కెసిఆర్ తోనే తెలంగాణ కల కారంగడ్డి-అన్నారం డివిజన్అధ్యక్షుడు జక్కల శ్రీశైలం

గడ్డిఅన్నారం. మన న్యూస్ :- తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సుదీర్ఘ స్వప్నం కేసీఆర్ తోనే సాధ్యమైందని ఎల్ బి నగర్ నియోజకవర్గం గడ్డిఅన్నారం డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షుడు జక్కల శ్రీశైలం అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గడ్డిఅన్నారం డివిజన్
అధ్యక్షుడు జక్కల శ్రీశైలం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసి,శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా జక్కల శ్రీశైలం మాట్లాడుతూ స్వరాష్ట్ర సాధన కోసం కెసిఆర్ 14 సంవత్సరాలు సుదీర్ఘ ఉద్యమ ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అని అన్నారు. దేశంలోని దాదాపు 36 రాజకీయ పార్టీలతో తెలంగాణ కు జై కొట్టించిన ఘనత కెసిఆర్ కే దక్కుతుందన్నారు. రాష్ట్రం ఆవిర్భావం తర్వాత కెసిఆర్ పదేళ్ల పాలనలో ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందాయని అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు,డివిజన్ అధ్యక్షులు జక్కల శ్రీశైలం,మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్, మాజీ కౌన్సిలర్ రమేష్ ముదిరాజ్, రవి చారీ,రవీందర్ రెడ్డి, ప్రదీప్ గౌడ్, కృష్ణ, తిరుపతి,యద శంకర్,బుచ్చయ్య, విక్కి గౌడ్, సమ్మూ రాములు, సాయినాథ్, మల్లేష్,నర్సింహా, అరుణ, లక్ష్మి,అరుంధతి, నాగమణి, వరలక్ష్మి,తదితరులు పాల్గొన్నారు.

Related Posts

సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

వనస్థలిపురం, మన న్యూస్: వనస్థలిపురం డివిజన్ లో శ్రీ.వెంకటరమణ కాలనీలలో సిసి రోడ్డు నిర్మాణం భూగర్భ డ్రైనేజీ నిర్మాణం పూర్తయిన సందర్భంగా సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా స్థానిక కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి హాజరై ప్రారంభించారు ఈ కార్యక్రమంలో శ్రీ…

వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

తుర్కయంజాల్. మన న్యూస్: ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయంజాల్ సాగర్ హైవే రాగన్న గూడలో వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా జెడ్ ఎమ్ సేల్స్ టాటా మోటార్స్ జయదీప్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

సిసి రోడ్డు  ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి

యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి