జనసేన పార్టీ ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్ర మూకల దాడిని ఖండిస్తూ నిరసన

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: పెహల్గామ్ ఉగ్ర దాడిలో అమరులైన వారికి కన్నీటి వీడ్కోలు తెలపాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు జన సైనికులు మూడు రోజులు పాటు కన్నీటి వీడ్కోలు అనే కార్యక్రమం చేపట్టారు.దీనిలో భాగంగా శుక్రవారం మండల కేంద్రమైన ఏలేశ్వరంలో జనసేన నాయకులు మేడిశెట్టి కిరణ్ ( బాబి ),పెంటకోట మోహన్ ల ఆధ్వర్యంలో స్థానిక బాలాజీ సెంటర్లో మానవహారం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రవాదుల పైశాచికత్వానికి బలైపోయిన టూరిస్టుల ఆత్మకు శాంతి కలగాలని పెంపొందించాలని జయంతో కన్నీటి వీడ్కోలేని కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు.మూడు రోజులు పాటు చేపట్టిన సంతాప కార్యక్రమంలో బుధవారం జిల్లా కేంద్రం కాకినాడలోనూ,గురువారం నియోజకవర్గ కేంద్రం ప్రత్తిపాడులోనూ శుక్రవారం మండల కేంద్రమైన ఏలేశ్వరం లోను జన సైనికులు వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు.పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్ర మూకల అరాచకత్వాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్నారు.పాకిస్తాన్ ఉగ్రవాదుల దుశ్చర్యలను భారతదేశంతో పాటు యావత్ ప్రపంచం తీవ్రంగా ఖండించింది అన్నారు.ఉగ్రదాడికి పాల్పడిన వారిని సరైన రీతిలో బుద్ధి చెప్పి ఇలాంటి దృశ్చర్యలు పునరావృతం కాకుండా కూటమి ప్రభుత్వం గట్టి చర్యలు చేపడుతుందన్నారు.ఇలాంటి ప్రమాదకర పరిస్థితిలో పార్టీలకతీతంగా భారతీయులందరూ ఏకతాటిపైకి వచ్చి ఉగ్ర మూకల దుశ్చర్యాలను ఖండించాలన్నారు.ఈ కార్యక్రమానికి జనసైనికులు మేడిశెట్టి సూర్యకిరణ్(బాబి),ఎండి అధికార,మసిరపు నాగేశ్వరరావు,పొట్ట సత్యనారాయణ,కరణం సుబ్రహ్మణ్యం,దళే జ్యోతి,గాబు సుభాష్,దాసం శేషగిరిరావు,మేకల కృష్ణ,నాయకత్వం వహించారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..