జాతీయ ఆహార భద్రత మిషన్, పప్పు దినుసులు, అవగాహన కార్యక్రమం—ఎం నాగరాజు

కడప జిల్లా: సిద్ధవటం: మన న్యూస్: ఏప్రిల్ 26: బద్వేల్ వ్యవసాయ డివిజన్ పరిధిలోని సిద్ధవటం మండలం టక్కోలు రైతు సేవా కేంద్రం నందు నూనె గింజల అభివృధి పథకం మరియు జాతీయ ఆహార భద్రత మిషన్ చిరు ధాన్యాలు,పప్పు దినుసులు,…

అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం—CI రాజగోపాల్.

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 26: కడప జిల్లా SP E. G. అశోక్ కుమార్ ఐపీఎస్ ఉత్తర్వుల మేరకు మైదుకూరు సబ్ డివిజనల్ ఆఫీసర్ జి. రాజేంద్రప్రసాద్ గారి ఆధ్వర్యంలో బద్వేల్ అర్బన్ ఇన్స్పెక్టర్ M.రాజగోపాల్, SI…

మలేరియా అంతం మనతోనే-డాక్టర్ శ్రీలక్ష్మి

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: మలేరియా మహమ్మారి అంతం మనతోనే అవుతుందని జై అన్నవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రధాన వైద్యురాలు ఎస్ శ్రీలక్ష్మి పిలుపునిచ్చారు. ప్రపంచ మలేరియా నిర్మూలన దినోత్సవ సందర్భంగా హెల్త్ సూపర్వైజర్ టి వీరన్న…

వక్ఫ్ సవరణ చట్టం పై అవగాహన వీధి సమావేశం

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు (దుర్గా శ్రీనివాస్): భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి గ్రామంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు గారి సూచనలు మేరకు వక్ఫ్ సవరణ చట్టం ప్రజా అవగాహన కరపత్రాలు పంపిణీ…

జనసేన పార్టీ ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్ర మూకల దాడిని ఖండిస్తూ నిరసన

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: పెహల్గామ్ ఉగ్ర దాడిలో అమరులైన వారికి కన్నీటి వీడ్కోలు తెలపాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు జన సైనికులు మూడు రోజులు పాటు కన్నీటి వీడ్కోలు అనే కార్యక్రమం చేపట్టారు.దీనిలో…

పూడిక తీత పనులను ప్రారంభించిన సుబ్బారెడ్డి సాగర్ చైర్మన్ ఇళ్ల అప్పారావు

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు దుర్గా శ్రీనివాస్: కూటమి ప్రభుత్వం ద్వారానే రైతులకు మేలు చేకూరుతుందని సుబ్బారెడ్డి సాగర్ చైర్మన్ ఇళ్ల అప్పారావు అన్నారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా ఆదేశాలతో మండలంలో ఉన్న ఏలూరు వెంకటపతి రాజు…

యాత్రికులపై దాడి చేయడం హేయమైన చర్య—CPI— నాగ దాసరి ఇమ్మానుయేలు.

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 26: ఉగ్రవాదుల చర్యలను భారత కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నదని సిపిఐ బద్వేలు మండల కార్యదర్శి నాగదాసరి ఇమ్మానుయేలు సిపిఐ జిల్లా సమితి సభ్యులు పడిగేవెంకటరమణ అన్నారు. శుక్రవారం సాయంత్రం ఎద్దుల ఈశ్వర్…

పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ— సిపిఐ(యమ్ – యల్)— లిబరేషన్ పార్టీ.

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 26: ఏప్రిల్ 22న బైసరాన్, పహల్గాంలో నిరాయుధ పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని సిపిఐ(యమ్- యల్) లిబరేషన్ తీవ్రంగా ఖండిస్తున్నదని, ఈ దాడిలో మరణించిన మరియు గాయపడిన బాధితులకు పార్టీ ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నదని,బాధిత…

ఉగ్రవాదం నిర్మూలించాలి— సిపిఐ— వి.వీరశేఖర్—బాల ఓబయ్య.

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 26: జమ్మూ కశ్మీర్ లో భారత పర్యాటకుల పై ఉగ్రవాదుల పాశవిక దాడిని ఖండిస్తూ బద్వేల్ పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం…

మలేరియా అంతం మనతోనే—డాక్టర్ వినయ్ కుమార్—టి.నరసింహా రెడ్డి.

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 26: బద్వేల్ పట్టణంలోని స్థానిక ఎన్జీవో హోం నందు ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డిప్యూటీ డి ఎం హెచ్ వో వినయ్ కుమార్, సబ్ యూనిట్ ఆఫీసర్ నరసింహరెడ్డి ఆధ్వర్యంలో మలేరియా…

You Missed Mana News updates

ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///
బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్
కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…
నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//