హైడ్రో పవర్ ప్రాజెక్టు పేరుతో గత నెల 29, 30 తేదీలలో గుర్తు తెలియని వ్యక్తులు గ్రామ ప్రజలకు తెలియకుండా సర్వే చేశారు,

సతాబి గిరిజనులు ఆందోళన మన న్యూస్ పాచిపెంట ఆగస్ట్ 4:– పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట మండలంలో సతాబి గిరిజన గ్రామం లో హైడ్రో ప్రాజెక్టు సిబ్బంది వేసిన సర్వే రాళ్లు వలనతీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆదివాసి గిరిజన సంఘం జిల్లా…

పిఎసిఎస్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం స్థానిక వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ లో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రత్తిపాడు…

పత్తిపంటలో పేను బంక ఉదృతి, రసంపీల్చే పురుగు పట్ల జాగ్రత్త అవసరం – వ్యవసాయఅధికారి కే తిరుపతి రావు

మన న్యూస్ పాచిపెంట, ఆగస్టు 4:- పత్తి పంటలో ప్రస్తుతం పేనుబంక ఉధృతి అధికంగా ఉందని పేను బంక ఆకుల అడుగుభాగాన ఆశించి రసం పీల్చడం వలన పత్తి పంట బలహీనంగా మారుతుందని వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు అన్నారు. మండలం…

తల్లి ముర్రు పాలు బిడ్డకు శ్రేయస్కరం-ఐసిడిఎస్ సూపర్వైజర్ శివజ్యోతి

గూడూరు, మన న్యూస్ :- బిడ్డ పుట్టిన గంటలోపు తాగే తల్లిపాలు ఒక టీకా లాంటిదని, వ్యాధినిరోధక శక్తిని పెంచుతుందని ఐసిడిఎస్ సూపర్వైజర్ పి. శివ జ్యోతి పేర్కొన్నారు. ఆగస్టు 1 నుండి 7వ తేదీ వరకు నిర్వహిస్తున్న తల్లిపాల వారోత్సవాల్లో…

ప్రతీ వ్యక్తి పుట్టిన రోజున ఒక మొక్క నాటాలి

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ప్రతీ వ్యక్తి తన పుట్టినరోజు న ఖచ్చితంగా మొక్కలు నాటడం అలవాటుగా పెట్టుకోవాలని సిరి ఫాస్ట్ ఫుడ్ కృష్ణ అన్నారు.తన తమ్ముడు కుమార్తె(రిషిత)8 వ పుట్టిన రోజు సందర్భంగా శ్రీ చైతన్య స్కూల్…

కార్యదర్శి కబ్జాపై -ఎంపీడీవో విచారణ

ఉరవకొండ మన న్యూస్:ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీ ఈవో గౌస్పట్టణంలో ప్రజా ఉపయోగాల స్థలాని కబ్జా చేసి అందులో రెండు ఇళ్ల నిర్మాణం చేపట్టారు అందులో ఒకటి బాడుగకు ఇచ్చారు మరో దానిలో గ్రామ కార్యదర్శి నివాసం ఉంటున్నాడు.ప్రజా ఉపయోగాల స్థలాలు లో…

ఎస్.జె.ఫ్లెక్సీ ప్రింటింగ్ షాపును ప్రారంభించిన జనసేన నాయకులు మేడిశెట్టి సూర్యకిరణ్ (బాబి)..

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి ఆగస్టు 04:-నేటి యువత స్వయ సంకల్పంతో ముందుకు ఎదగాలనే దృఢమైన ఆలోచన కలిగి వ్యాపారాలలో ఎక్కువ మక్కువ చూపుతున్నారని జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, ప్రత్తిపాడు నియోజకవర్గ నాయకులు మేడిశెట్టి సూర్యకిరణ్ (బాబి) అన్నారు.కాకినాడ…

మద్యం కేసులలో పట్టుబడిన వాహనాల బహిరంగ వేలం

మన న్యూస్ తవణంపల్లె ఆగస్ట్-4:- చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం తవనంపల్లె పోలీస్ స్టేషన్ నందు వివిధ ఎక్సైజ్ కేసులలో పట్టుబడిన వాహనాలను ఈనెల 6వ తేదీన వేలం వేయడం జరుగుతుందని తవణంపల్లి ఎస్సై చిరంజీవి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై…

గ్రీన్ టాక్స్ రద్దుపై ఎమ్మెల్యే కు ఘన సన్మానం…

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి ఆగస్టు 04:- రవాణా వాహనదారులకు కూటమి ప్రభుత్వం గ్రీన్ టాక్స్ భారాన్ని తగ్గించడంతో రాష్ట్ర టిఎన్టియుసి ఉపాధ్యక్షుడు వెన్నా శివ ఆధ్వర్యంలో కత్తిపూడి లారీ యూనియన్ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్య అతిధిగా…

గవి మఠంలో పచ్చదనం – పరిశుభ్రతపై భక్తుల ఆవేదన

★ అక్కడ అలా… ఇక్కడ ఇలా! ఉరవకొండ మన న్యూస్: అనంతపురం జిల్లా గవిమఠం సంస్థాన ఆవరణంలో పచ్చదనం తాండవిస్తుంది. జీవ సమాధి క్షేత్రాల ఎదుట, చుట్టుపక్కల డా. కరి బసవ రాజేంద్ర స్వామీజీ స్వయంగా పర్యవేక్షణలో పండ్లూ, పూలూ, ఔషధ…

You Missed Mana News updates

ఏపీలో డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరికి రూ.లక్ష రుణం…///
పని ప్రారంభించిన నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా…
యుటిఎఫ్ రణభేరి ప్రచార యాత్రను విజయవంతం చేయాలి,, యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చలపతి శర్మ పిలుపు….
దేవి నవరాత్రి పందిరిరాట కార్యక్రమం.పాల్గొన్న బీజేపీ నాయకులు ఉమ్మడి వెంకట్రావు
ఒకే రోజు క‌లెక్ట‌ర్లుగా భార్యాభ‌ర్త‌లు…!!!!
వింజమూరు పట్టణంలో మాసిలమణి చిన్నపిల్లల ప్రైవేట్ హాస్పిటల్‌కి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సందర్శన..!