కేసుల విచారణలో జాప్యం వహిస్తే సహించేది లేదు : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్
మన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం, మంగళవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్, జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు గల కాన్ఫెరెన్స్ హాలులో జిల్లా పోలీస్ అధికారులతో నెలవారి నేర సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశంలో పాల్గొన్న…
బస్సు కోసం విద్యార్థుల ఆందోళన
మనన్యూస్: ప్రతినిధి నవబంర్ 26 జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని గద్వాల మండలం జిల్లెడ బండ గ్రామంలో మంగళవారం ఆర్టీసీ బస్సు ఆపకపోవడంతో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గద్వాల జిల్లా కేంద్రంలో చదువుకోడానికి కళాశాల, పాఠశాలలకు వచ్చే…
గిరిజన విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి! ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఈనపల్లి పవన్ సాయి
మన న్యూస్: పినపాక నియోజకవర్గం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మంగళవారం అశ్వాపురంలో ఏఐఎస్ఎఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఈనపల్లి పవన్ సాయి, మాట్లాడుతూ అశ్వాపురం మండలం స్థానిక గొందుగూడెం ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు అనేక…
మాలల సింహగర్జనను విజయవంతం చేయండి: బంటు భూమేష్
మన న్యూస్ :వచ్చే నెల డిసెంబరు 1 హైదరాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగే మాల సింహగర్జనను కామారెడ్డి జిల్లా మాలలు , మాల ఉద్యోగులు న్యాయవాదులు జర్నలిస్టులు వ్యాపారవేత్తలు మహిళలు డాక్టర్లు కార్మికులు కర్షకులు విద్యార్థులు సబ్బండ మాల వర్గాలు…
ఈ నెల 20 మహిళను హత్య కేసులో ముగ్గురికి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు తెలిపిన డిఎస్పీ నాగేశ్వర్ రావు.
మన న్యూస్ : కామారెడ్డి జిల్లా, భిక్కనూర్ మండలం కంచర్ల గ్రామ శివారులోని ఈ నెల 20 మహిళను హత్య కేసులో ముగ్గురికి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు తెలిపిన డిఎస్పీ నాగేశ్వర్ రావు. కామారెడ్డి డిఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన…
పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ ల పంపిణీ ఎంఈఓ ప్రవీణ్ కుమార్
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) పెద్ద కొడప్గల్ మండలంలోని కటే పల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు బాలరాజు కూతురు నిహారిక జ్ఞాపకార్థం 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ ,పలకలను మండల విద్య అధికారి ప్రవీణ్ కుమార్, గ్రామ సీనియర్ నాయకులు…
153 వ సారి రక్తదానం చేసిన వృక్షజీవి డాక్టర్
మన న్యూస్ : కాపు, తెలగ, ఒంటరి సంఘం వారి కార్తీక మాస వనభోజన మహోత్సవం లో, “ప్రతిమ సాయి బ్లడ్ బ్యాంక్” వారి చే ‘లయన్స్ క్లబ్ విశ్వాస్’ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ…
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
మన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం, విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. అన్నారు. సోమవారం జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ,ట్రైబల్, మధ్యాహ్న భోజన పథకం అమలు లో ఉన్న పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన…
ఎన్నాళ్లీ అవస్థలు? ప్రభుత్వాలు, పాలకులు మారినమారని గిరిజనుల తలరాతలు ఏళ్లు గడుస్తున్నా పూర్తికాని ఇసుక వాగు బ్రిడ్జి నిర్మాణం సామాజిక కార్యకర్త , లాయర్ కర్నె రవి
మన న్యూస్: పినపాక నియోజకవర్గం, ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాలు పాలకులు మారుతున్న గిరిపుత్రుల తలరాతలు మాత్రం మారడం లేదని, గిరిజన గ్రామాల ప్రజలు సరైన రహదారి సౌకర్యం లేక చెప్పుకోలేని కష్టాలతో మగ్గిపోతున్నారని, వారు కనీసఅవసరాలు తీర్చుకోవడం కోసం ఓ…
రైతుల కష్టం దళారుల పాలు పంట రైతులది – బోనస్వ్యా పారులది వ్యవసాయాధికారి అందుబాటులో ఉండట్లేదంటున్న రైతన్నలు
మన న్యూస్: పినపాక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం వారు పండించిన సన్నరకం ధాన్యానికి గిట్టుబాటు ధర క్వింటాల్ కి ఎ- గ్రేడ్ కి రూ.2320, బి – గ్రేడ్ కి 2300 తో పాటుగా రూ.500…