పహాల్గంలో ఉగ్ర దాడిని ఖండిస్తూ వినత పత్రం సమర్పించిన సర్వమత సభ్యులు..
శంఖవరం మన న్యూస్ (అపురూప్): జమ్మూ కాశ్మీర్ లోని పహాల్గంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడులు దారుణమని శంఖవరం గ్రామ విశ్వ హిందూ పరిషత్, క్రైస్తవ, ముస్లిం సభ్యులు శుక్రవారం డిమాండ్ చేశారు. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో పహాల్గం పర్యాటకప్రాంతంలో 27మంది భారతీయులను,నేపాల్ పౌరుడిని…
పరిసరాల పరిశుభ్రతతోనే మలేరియా నియంత్రణ
శంఖవరం మన న్యూస్ (అపురూప్): పరిసరాల పరిశుభ్రతతోనే మలేరియా నియంత్రణ కు ప్రతి ఒక్కరిలో మార్పు తప్పనిసరి అని శంఖవరం ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన వైద్య అధికారి ఆర్ వి వి సత్యనారాయణ సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల…
వైసీపీ నేత ఎమ్మిలి వీరబాబు ను పరామర్శించిన ముద్రగడ గిరిబాబు
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం మెరక చామవరం గ్రామంలో వైసీపీ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు పర్యటించి వైసిపి కార్యకర్తలను నాయకులను అభిమానులను కలిశారు. మెరక చామవరం గ్రామానికి చెందిన వైసిపి నాయకులు ఎమ్మిలి వీరబాబు ఇటీవల కాలంలో అనారోగ్యంతో…
జగన్ పై అభిమానం ప్రజల్లో చెరగని ముద్ర…
శంఖవరం మన న్యూస్ (అపురూప్): కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం అన్నవరం గ్రామంలో వైసీపీ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు పర్యటించి వైసిపి కార్యకర్తలు నాయకులను మర్యాదపూర్వకంగా కలిశారు. అన్నవరం దేవస్థానంలో వ్రత పురోహితులు పెండ్యాల రాము, సుబ్రహ్మణ్యం (తండ్రి)…
కత్తిపూడి లో ఉగ్రదాడి మృతులకు జనసేన కన్నీటి సంతాపం..
శంఖవరం మన న్యూస్ (అపురూప్): ప్రభుత్వం తక్షణమే ఉగ్రవాద దాడులపై చర్యలు చేపట్టాలని ఉగ్రవాదులు దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్నారని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు, “కుడా” (కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) చైర్మన్ తుమ్మల రామస్వామి (బాబు) అన్నారు. జమ్మూ…
అన్నవరం సర్పంచ్ కుమార్ రాజాకు అరుదైన గౌరవం
శంఖవరం మన న్యూస్ (అపురూప్) ; జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో పాలనా వికేంద్రీకరణకు గుర్తుగా “మా పంచాయతీ – మా గౌరవం” పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పంచాయతీరాజ్ సదస్సును గురువారం నిర్వహించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్…
పదవ తరగతి పరీక్షల్లో ప్రతిభను కనబరిచిన కొంకిపూడి నిఖిల శ్రీ..
శంఖవరం మన న్యూస్ (అపురూప్):ఆంధ్రాలో 10వ తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ సారి చాలా మంది విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి చరిత్ర సృష్టించారు.చదువుకునే రోజుల్లో 10వ తరగతి చాలా ముఖ్యమైనది. అందుకే విద్యార్థులు విద్యాసంవత్సరం మెుదటి నుంచే సన్నద్ధం…
కత్తిపూడి మాధురి విద్యార్థుల పదవ తరగతి ఫలితాలు నూరు శాతం..
శంఖవరం మన న్యూస్ (అపురూప్): ప్రత్యేక శ్రద్ధ, విలువైన విద్య పోటీ పరీక్షలలో ప్రథమ ఫలితాలు మాధురి విద్యాసంస్థలకే సాధ్యమని మాధురి విద్యాసంస్థల చైర్మన్ కడారి తమ్మయ్య నాయుడు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే విడుదల చేసిన పదవ తరగతి ఫలితాలలో…
పదవ తరగతి ఫలితాలలో శంఖవరం కేజీబీవీ విద్యార్థినిలు ప్రతిభ.
శంఖవరం మన న్యూస్ (అపురూప్): రాష్ట్ర ప్రభుత్వం పదవ తరగతి ఫలితాలు బుధవారం విడుదల చేసింది.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంఖవరం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ విద్యార్థినిలు ప్రతిభను కనబరిచారు. ఈ సందర్భంగా కేజీబీవీ ప్రిన్సిపాల్ బి.…
ఉగ్రవాద దాడులను నిరసిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ
శంఖవరం మన న్యూస్ (అపురూప్): జమ్ము కాశ్మీర్లోని బైసరన్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి 28 మందిని హతమార్చడాన్ని జనసేన పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ నాయకులు గొర్లి నాగేశ్వరరావు తీవ్రంగా ఖండిస్తూ మృతులకు సంతాపం తెలియచేసి కాకినాడ జిల్లా ప్రత్తిపాడు…