కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తేనే అధికారులు స్పందిస్తారా.. తండావాసుల ఆవేదన..

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) ఎక్కడైనా మొరం, ఇసుక ,గాని తవ్వకాలు చేపడితే అధికారుల నుంచి మైనింగ్,రెవెన్యూ అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాలి. మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామ శివారులోని పిప్పి రేగడి తాండ సమీపంలో ప్రాజెక్టులో అనుమతి లేకుండా జెసిబి టక్టర్లలో నింపి పొలానికి వేసి చదును ఇష్టారాజ్యంగా చేస్తున్నారని తాండావాసులు బాన్సువాడ సబ్ కలెక్టర్,జిల్లా కలెక్టర్ కు, నీటిపారుదల శాఖ అధికారులకు ఫిర్యాదు మేరకు రెవెన్యూ ఆర్ ఐ పండరి సంఘటన స్థలానికి చేరుకొని అనుమతి లేకుండా తవ్వుతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించి జెసిబి ట్రాక్టర్లను పంపించారు. తాండవాసులు చెప్పిన వివరాల ప్రకారం మొరంను ట్రాక్టర్లతో తవ్వి గుంతలు చేయడం వల్ల గ్రామంలోని పశువులు వెళ్లి గోతులో పడి ప్రమాదం పొంచి ఉంటుందని వారు తెలిపారు. నీటి పరుదల శాఖ ఏఈ శివకుమార్ మన న్యూస్ ప్రతినిధి వివరణ కోరగా ఆయన ఫోను లిఫ్ట్ చేయలేదు, నీటి పారుదల శాఖ ఈఈ మన న్యూస్ ప్రతినిధి వివరణ కోరగా సంప్రదింగా ఆయన మీరు ఫోన్ చేస్తేనే మాకు తెలుసు మాకు ఎలాంటి సమాచారం లేదు అలా అక్రమమొరం తవ్వుతే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.ఇదండీ అధికారుల పని విధంగా ఉందో తెలుసుకోగలరు.

oplus_2
  • Related Posts

    సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    వనస్థలిపురం, మన న్యూస్: వనస్థలిపురం డివిజన్ లో శ్రీ.వెంకటరమణ కాలనీలలో సిసి రోడ్డు నిర్మాణం భూగర్భ డ్రైనేజీ నిర్మాణం పూర్తయిన సందర్భంగా సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా స్థానిక కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి హాజరై ప్రారంభించారు ఈ కార్యక్రమంలో శ్రీ…

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    తుర్కయంజాల్. మన న్యూస్: ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయంజాల్ సాగర్ హైవే రాగన్న గూడలో వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా జెడ్ ఎమ్ సేల్స్ టాటా మోటార్స్ జయదీప్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    సిసి రోడ్డు  ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి

    యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి

    చీటింగ్ చేసిన ఓ వ్యక్తి అరెస్ట్

    చీటింగ్ చేసిన ఓ వ్యక్తి అరెస్ట్