పరిసరాల పరిశుభ్రతతోనే మలేరియా నియంత్రణ

  • శంఖవరం ప్రభుత్వాసుపత్రిలో ప్రపంచ మలేరియా దినోత్సవం

శంఖవరం మన న్యూస్ (అపురూప్): పరిసరాల పరిశుభ్రతతోనే మలేరియా నియంత్రణ కు ప్రతి ఒక్కరిలో మార్పు తప్పనిసరి అని శంఖవరం ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన వైద్య అధికారి ఆర్ వి వి సత్యనారాయణ సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంఖవరం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ ఆర్ వి వి సత్యనారాయణ ఆధ్వర్యంలో డాక్టర్ ఎస్ ఎస్ రాజీవ్ కుమార్ అధ్యక్షతన ప్రపంచ మలేరియా దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ ఆర్ వి వి సత్యనారాయణ మాట్లాడుతూ, ఆగస్టు 20, 1897ల సర్ రోనాల్డ్ రాజ్ ఆడ అనాఫిలిస్ దోమ కడుపులో పరాణజీవి ఉందని గుర్తించారని తెలియజేశారు. అందరిలో మార్పు వస్తేనే మలేరియా అంతమవుతుందని తెలియజేశారు. డాక్టర్ ఎస్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ, దోమ కాటు వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలపై వివరించారు. దోమకాటు వాళ్లు వచ్చే వ్యాధులు నివారణకు తీసుకోవలసిన తగు జాగ్రత్తలను సూచించారు. సబ్ యూనిట్ ఆఫీసర్ బి ఎర్ర అబ్బాయి మాట్లాడుతూ, నీటి నిలువలు ఉన్న ప్రదేశాలను మట్టితో పోడ్చాలని, నీట్లు నిలవ ఉండే పాత్రలపై మూతలు వెయ్యాలని పిలుపునిచ్చారు. తద్వారా దోమల వ్యాప్తిని తగ్గించవచ్చని దాని ద్వారా మలేరని అరికట్టొచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దంత వైద్యులు డాక్టర్ రవిశంకర్ , సి హెచ్ ఓ మేరీ మణి, పీహెచ్ఎన్ కృష్ణకుమారి, హెచ్ వి ఏ వి సూర్యనారాయణమ్మ, కే విజయ కుమారి ,పీహెచ్సీ లాబ్ ఇన్చార్జ్ రాజశేఖర్, హెల్త్ సూపర్వైజర్లు,హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు, ఎమ్ ఎల్ హెచ్ పి లు మరియు ఆశా వర్కర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..

  • Related Posts

    పుత్తూరు ప్రజలకు చల్లని ఐస్ క్రీమ్స్, 300 మందికి వితరణ

    Mana News,పుత్తూరు:- అఖిల భారతీయ క్షత్రియ మహాసభ,(1897) పుత్తూరు వీరిచే కె. యన్. రోడ్డు హిమజ స్కూల్ వద్ద ఎండలు తీవ్ర ముగా ఉన్నందున పుత్తూరు ప్రజలకు చల్లని ఐస్ క్రీమ్స్, 300 మందికి వితరణ చేసారు. Dr. రవిరాజు, ఎం.…

    నైపుణ్యాభివృద్ధి విభాగంలో ప్రతిష్టాత్మక “బెస్ట్ 3 స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఇనిషియేటివ్ ఆఫ్ ద ఇయర్ 2025 ” అవార్డును అందుకున్న రాజన్న ఫౌండేషన్:

    Mana News, తిరుపతి, 28.04.2025]: అమర రాజా కంపెనీ సౌజన్యంతో నడిచే రాజన్న ఫౌండేషన్ నైపుణ్యాభివృద్ధి విభాగంలో ప్రతిష్టాత్మకమైన “బెస్ట్ 3 స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఇనిషియేటివ్ ఆఫ్ ద ఇయర్ 2025 ” నీ అందుకున్నది. ఈ అవార్డ్ కార్పొరేట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    పుత్తూరు ప్రజలకు చల్లని ఐస్ క్రీమ్స్, 300 మందికి వితరణ

    పుత్తూరు ప్రజలకు చల్లని ఐస్ క్రీమ్స్, 300 మందికి వితరణ

    నైపుణ్యాభివృద్ధి విభాగంలో ప్రతిష్టాత్మక “బెస్ట్ 3 స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఇనిషియేటివ్ ఆఫ్ ద ఇయర్ 2025 ” అవార్డును అందుకున్న రాజన్న ఫౌండేషన్:

    నైపుణ్యాభివృద్ధి విభాగంలో ప్రతిష్టాత్మక “బెస్ట్ 3 స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఇనిషియేటివ్ ఆఫ్ ద ఇయర్ 2025 ” అవార్డును అందుకున్న రాజన్న ఫౌండేషన్:

    తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదురుగు స్పాట్ డెడ్!

    తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదురుగు స్పాట్ డెడ్!

    నేడు విద్యుత్తు అంతరాయం—ఇంజనీర్ కుళ్లాయప్ప.

    నేడు విద్యుత్తు అంతరాయం—ఇంజనీర్ కుళ్లాయప్ప.

    జలదంకి మండలం కమ్మవారిపాలెం లో గ్రామ కమిటీలు ఎన్నిక,,, ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కాకర్ల సురేష్….!!

    జలదంకి మండలం కమ్మవారిపాలెం లో గ్రామ కమిటీలు ఎన్నిక,,, ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కాకర్ల సురేష్….!!

    టిడిపి సీనియర్ నేత ముందలకు మోహన్ రావుకు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు ..

    టిడిపి సీనియర్ నేత ముందలకు మోహన్ రావుకు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు ..