రాములోరి కళ్యాణోత్సవంలో పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
మన న్యూస్, కోవూరు, ఏప్రిల్ 22:- భక్తుల రామనామ స్మరణతో ఆలయ పరిసరాలను ప్రతిధ్వనించాయి. భక్తి శ్రద్ధలతో స్వామివారి దర్శనం చేసుకొని తీర్ధ ప్రసాదాలు స్వీకరించిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి.ఇందుకూరుపేట మండలం రాముడు పాళెం గ్రామ పరిధిలోని ఎర్రంకి దిబ్బ రామాలయంలో…