ఆదిభట్ల మున్సిపాలిటీలో విస్తృతంగా పర్యటించిన మర్రి నిరంజన్ రెడ్డి
మనన్యూస్,ఆదిభట్ల:మున్సిపాలిటీలోని అన్ని వార్డులలో 6కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు,అదేవిధంగా పనులు పూర్తయిన వాటికి స్థానిక కౌన్సిలర్లతో కలిసి ఆదిభట్ల మున్సిపాలిటీ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి ప్రారంభోత్సవాలు చేశారు.అనంతరం మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన…