సీడ్ పత్తి రైతులకు తీవ్ర నిరసన… ఎకరాకు కేవలం రెండు క్వింటాలు మాత్రమే కోనుగోలు!

గద్వాల జిల్లా. మనన్యూస్ ప్రతినిధి జులై 16 :-జోగులాంబ గద్వాల జిల్లాలోని ఐజ మండలం బింగు దొడ్డి గ్రామంలో ఉదయము ఏడు గంటల నుండి 12:30 వరకు సుమారు ఐదు గంటల పాటు రైతులు వేలాదిమంది రాస్తారోకో నిర్వహించి ఆర్గనైజర్ల కంపెనీల…

మధ్యవర్తిత్వం సద్వినియోగం చేసుకోవాలి

సీనియర్ సివిల్ జడ్జి ఎం.శోభ మన న్యూస్ సింగరాయకొండ:- సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఉన్న కోర్టు పరిధిలలో మధ్యవర్తిత్వం పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మరియు ప్రకాశం జిల్లా న్యాయ సేవాధికార సంస్థల…

స్వచమైన గాలి కోసం మొక్కలు నాటాలి శ్రీ చైతన్య టెక్నో స్కూల్ఏ జి ఎమ్ సతీష్

మీర్ పేట్. మన న్యూస్ :- మహేశ్వరం నియోజకవర్గం లోని మీర్ పేట్ మున్సిపాల్ కేంద్రంలోని గ్రీన్ ఇండియా మిషన్ లో భాగంగా శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్ ఏ జి ఎమ్ సతీష్ ఆదేశాలమేరకుశ్రీ చైతన్య టెక్నో స్కూల్ శ్రీ…

పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా హాజరత్తయ్య వెల్లడి.

హక్కుల సాధన. సిబ్బంది సంక్షేమం సంఘం పటిష్టత లక్ష్యంగా కృషి మన న్యూస్ సింగరాయకొండ:-నిరంతరం సమాజ సేవ తోపాటు ప్రజలకు, ప్రభుత్వానికి రక్షణ కల్పిస్తున్న,పర్యవేక్షణ చేస్తున్న పోలీస్ సిబ్బంది హక్కుల సాధన, సంక్షేమం,పోలీస్ అధికారుల సంఘ పటిష్టత ప్రధానంగా సేవలు అందించేందుకు…

పడకంటి సృజన జన్మదిన వేడుకలు

ఎల్ బి నగర్.మన న్యూస్ :- ఆదివారం ఇంటిగ్రేటెడ్ వెల్ఫేర్ సొసైటీ వికలాంగుల వసతి గృహంలో ని వృద్ధులు వికలాంగుల మధ్య పడకండి సృజన జన్మదిన వేడుకలు జరుపుకొని అనంతరం అన్న ప్రసాద వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పడకంటి…

నవయుగ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు గా ఆర్కల కాశి నాథ్ రెడ్డి

మీర్ పేట్. మన న్యూస్ :- నవయుగ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు గా నియమితులైన ఆర్కల కాశి నాథ్ రెడ్డి జిల్లెలగూడ నవయుగ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేసిన సమావేశం లో ఏక గ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ…

“గో గో కార్ డిటైలర్స్” షోరూమ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం. మన న్యూస్ :- మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని న్యూ మారుతి నగర్, పెద్దబావి మల్లారెడ్డి గార్డెన్ లైన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన “గో గో కార్ డిటైలర్స్” షోరూమ్‌ను మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా…

ఘనంగా గాయత్రి మాత అభిషేకం శాకంబరి దేవి అలంకరణ

మీర్ పేట్. మన న్యూస్ :- మహేశ్వరం నియోజకవర్గం మీర్ పేట్ మున్సిపల్ న్యూ గాయత్రి నగర్ ఫేస్ 2లోప్రసన్న ఆంజనేయస్వామి ఆలయం లో ఆలయ కమిటీ ప్రెసిడెంట్ భాస్కర్ కమిటీ సభ్యులు కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి, సెక్రటరీ…

బీసీలకు 42% రిజర్వేషన్ చారిత్రాత్మక నిర్ణయం : కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్

తుర్కయంజాల్. మన న్యూస్ :- కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం లో భాగంగా క్యాబినెట్ లో స్థానిక సంస్థల ఎన్నికలలో బిసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ తుర్కయంజాల్ కూడలిలో మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు…

టి బి ముక్త భారత్ కి ప్రతి ఒక్కరు సహకరించాలి.అనుమానం రాగానే వైద్య సేవలు పొందాలి.ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ వైద్యాధికారి ధీరేంద్ర పిలుపు

మన న్యూస్ సింగరాయకొండ:- ఆరోగ్య సంరక్షణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఉన్నత శ్రేణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా.ధీరేంద్ర పిలుపు ఇచ్చారు.సింగరాయకొండ చంద్రబాబు నాయుడు కాలనీ లోని ఉమర్…

You Missed Mana News updates

ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///
బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్
కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…
నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//