పిల్లి సతీష్ కుటుంబాన్ని పరామర్శించిన ముదునూరి..
మన న్యూస్ శంఖవరం (అపురూప్) కాకినాడ జిల్లా,ప్రత్తిపాడు నియోజకవర్గం, వేములపాలెం గ్రామం లో .ఎం.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్ సిపి నాయకులు ముదునూరి మురళీకృష్ణం రాజు బుధవారం పర్యటించారు.ప్రత్తిపాడు మండలం వేములపాలెం గ్రామానికి చెందిన పిల్లి సతీష్…