పంట సాగులో నాణ్యమైన విత్తనాలు పంపిణి.. ఏవోలు
నిజాంసాగర్ : మండలంలోని అచ్చంపేట్ రైతు వేదికలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం కలిసి చేపట్టిన నాణ్యమైన విత్తనం-రైతన్నకు నేస్తం అనే కార్యక్రమంలో రైతుల కు వరి విత్తన చిరు సంచులు అందజేసినట్టు మండల వ్యవసా య అధికారి…
ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో వద్ద విషాదం.. ముగ్గురి మృతదేహాలు వెలికితీత
మన న్యూస్,నిజాంసాగర్ 🙁 జుక్కల్ ) క్రికెట్ ఆడి ఎండవేడిమి తట్టుకోలేక నిజాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో ఈత కొట్టేందుకు వెళ్లిన ముగ్గురు యువకులు సోమవారం గల్లంతయ్యారు. బాన్సువాడ రూరల్ సీఐ రాజేష్ తెలిపిన వివరాల ప్రకారం ..ఎల్లారెడ్డి మండలానికి…
నిజాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో ముగ్గురు యువకుల గల్లంతు..
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని హాస న్ పల్లి గ్రామ శివారులోని పిప్పి రేగడి సమీపంలో నిజాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు.స్థానికుల కథనం ప్రకారం.. మధుకర్ గౌడ్ (ఎల్లారెడ్డి), నవీన్(తిమ్మారెడ్డి), హర్ష (సోమర్…
వైదేహి నగర్ నార్త్ కాలనీలో సిసి రోడ్డు నిర్మాణ పనులు
బి.యన్.రెడ్డి నగర్. మన న్యూస్ :- బి.యన్.రెడ్డి డివిజన్ పరిధిలోని వైదేహినగర్ నార్త్ కాలనీలో, జిహెచ్ఎంసి కాంట్రాక్టర్ వైదేహి నగర్ నార్త్ కాలనీలోని సాయిబాబా గుడి రోడ్డులో, సిసి రోడ్డు నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన సోమవారం ఉదయం ప్రారంభించడం జరిగింది.సుదీర్ఘ…
కెసిఆర్ తోనే తెలంగాణ కల కారంగడ్డి-అన్నారం డివిజన్అధ్యక్షుడు జక్కల శ్రీశైలం
గడ్డిఅన్నారం. మన న్యూస్ :- తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సుదీర్ఘ స్వప్నం కేసీఆర్ తోనే సాధ్యమైందని ఎల్ బి నగర్ నియోజకవర్గం గడ్డిఅన్నారం డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షుడు జక్కల శ్రీశైలం అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తి…
ఖుషీ చిల్డ్రన్ హాస్పిటల్ ను ప్రారంభించిన సబితా ఇంద్రారెడ్డి .
బాలాపూర్. మన న్యూస్ :- మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాలాపూర్ X రోడ్, మిధాని రోడ్ బాలాపూర్ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన ఖుషీ చిల్డ్రన్ హాస్పిటల్ ను ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించిన మాజీ మంత్రివర్యులు…
ఘనంగా శ్రీశ్రీశ్రీ బీరప్ప స్వామి కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం…పాల్గొన్న శ్రీరాములు అందెల
బాలాపూర్. మన న్యూస్ :- మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాలాపూర్ గ్రామంలో శ్రీశ్రీశ్రీ బీరప్ప స్వామి కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క కల్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా బిజెపి రాష్ట్ర…
కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తేనే అధికారులు స్పందిస్తారా.. తండావాసుల ఆవేదన..
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) ఎక్కడైనా మొరం, ఇసుక ,గాని తవ్వకాలు చేపడితే అధికారుల నుంచి మైనింగ్,రెవెన్యూ అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాలి. మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామ శివారులోని పిప్పి రేగడి తాండ సమీపంలో ప్రాజెక్టులో అనుమతి…
ఘనంగా గ్రామ దేవతకు బోనాలు.. బోనమెత్తిన మండల అధ్యక్షులు మల్లికార్జున్..
మన న్యూస్,నిజాంసాగర్, ( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు.అనంతరం గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి బోనాలను అందంగా అలంకరించుకొని సాయంత్రం బాజా భజంత్రీలతో గ్రామ దేవత వద్దకు తీసుకువెళ్లి గుడి చుట్టూ ప్రదక్షిణలు…
ప్రజల పౌర హక్కులపై అవగాహనా కల్పించిన పోలీసు, రెవిన్యూ అధికారులు.
మన న్యూస్, నారాయణ పేట:– జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీస్, రెవెన్యూ అధికారులు కొన్ని గ్రామాలను సందర్శించి ప్రతి నెల చివరి రోజు పౌర హక్కుల దినోత్సవం (సివిల్ రైడ్స్ డే)నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు. ఈ సంధర్బంగా…