అపర భగీరథడు బాబా లక్కీషా బంజారా..
ఉరవకొండ మన న్యూస్ జులై 4:– లక్కీషా బంజారా 445వ జయంతి సందర్భంగా బంజారా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బంజారా యోధుడు లక్కీషా బంజారా జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించిన బంజారా ఫౌండేషన్ ఛైర్మన్ కమల్ సింగ్ రాథోడ్ అయనఅట్లాడుతూ లక్కీషా బంజారా,…
రేపే బీటీపీ కాలువ పనులు పునఃప్రారంభం- ఎమ్మెల్యే అమిలినేని
బీటీపీ కాలువ పనులు పునఃప్రారంభానికి రైతులు తరలిరండి.. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ నియోజకవర్గం మన న్యూస్ జూలై 4 :- కళ్యాణదుర్గం ప్రాంత రైతులు, ప్రజల జీవనాడి బీటీపీ కాలువ పనులను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మన…
మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మెప్మా ఆర్పీలకు ట్యాబ్ లు పంపిణీ
మన న్యూస్ సాలూరు జూలై 4:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో పురపాలక సంఘం పరిధిలోని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో విధులు నిర్వహిస్తున్న 40 మంది ఆర్పీలకు ట్యాబ్ లు సాలూరు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి…
తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పాఠశాలను ఆపండి.. సి.ఐ.టి.యు
గూడూరు, మన న్యూస్ :- తల్లిదండ్రులు తమ పిల్లల మీదున్న శ్రద్ధతో మా ఊరు బడి మాకు కావాలి – బయట గ్రామాలకి మా పిల్లలను పంపించలేం అంటూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు విద్యార్థుల తల్లిదండ్రులు తెలియజేయడంపై శుక్రవారం రోజు తిరుపతి జిల్లా…
అంధుడి వారసత్వ భూమి కబ్జా – అధికారుల ఎదుటే బెదిరింపులు కలకలం
విడపనకల్, మన న్యూస్ :- అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం విడపనకల్ మండలం కొట్టాలపల్లికి చెందిన కురువ ఎరిస్వామి అనే అంధుడి వారసత్వ భూమిని అక్రమంగా కబ్జా చేశారంటూ అతను న్యాయం కోసం పోరాటం చేస్తున్నాడు. వెల్పుమడుగు గ్రామ పరిధిలోని 3.75…
జూలై 6 న జొనోసిస్ డే సందర్భంగా ఉచిత టీకాలు
గూడూరు, మన న్యూస్ :- జులై 6వ తేదీ జొనోసిస్ డే సందర్భంగా గూడూరు పట్టణంలోని ప్రాంతీయ పశువైద్యశాలలో పెంపుడు కుక్కలకు ర్యాబిస్ వ్యాధి రాకుండా ఉచిత టీకాలను వేస్తామని గూడూరు ప్రాంతీయ పశు వైద్యశాల సహాయ సంచాలకులు సురేష్ పేర్కొన్నారు.…
డెంగ్యూ వ్యాధితో భయం వద్దు.. డాక్టర్ శ్రీ లక్ష్మి
మన న్యూస్,రేణిగుంట: డెంగ్యూ వ్యాధితో భయం వద్దు అని తారకరామా నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి డాక్టర్ రెడ్డివారి శ్రీ లక్ష్మి తెలియజేశారు. డెంగ్యూ వ్యాధి మాసో త్సవాలు సందర్భంగా కృష్ణాపురం స్కూల్ విద్యార్థులతో ర్యాలీ కార్యక్రమాన్ని శుక్రవారం…
వంగవీటి రంగా ఎందరికో స్ఫూర్తి:ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
మన న్యూస్,తిరుపతి:– వంగవీటి రంగా 78వ జయంతి వేడుకలు అనంతవీధి సర్కిల్ లో ఘనంగా జరిగాయి. రంగా చిత్రపటానికి పూలమాల వేసి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి నాయకులకు పంచారు. అనంతరం పేదలకు అన్నదానం పంపిణి…
ఏబీసీ జ్యూస్ ఫ్యాక్టరీ కి చెందిన నకిలీ టోకెన్లు విక్రయించిన వారిపై చర్యలు తీసుకోండి… రైతులు డిమాండ్
వెదురుకుప్పం మన న్యూస్: కార్వేటినగరం మండలంలోని అన్నూరు వద్ద ఉన్న ఏబీసీ గుజ్జు పరిశ్రమ కి సంబంధించిన టోకెన్ లను కొంతమంది దళారులు ఏకంగా నకిలీ టోకెన్లను సృష్టించి రైతులకు సుమారు 3000 నుంచి 5000 వరకు అమ్మి సొమ్ము చేసుకున్నారు.…
అమర రాజా గ్రూప్ వార్షిక వైద్య పరీక్షల కార్యక్రమాన్ని ప్రారంభించింది
తిరుపతి,మన న్యూస్ , జూలై 3, 2025 :– ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణలో భాగంగా, అమర రాజా గ్రూప్ మరోసారి తమ నిబద్ధతను చాటుకుంది. సంస్థ ప్రధాన కార్యాలయం కరకంబాడిలో “మీ నంబర్లు తెలుసుకోండి, మీ ఆరోగ్యాన్ని తెలుసుకోండి” అనే థీమ్తో…