బిజ్వారం గ్రామ వృద్ధ దంపతుల అనారోగ్య,ఆర్థిక పరిస్థితులపై మానవత్వ హృదయంతో – స్పందించి 10వేలు ఆర్థిక సహాయాన్ని అందజేసిన మల్దకల్ ఎస్సై నంధీకర్.
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 19 :- జోగులాంబ గద్వాల జిల్లా, మల్దకల్ మండలం బిజ్వారం గ్రామానికి చెందిన వృద్ధ్యాప దంపతులు కర్రెన్న సవారమ్మ,వారి మనవరాలు విద్యార్థిని శృతి అనారోగ్య కారణంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సందర్భాన్ని ఆశావర్కర్ ఎస్.కాంతమ్మ,జర్నలిస్ట్…
బోనాల వేడుకల్లో పాల్గొన్న పద్మశ్రీ మందకృష్ణ మాదిగ – శ్రీ సరస్వతి టాలెంట్ హై స్కూల్ ఆధ్వర్యంలో జరిగిన బోనాల వేడుకలు
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 19:- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని అనంత ఫంక్షన్ లో ఏర్పాటు చేసిన మహాగర్జన సన్నాహక సదస్సుకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆ కార్యక్రమం అంతరం శ్రీ సరస్వతి టాలెంట్…
గద్వాల శ్రీ చైతన్య పాఠశాలలో నందు ఘనంగా బోనాలపండుగ సంబరాలు
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 19 :- జోగులాంబ గద్వాల జిల్లా జిల్లా కేంద్రంలోని నల్లకుంట శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా బోనాలు సంబరాల కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థులు బోనాలతో పోతురాజులు ఆటలతో డప్పు వాయిద్యాలతో ఆడుతూ తెలంగాణ…
ధీనావస్థలో బిజ్వారం వృద్ధ దంపతులు – మనవరాలు అనారోగ్యం, ఆర్థిక సహాయం కోసం ఎదురు చూపులు
గద్వాల జిల్లా, జూలై 19 (మన న్యూస్ ప్రతినిధి): జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని బిజ్వారం గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన వృద్ధ దంపతులు కర్రెన్న (75), సవారమ్మ అలియాస్ గట్టవ్వ (65) ఆర్థికంగా అత్యంత విషమ పరిస్థితులలో జీవిస్తున్నారు.…
ఏటీఎంలో డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తికి గంట వ్యవధిలో డబ్బులు రికవరీ చేసి అందించిన గద్వాల పట్టణ ఎస్సై కళ్యాణ్ కుమార్
పట్టణ ఎస్సై కళ్యాణ్ కుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన బీహార్ వ్యక్తి గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 19:- గద్వాల పట్టణ కేంద్రంలోని రిజిస్టర్ ఆఫీస్ సమీపంలో ఉన్న ఎస్బిఐ ఏటీఎంలో బీహార్ కు చెందిన వ్యక్తి వినోద్…
నా భూమిని అక్రమంగా కబ్జా చేసుకున్నరు.రాత్రికి రాత్రే వరాలు వేసి పొలం కబ్జాపొలాన్ని కబ్జా చేసి వరినాటు వేసుకున్న దామోదర్ రెడ్డి.
పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని బాధితుడి ఆవేదనన్యాయం చేయాలని వేడుకుంటున్న బాధితుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 19 :- జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలంలోని భూమిని అక్రమంగా 15 రోజుల…
మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే అభివృద్ధి సాధ్యం, మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి.
మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మహిళలు ఆర్థికంగా ఎదిగితే జిల్లా, రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, డైరీ డెవలప్మెంట్, క్రీడలు యువజన సర్వీసులు మరియు మత్స్యశాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. మన దేశానికి భారత…
లంకాల గ్రామంలో కౌడి పీర్ల సవారిలో పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి
నర్వ మండల, Mana News :- నర్వ మండల పరిధిలోని లంకాల గ్రామంలో పురాతనం నుండి తరతరాల నుండి లంకాల గ్రామంలో కౌడి పిర్లను ప్రతిష్టించడం జరుగుతుంది. నర్వ మండల పరిధిలోని వివిధ గ్రామాల ప్రజలు భారీగా కౌడి సవారిలో పాల్గొనడం…
క్రమంతప్పకుండా, క్రమశిక్షణ తో విద్యార్థులు కళాశాల కు రావాలి –
ప్రభుత్వ కళాశాలలో డిజిటల్ బోర్డుల మీద విద్యాబోధన, ఎప్సెట్ (ఎంసెట్), మెయిన్స్, నీట్, సిఎ, పోటీ పరీక్షలకు శిక్షణ – జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి ఎం. హృదయ రాజు గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి. జులై 17 :- జోగులాంబ గద్వాల…
రైతులకు అండగా బిజెపిదిగివచ్చిన కంపెనీలు ఉత్పత్తులను కొంటామని హామీకలెక్టరేట్ ధర్నాలో రైతులకు మద్దతుగా బిజెపి నాయకులు
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 17 :- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల జిల్లా కేంద్రంలో నడిగడ్డలో సీడ్ ఉత్తనోత్పత్తిలో పత్తి రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని బిజెపి ప్రశ్నిస్తున్నది. వారం రోజుల క్రితం పత్తి రైతులకు జరుగుతున్న అన్యాయంపై పాత…