విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

మన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం, విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. అన్నారు. సోమవారం జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ,ట్రైబల్, మధ్యాహ్న భోజన పథకం అమలు లో ఉన్న పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన…

ఎన్నాళ్లీ అవస్థలు? ప్రభుత్వాలు, పాలకులు మారినమారని గిరిజనుల తలరాతలు ఏళ్లు గడుస్తున్నా పూర్తికాని ఇసుక వాగు బ్రిడ్జి నిర్మాణం సామాజిక కార్యకర్త , లాయర్ కర్నె రవి

మన న్యూస్: పినపాక నియోజకవర్గం, ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాలు పాలకులు మారుతున్న గిరిపుత్రుల తలరాతలు మాత్రం మారడం లేదని, గిరిజన గ్రామాల ప్రజలు సరైన రహదారి సౌకర్యం లేక చెప్పుకోలేని కష్టాలతో మగ్గిపోతున్నారని, వారు కనీసఅవసరాలు తీర్చుకోవడం కోసం ఓ…

రైతుల కష్టం దళారుల పాలు పంట రైతులది – బోనస్వ్యా పారులది వ్యవసాయాధికారి అందుబాటులో ఉండట్లేదంటున్న రైతన్నలు

మన న్యూస్: పినపాక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం వారు పండించిన సన్నరకం ధాన్యానికి గిట్టుబాటు ధర క్వింటాల్ కి ఎ- గ్రేడ్ కి రూ.2320, బి – గ్రేడ్ కి 2300 తో పాటుగా రూ.500…

వలస ఆదివాసి ప్రజల సంక్షేమమే జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యం

ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ఉ చిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ మన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం, అశ్వాపురం మండలంలోని వేములూరు,మనుబోతులగూడెం, మల్లయ్య గుంపు,అయితయ్య గుంపు,సంతోష్ గుంపు, నాగేశ్వరరావు గుంపు,గుండ్ల మడుగు వలస గొత్తికొయ గ్రామాలలో నివసించే ఆదివాసి…

హబ్సిగూడ మలబార్ గోల్డ్ & డైమండ్స్ షోరూంలో అద్వితీయమైన బ్రాండెడ్ ఆభరణాల ప్రదర్శన

Mana News :- హబ్సిగూడ మలబార్ గోల్డ్ & డైమండ్స్ షోరూంలో ఈ ప్రదర్శనలో భాగంగా బంగారం,వజ్రాభరణాలు,జాతి రత్నాభరణాలను ప్రదర్శన ఉన్నత అధికారులు,శ్రేయోభిలాషుల మక్షంలోప్రారంభించారు.అద్వితీయమైన బ్రాండెడ్ ఆభరణాల ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణలుగా మలబార్ గోల్డ్ & డైమండ్స్ వారి బ్రాండుల సమాహారం…

పాపిరెడ్డి కాలనీ అండర్ బ్రిడ్జి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చాం కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంపల్లి (నవంబర్ 23)మన న్యూస్:- శేరిలింగంపల్లి డివిజన్ లోగల పాపిరెడ్డి కాలనీ తదితర కాలనీల నుండి చందానగర్ వైపు వెళ్లి చందానగర్ రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద నెలకొన్న సమస్యను శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సంబంధిత…

గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఆధ్వర్యంలో కన్నుల పండుగగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ

శేరిలింగంపల్లి (నవంబర్ 23)మన న్యూస్ :- గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోనీ గోపనపల్లి రంగనాథ్ స్వామి దేవాలయం వద్ద ఘనంగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య…

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా 99 వ జన్మదిన వేడుకలు.

శేరిలింగంపల్లి(నవంబర్ 23)మన న్యూస్ :- మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ లో భగవాన్ శ్రీ సత్య సాయి మందిరంలో శ్రీ సత్య సాయి సేవా సమితి ట్రస్ట్ సభ్యులు వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ ఆధ్వర్యంలో భగవాన్ శ్రీ సత్య సాయి…

శేరిలింగంపల్లి,కొండాపూర్ డివిజన్ లలో సమస్యలను పరిష్కరించాలి

శేరిలింగంపల్లి (నవంబర్ 23)మన న్యూస్ :- నియోజకవర్గ పరిధిలోని కొండాపూర్ డివిజన్, శేరిలింగంపల్లి డివిజన్ లలో రోడ్లు, డ్రైనేజీ సరిగా లేక, అక్రమ కట్టడాల వలన ప్రజల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డిని ఆయ‌న‌ కార్యాలయంలో బీజేపీ…

20 లక్షల అభివృద్ధి పనులను ప్రారంభించిన చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి

అభివృద్ధి పతంలో ఆదిభట్ల ఆదిభట్ల:మన న్యూస్, :- ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఆదిభట్ల మున్సిపాలిటీ కొంగర కలాన్ 5వ వార్డులో శనివారం కచ్చిర్ నుండి లట్టుపల్లి రవీందర్ రెడ్డి ఇంటి వరకు 10 లక్షల రూపాయల సిసి రోడ్డు, 10 లక్షల రూపాయల…

You Missed Mana News updates

ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///
బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్
కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…
నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//