పూలే ఆశయ సాధనకు కృషి చేయాలి

నర్వ మండలం ఏప్రిల్ 11 ( మన న్యూస్)నర్వ మండల పరిధిలోని బిసి కమ్యూనిటీ హాల్ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు, MRPSగుడిసె వెంకటయ్య. మాట్లాడుతూ..చదువు లేనిదే జ్ఞానం లేదు జ్ఞానం లేనిదే పురోగతి ఉండదు 19వ శతాబ్దం తొలినాటి నుండి గ్రహించిన వారు జ్యోతిరావు పూలే జ్యోతిరావు పూలే 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలో గోవింద రావు చిన్నబాబు దంపతులకు జన్మించాడు. వెలుగులు చూపిస్తూ అతనికి తన తల్లిదండ్రులు జ్యోతి అనే పేరు పెట్టారు. ఆ రోజుల్లోనే తండ్రి కుమారునికి చదువు చెప్పించాలి అనిఅప్పట్లో చదువు చెప్పేవారు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. తన తండ్రికి ఆలోచన తండ్రి గోవిందరావుకి ఆలోచన కలిగింది అయితే గోవిందరావు తన కుమారుని చదువు చెప్పించాలని చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. తండ్రి పట్టుదలతో మరాఠీ భాష పై జ్యోతి రావు పూలే పట్టు సాధించారు. పగులు తండ్రి కి పనులు సాయం చేస్తూ రాత్రులు గుడ్డి దీపం వెలుగులో చదువుకునేవాడు. జ్యోతిరావు పూలే క్రమంగా ఆయన ఇంగ్లీష్ భాష పై కూడా పట్టు సాధించాడు. ఆనాటి ఆచారాల ప్రకారం ఆయనకు 13 ఏళ్లకే జ్యోతిరావు పూలే కు వివాహం చేయించారు. వధువు పూనే వద్ద ఉన్న కవడి గ్రామానికి చెందిన సావిత్రిబాయి పెళ్లి సమయానికి ఆమె వయస్సు 8 ఏళ్లునిన్నవర్గాల బాలికల కోసం పూరే పాఠశాలకు స్థాపించినప్పుడు ఆయన ఉపాధ్యాయనీలు దొరుకక చాలా ఇబ్బందులను గమనించిన సావిత్రి బాయ్ తను స్వయంగా ఉపాధ్యాయురాలుగా మారినా సావిత్రిబాయి అప్పట్లో మహారాష్ట్ర కరువు కాటకాలు ఆమె చేసిన సేవలు అపూర్వం రాష్ట్రంలో ప్లేగు వ్యాధి ప్రభావించడంపై రోగులకు సేవ చేస్తూ ఆ ప్లేగు వ్యాధి ఆమె కు సోకడంతో మరణానికిబలయ్యారు. జ్యోతిరావు పూలే జీవితంలో జరిగిన ఓ సంఘటన జీవన గమనాన్ని మార్చేసింది ఓ బ్రాహ్మణ స్నేహితుని ఆహ్వానాన్ని మన్నించి వివాహానికి వెళ్లినడు పూలేకి ఊరేగింపులో బ్రాహ్మణులు తప్ప ఎవరూ ఉండకూడదనే మాటలు సూదుల్లా తాకాయి అది అవ్యవస్థ పై ఆయనకి తిరుగుబాటుకు నాందిగ మారింది సూదుల మాటలకు పడుతున్న బాధలకు అవమానాల నుంచి వారిని విముక్తి చేయాలని పూలేకు సంకల్పం కలిగింది. తను బ్రాహ్మణికి వ్యతిరేకంగా నీ బ్రాహ్మణులకు కాదు అని ప్రకటించి అగ్ర వర్గాలకు వ్యతిరేకంగా జ్యోతిరావు పూలే పోరాటం చేశారు. ఈ కార్యక్రమంలో నర్వ వైస్ ప్రెసిడెంట్ శరణప్ప. డాక్టర్ బాబు. డాక్టర్ శంకర్. కటికే శ్రీనివాసులు. సతీష్ గౌడ్. కట్ట అయ్యన్న. సుధీర్. కావలి అయ్యన్న. గోకుల్ సింగ్. గుడిసె వెంకటన్న. ఎండి ఫజల్. బోయ కృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related Posts

ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్): ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి అని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు.పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలో జరిగిన పోషణ మాసం మహోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం…

పేదోడి సొంతింటి కల నెరవేరింది..

మనధ్యాస,నిజాంసాగర్(జుక్కల్): సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుతో పేదోడి సొంతింటి కల నిజమవుతుందని నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ అన్నారు. సోమవారం సుల్తాన్ నగర్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటికి ప్రారంభోత్సవం నిర్వహించారు.ఇందిరమ్మ పథకం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

  • By RAHEEM
  • October 28, 2025
  • 5 views
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

  • By RAHEEM
  • October 28, 2025
  • 5 views
ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?