టిడిపి కార్యకర్త లోకయ్యకు పార్టీ అండగా ఉంటుంది.. ఎమ్మెల్యే పిఎ చంద్రశేఖర్
ఎస్ఆర్ పురం,మన న్యూస్… తెలుగుదేశం పార్టీ కార్యకర్త లోకయ్య కు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అండగా ఉంటారని ఎమ్మెల్యే పి ఏ చంద్రశేఖర్ అన్నారు ఎస్ఆర్ పురం మండలం ఎన్ ఆర్ పురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ…
సంకల్పం తోనే సైబర్ నేరాలుకు అడ్డుకట్ట – విశాఖపట్నం రేంజ్ డి ఐ జి గోపినాధ్ జట్టి
మన న్యూస్, పాచిపెంట, జూలై 3:- మాదకద్రవ్యాల వలన జీవితాలు నాశనం తో పాటు దుష్ర్పభావలు, సైబర్ నేరాలు వల్ల కలిగే అనర్దాలు, మహిళల రక్షణ పై ప్రజలకు, విద్యార్థులకి, యువతకు అవగాహన తప్పనిసరని విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టీ.ఐపిఎస్…
చింతవరంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
గూడూరు మన న్యూస్ :- సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో చిల్లకూరు మండలం చింతవరం పంచాయతీ నందు ప్రారంభించిన శాసన సభ్యులు, డాక్టర్ పాశిం సునీల్ కుమార్ గూడూరు నియోజకవర్గం. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో అమలు చేసిన…
బహిరంగసభ ను జయప్రదంచేయండి
గూడూరు, మన న్యూస్ :- గూడూరు పట్టణం లో గురువారం ఉదయం మున్సిపల్ కార్యాలయం మస్టర్ పాయింట్ వద్ద మున్సిపల్ పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికులకు ఏ.పీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సి.ఐ.టి.యు) ఆధ్వర్యంలో జూలై 4వ తేదీన విజయవాడ…
టిడిపి తోనే గ్రామాల అభివృద్ధి – ఎమ్మెల్యే సునీల్ కుమార్ వెల్లడి
గూడూరు, మన న్యూస్ :- గ్రామంలో ఏమైనా అభివ్రుద్ది జరిగిందంటే..చంద్రబాబు హయాంలో జరిగిన అభివ్రుద్ది తప్ప మరే ప్రభుత్వం చేయలేదని ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ పేర్కొన్నారు.చిల్లకూరు మండలంలోని బల్లవోలు గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.…
టిడిపి తోనే అభివృద్ధి సాధ్యం – ఎమ్మెల్యే సునీల్ కుమార్
గూడూరు,మన న్యూస్ :- సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో చిల్లకూరు మండలం బల్లవోలు గ్రామం నందు ప్రారంభించిన…. శాసన సభ్యులు, డాక్టర్ పాశిం సునీల్ కుమార్ – గూడూరు నియోజకవర్గం. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో అమలు చేసిన…
బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆరున సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు
గూడూరు, మన న్యూస్ :- బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో.. సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు. గూడూరు రెండవ పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవాసంఘ సమాఖ్య, గూడూరు శాఖ వారి ఆధ్వర్యంలో శ్రీమతి ముంగమూరు సీతమ్మ బ్రాహ్మణ భవనంలో జులై…
డికే.చెరువులో సుపరిపాలనతో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గోన్న పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..
మన న్యూస్ పూతలపట్టు నియోజకవర్గం (యాదమరి మండలం) జులై-2 పూతలపట్టు నియోజకవర్గం, యాదమరి మండలం, తెల్లరాళ్ళపల్లె పంచాయతీ, డికే.చెరువు గ్రామంలో సుపరిపాలనతో తొలి అడుగు ఇంటింటి ప్రచారంకు ప్రజల నుండి విశేష ఆదరణ లభించింది. బుధవారం సుపరిపాలనతో తొలి అడుగు ఇంటింటి…
హస్త కళాకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది, సాంప్రదాయంగా హస్త కళల కుటుంబం నుంచి వస్తున్న వారినీ ఇంకా ప్రోత్సహించాలి : జిల్లా కలెక్టర్ డా వెంకటేశ్వర్
వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ లక్ష్యంతో కళాకారులను ప్రోత్సోహించాలి, హస్త కళలు అంతరించి పోకూడదనేది ముఖ్యమంత్రి లక్యం – ఏ.పి. హ్యాండ్ క్రాఫ్ట్ కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ మన న్యూస్,తిరుపతి :- హస్త కళాకారులు మంచి జీవనోపాధి పెంపొందించుకోవాలంటే వారు…
అన్నిదానాలు కన్నా రక్త దానం మిన్న – మాతృభూమి సేవాసంఘం కార్యదర్శి గోపాలరావు
మన న్యూస్ పాచిపెంట, జూలై 2:- అన్ని దానాల కన్నా రక్తదానం మిన్న అని విజయనగరం మాతృభూమి సేవా సంఘం కార్యదర్శి ఇప్పలవలస గోపాలరావు పేర్కొన్నారు. బుధవారం నాడు మండల కేంద్రమైన పాచిపెంట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో బుధవారం మాతృభూమి…