భూ తగాదాలో వ్యక్తి పై కర్రలతో దాడి చావు బ్రతుకుల మధ్య క్షత గాత్రుడు
మన న్యూస్: పాచిపెంట, నవంబర్ 26 పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో వ్యవసాయ పొలం లో తగాదా జరగడంతో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. చావు బ్రతుకుల మధ్య విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పాచిపెంట ఎస్సై వెంకట సురేష్ కథనం…
భారతీయ 75 వ రాజ్యాంగ దినోత్సవం,
మన న్యూస్: సాలూరు నవంబర్26 పార్వతీపురం మంజూరు జిల్లా సాలూరులో భారతీయ75 వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు సాలూరు పట్టణం వేలమపేట లోని స్థానిక నవోదయ అచ్యుత రామయ్య పబ్లిక్ స్కూల్ నందు ఈరోజు…
ట్యాబ్ ఎంట్రీ త్వరగా చేయాలి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) కొనుగోలు చేసిన వరి పంటను కేటాయించిన రైస్ మిల్లులకు తరలించి ట్యాబ్ ఎంట్రీ త్వరగా చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం నిజాంసాగర్ మండలంలోని వెల్గనూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా…
సమగ్ర సర్వే డేటా ఎంట్రీని పరిశీలించిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) భారత రాజ్యాంగం గురించి ప్రతీ విద్యార్థి తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్అ న్నారు.నిజాంసాగర్ మండలంలోని నవోదయ విద్యాలయంలో రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా కలెక్టర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నవంబర్ 26న మనం రాజ్యాంగ…
జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్
మన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం, ప్రపంచంలో అతి పెద్ద లిఖిత రాజ్యాంగంగా భారత రాజ్యాంగానికి ప్రపంచ దేశాలతో ఎంతో గుర్తింపు ఉన్నదని,మనమంతా రాజ్యాంగ స్పూర్తితో పని చేస్తూ ప్రజలకు సమర్ధవంతంగా సేవలందించాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ అన్నారు.భారత రాజ్యాంగాన్ని…
ఏడూళ్ల బయ్యారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన పినపాక ఎమ్మెల్యే పాయం ఎమ్మెల్యే పాయం కి గౌరవ వందనం చేసి ఘన స్వాగతం పలికిన విద్యార్థులు
మన న్యూస్: పినపాక, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల పర్యటనలో భాగంగా ఏడుళ్ల బయ్యారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అనంతరం ఉపాధ్యాయులు తో మాట్లాడి విద్యార్థులకు ఉన్నత విద్యను బోధించాలని తెలియజేశారు…
రైతులు కలుపు మందులు పిచికారి చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి, వ్యవసాయ శాఖ సలహాలు తీసుకోవాలి, వ్యవసాయ శాఖ అధికారి కె. తిరుపతిరావు
మన న్యూస్: పాచిపెంట, నవంబర్ 26 పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో రైతులు కలుపు మందులు పిచికారీ చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించి వ్యవసాయ శాఖ సలహాలు తీసుకోవాలని కోరారు. కలుపు మందులలో అనేక రకాలు ఉంటాయని,పంట లేకుండా పిచికారి చేసేవి,పంటపై…
జ్ఞాన ప్రసూనాంభ సమేత శ్రీ కొండ మల్లేశ్వర స్వామి ఆలయంలో చక్రధర సిద్ధాంతి
మన న్యూస్: వెదురుకుప్పం మండలం పంచాయతీ లో వెలసి ఉన్నటువంటి శ్రీ జ్ఞాన ప్రసూనాంభ సమేత శ్రీ కొండ మల్లేశ్వర స్వామి వారి యొక్క దివ్య క్షేత్రమును నేడు దైవాజ్ఞరత్న డాక్టర్ చక్రధర సిద్ధాంతి ప్రముఖ జ్యోతిష్యులు దర్శించుకోవడం జరిగింది కార్తీకమాసంలో…
గంగమ్మ ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాంః ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
మన న్యూస్: తిరుపతి, నవంబర్ 26,తిరుపతి ప్రజల ఇలవేల్పు తాతయ్యగంట గంగమ్మ ఆలయంలో జరుగుతున్న పనులను తర్వలో పూర్తి చేస్తామని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. రానున్న గంగ జాతర నాటికి ప్రజలకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించడం తమ బాధ్యతని ఆయన…
మార్చిలో తిరుపతి నుంచి అయోధ్యకు రథయాత్ర రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన వెల్లడి ఏపీలో రాష్ట్ర స్థాయి సమావేశం హిందూ భావజాలాల వ్యాప్తికి కృషి యోగి ఆదిత్య నాధ్ ఇతర ప్రముఖులు రాక
మన న్యూస్:తిరుపతి, నవంబర్ 26వచ్చే ఏడాది మార్చిలో తిరుపతి నుంచి అయోధ్యకు శ్రీరామ రథయాత్రను ప్రారంభించేందుకు సన్నాహాలు చేయనున్నట్లు రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన దక్షిణ భారతదేశ బాధ్యులు కృష్ణ కిషోర్ వెల్లడించారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరిలో రాష్ట్రీయ హిందూ…