పోలీసులవి. మిగతా ఉద్యోగుల్లా పిల్లలకు, కుటుంబానికి సమయం ఇచ్చి గడిపే అవకాశం చాలా అరుదు. పోలీసు స్టేషనే ఇల్లు, కుటుంబం. కష్టం వచ్చినా, సుఖం వచ్చినా…
ప్రజల మన్ననలు పొందేలా విధులు నిర్వర్తించాలి, ఎస్పీ యోగేష్ గౌతమ్
. మన న్యూస్, నారాయణ పేట జిల్లా : నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలి. నూతన సాంకేతిక వ్యవస్థ పై అవగాహన కలిగి ఉండాలి. పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారుల బాధితులకు పోలీస్…
వెదురుకుప్పం బొమ్మయ్యపల్లి, యూకే మర్రిపల్లి గ్రామాల్లో “సుపరిపాలన – తొలి అడుగు” కార్యక్రమం ఘనంగా నిర్వహణ
వెదురుకుప్పం,మన న్యూస్ జూలై 24:– రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన “సుపరిపాలన – తొలి అడుగు” కార్యక్రమం, చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని వెదురుకుప్పం మండలంలో కూడా ఉత్సాహభరితంగా…
క్రిస్టియన్స్ పవర్ పెద్ద పల్లిపాళెం గ్రామ కమిటీ ఏర్పాటు.
Mana News, ప్రజాసత్తా క్రైస్తవుల సంక్షేమ అనుబంధ విభాగం క్రిస్టియన్స్ పవర్ కమిటీని కరేడు పంచాయతీ పరిధిలోని పెద్ద పల్లిపాళెం గ్రామంలో ప్రజాసత్తా, క్రిస్టియన్స్ పవర్ వ్యవస్థాపక, జాతీయ అధ్యక్షులు పులగర శోభనబాబు ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.అధ్యక్షులుగా పల్లిపాటి.పోలయ్య, ఉపాధ్యక్షులు సిగినం…
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి,
మన న్యూస్ సాలూరు జూలై 24:- పార్వతీపురం మన్యం జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ మాధవ రెడ్డి ఆదేశాల మేరకు జూలై 24 గురువారం సాలూరు పట్టణ పరిధిలో గల శ్రీ సత్యసాయి విద్యాసంస్థను పార్వతీపురం సబ్ డివిజన్ పోలీస్ అధికారి…
ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలి – సానిటరీ ఇన్స్పెక్టర్ లావేటి బాలకృష్ణ
మన న్యూస్ సాలూరు జూలై 24 :- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో ప్రతి శుక్రవారం డ్రై డే పాటిస్తూ సీజనల్ వ్యాధులపై మున్సిపల్ సిబ్బందితోపాటు ఏ.ఎన్.ఎమ్ లకు అవగాహన సదస్సును నిర్వహించిన సానిటరీ ఇన్స్పెక్టర్ లావేటి బాలకృష్ణ. జిల్లా కలెక్టర్…