మేడే జయప్రదం చేయండి—ఏఐటీయూసీ— ఇర్ల నాగేష్
కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 26: మేడే జయప్రదం చేయాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం దగ్గర గేట్ మీటింగ్ నిర్వహించడం జరిగింది . ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఏఐటియుసి బద్వేల్…
సరస్వతి శిశు మందిర్ లో విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన సదస్సు
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్) ఏలేశ్వరం మండలం యర్రవరంగ్రామములో శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యాలయం నందు పేరెంట్స్ మీట్ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు ముక్కు సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షులు సింగిలిదేవి సత్తిరాజులు హాజరయ్యారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు…
మాఫియాలకు అడ్డాగా మారుతున్న రహదారులు
ఎన్హెచ్-16పై బరి తెగించిన ఆయిల్ మాఫియా మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్) 16వ నెంబరు జాతీయ రహదారిపై ఆయిల్ ముఠా దుకాణాలు.ఎర్రవరం మొదలుకుని తుని రూరల్ వరకు హైవేపై పదుల సంఖ్యలో ఆయిల్ ముఠాలున్నాయి. వీరంతా కలిపి 26…
ఉగ్రవాద దాడి అత్యంత హేయమైన చర్య—జనసేన— బసవి రమేష్
కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 24: జమ్మూ కశ్మీర్ లోని పెహల్గాంలో ఉగ్రవాదుల దాడిలొ మిలటరీ, సామాన్యులను, పర్యాటకులను ఇలా ఇంతమందిని దారుణంగా చంపడం జరిగింది ఇది దేశ సమగ్రతను విచ్ఛిన్నం చేయడానికి కొంతమంది విచ్ఛిన్నకారులు ఉగ్రవాదులు చేస్తున్న…
ఉగ్రవాద దాడులను నిరసిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ
మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు దుర్గా శ్రీనివాస్: జమ్ము కాశ్మీర్లోని బైసరన్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి 28 మందిని హతమార్చడాన్ని జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి సూర్యకిరణ్,జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి,సంయుక్త కార్యదర్శులు పెంటకోట మోహన్,దాసం…
గురుకులం పదోతరగతి ఫలితాల్లో అద్భుత విజయం
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: బి.ఆర్.అంబేద్కర్ గురుకులం విద్యార్థులు ఈ రోజు విడుదలైన పదోతరగతి ఫలితాల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచారు.మొత్తం 77 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా,74 మంది ఉత్తీర్ణులయ్యారు. గురుకులం సాధించిన 96.5% పాస్ శాతం రాష్ట్ర…
అత్యుత్తమ బోధనతో ఉత్తమ ఫలితాల సాధన—కరస్పాండెంట్ బ్రహ్మానందరెడ్డి.
కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 24: బద్వేల్ మున్సిపాలిటీలోని గ్రామీణ ప్రాంత సాధారణ విద్యార్థులతో ఉత్తమ ఫలితాలు సాధించినట్లు పొన్నవోలు గోపిరెడ్డి ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ పొన్నవోలు బ్రహ్మానంద రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా వెలువడిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో…
రైతుల నుండి మట్టి నమూనాలను శాస్త్రీయంగా సేకరించడం జరిగింది—ఎం నాగరాజు
కడప జిల్లా: గోపవరం: మన న్యూస్: ఏప్రిల్ 24: బద్వేల్ వ్యవసాయ డివిజన్ పరిధిలోని గోపవరం మండలం రాచాయపేట రైతు సేవా కేంద్రం లో చెన్నవరం గ్రామం లో మట్టి నమూనాలను శాస్త్రీయంగా సేకరించడం జరిగింది. ఒక ఎకరా పొలంలో నేల…
జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాద దాడి అత్యంత హేయమైన చర్య—డి సి గోవిందరెడ్డి.
కడప జిల్లా: పోరుమామిళ్ల: మన న్యూస్: ఏప్రిల్ 24: జమ్ముకాశ్మీర్ పహల్గాం లో చోటుచేసుకున్న ఉగ్రవాద దాడి అత్యంత హేయమైన చర్య అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పేర్కొన్నారు.పలు ప్రాంతాల నుంచి వచ్చిన 26 మంది పర్యాటకులను…
జె.వి.ఎస్. స్పోర్ట్స్ క్లబ్ సమ్మర్ క్యాంప్ కోచింగ్ సెంటర్ ప్రారంభం.
కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 24: బద్వేల్ పట్టణంలోని CSI చర్చి పక్కన లాస్విత చిల్డ్రన్స్ హాస్పిటల్ మిద్దె పైన జె.వి.ఎస్. స్పోర్ట్స్ క్లబ్ సమ్మర్ క్యాంప్ కోచింగ్ సెంటర్ ను బుధవారం ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా లాస్విత…