విద్యార్థులు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలి……….కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి

మన న్యూస్, కావలి,ఏప్రిల్ 10:విద్యార్థులు తల్లిదండ్రులకు, చదువు చెప్పిన గురువులకు, చదువుకున్న పాఠశాలకు కీర్తిప్రతిష్టలు తీసుకువచ్చేలా అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి అన్నారు. కావలి పట్టణం గాయత్రి నగర్ లోని నలంద పాఠశాలలో గురువారం 35వ…

మహాత్మ జ్యోతిరావు పూలేకి భారతరత్న ఇవ్వాలిరాష్ట్ర జాతీయ ఉపాధ్యాయ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్ డిమాండ్

మన న్యూస్, తిరుపతి:నవ సమాజ నిర్మాత, కలియుగ వైతాళికుడు సమాజంలోని స్త్రీ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి, విద్య కోసం నిరంతరం కృషిచేసి సమాజ సేవలోనే అసువులు బాసిన మహాత్ముడు జ్యోతిరావు పూలేకి భారత ప్రభుత్వం దేశంలోని సర్వోన్నతమైన బిరుదు భారతరత్న…

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతీయ సేవా రత్న అవార్డు-2025 ఎంపికైన రావినూతల జయకుమార్.

సింగరాయకొండ రిపోర్టర్ 11-04-2025 స్వర్ణ సోషల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వివిధ రంగాల్లో సేవ లు అందించిన వారికి ఈ అవార్డు ప్రధానం చేస్తారు. బాల్య వివాహాలు, బాలల అక్రమ రవాణా,…

పూలే ఆశయ సాధనకు కృషి చేయాలి

నర్వ మండలం ఏప్రిల్ 11 ( మన న్యూస్)నర్వ మండల పరిధిలోని బిసి కమ్యూనిటీ హాల్ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు, MRPSగుడిసె వెంకటయ్య. మాట్లాడుతూ..చదువు లేనిదే జ్ఞానం లేదు జ్ఞానం లేనిదే పురోగతి…

ఘనంగా మహాత్మా జ్యోతి రావు ఫూలే జయంతి వేడుకలుఫూలే దంపతుల విగ్రహం వద్ద ఘన నివాళి

నర్వ మండలం ఏప్రిల్ 11 ( మన న్యూస్)ఎందరో మహనీయుల పోరాట ఫలితంగానే అన్ని హక్కులు సాధించుకోగలిగామని,ఆ మహనీయుల్లో మహాత్మా జ్యోతి రావు ఫూలే ఆదర్శప్రాయుడని ఉపాద్యాయులు యం.మల్లేశ్,ఉస్మాన్ అన్నారు.శుక్రవారం ఫూలే జయంతిని పురస్కరించుకుని నర్వ మండల పరిధిలోని రాయికోడ్ గ్రామంలో పూలే కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకలకు…

పూర్తి పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక

మన న్యూస్, నారాయణ పేట:సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పూర్తిపారదర్శకంగా, నిజమైన లబ్ధిదారులకే అందేలా చూడాలని మక్తల్ ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి కాంగ్రెస్ నాయకులకు సూచించారు. మక్తల్ పట్టణంలోని…

ఆడపిల్లలు వేధింపులకు గురైతే ధైర్యంగా షీ టీమ్ పోలీసులకు సమాచారం ఇవ్వాలి.

మన న్యూస్, నారాయణ పేట: జిల్లా పరిధిలోని కోస్గి మండల కేంద్రంలోని శ్రీ రామకృష్ణ వివేకానంద డిగ్రీ కళాశాలలో షీ టీం పోలీసులు మహిళలపై జరుగుతున్న నేరాలు, ఈవ్ టీజింగ్, మహిళలపై వేధింపులు, ర్యాగింగ్, బ్లాక్మెయిలింగ్, సోషల్ మీడియా ద్వారా సెల్ఫోన్లో…

బావోజీ జాతర కు పటిష్ట బందోబస్తు ఏర్పాటు.

మన న్యూస్, నారాయణ పేట:కొత్తపల్లి మండలంలోని తిమ్మారెడ్డిపల్లి బావాజీ జాతర, గిరిజనుల ఆధ్యాత్మిక గురువు శ్రీ లోక మాసందు దేవాలయం జాతర 11, 12,13,14 తేదీలలో జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 150…

అబ్దుల్లాపూర్ మెట్టులో జెఏంఆర్ ఫిలింగ్ స్టేషన్ ప్రారంభం

ఎల్బీనగర్. మన న్యూస్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్టు మండలం తెలంగాణ ప్రధాన జాతీయ రహదారి 65కూ అనుసంధానంగా ఉన్నటువంటి సర్వీసు రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన జెఏంఆర్ ఫిలింగ్ స్టేషన్ ను ప్రముఖులు హాజరై గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి…

వృషభ మూవీ రివ్యూ & రేటింగ్ !!

మన న్యూస్ : వి.కె.మూవీస్‌ పతాకంపై యుజిఓస్‌ ఎంటర్టైన్మెంట్స్‌ సగర్వ సమర్పణలో అశ్విన్‌ కామరాజ్‌ కొప్పల దర్శకత్వంలో ఉమాశంకర్‌రెడ్డి నిర్మిస్తున్న చిత్రం వృషభ. నిర్మాత ఉమాశంకర్‌రెడ్డి కథను అందించిన ఈ చిత్రంలో జీవన్‌, అలేఖ్య హీరో, హీరోయిన్‌లు.. కృష్ణా అండ్ శ్రీలేఖ…

You Missed Mana News updates

పని ప్రారంభించిన నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా…
యుటిఎఫ్ రణభేరి ప్రచార యాత్రను విజయవంతం చేయాలి,, యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చలపతి శర్మ పిలుపు….
దేవి నవరాత్రి పందిరిరాట కార్యక్రమం.పాల్గొన్న బీజేపీ నాయకులు ఉమ్మడి వెంకట్రావు
ఒకే రోజు క‌లెక్ట‌ర్లుగా భార్యాభ‌ర్త‌లు…!!!!
వింజమూరు పట్టణంలో మాసిలమణి చిన్నపిల్లల ప్రైవేట్ హాస్పిటల్‌కి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సందర్శన..!
బాధ్యతలు స్వీకరించిన ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు