Tag: #RegionalNews

అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం – పరిశ్రమలతో వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

పంబలేరు వంతెన నిర్మాణాన్ని పూర్తి చేస్తాం- గూడూరులో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో రోడ్డు, భవనాల శాఖ మంత్రి వెల్లడి గూడూరు, మన న్యూస్ :- రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం సమానంగా అందించాలనే దృఢ సంకల్పంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర…

హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు స‌క్సెస్ కావాలని శ్రీవారికి మొక్కులు

మన న్యూస్,తిరుప‌తిః– హరిహర వీరమల్లు సినిమా భారీ సక్సెస్ సాధిస్తుందని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో హరిహర వీరమల్లు ఘన విజయం అందుకోవాలని అలిపిరి శ్రీవారి పాదాల వద్ద సోమ‌వారం సాయంత్రం కొబ్బరి కాయలు కొట్టి…

అంతర పంటలతో అదనపు ఆదాయం – మండల వ్యవసాయశాఖ అధికారి కె తిరుపతి రావు

మన న్యూస్ పాచిపెంట, జూలై 21:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో ప్రధాన పంటలలో అంతర పంటలు వేసుకోవడం ద్వారా రైతులు అధిక అదనపు ఆదాయాన్ని పొందవచ్చని ప్రధాన పంటకు కావలసిన సాగు ఖర్చులను అంతర పంటల ద్వారా పొందవచ్చని…

సాగు చేస్తున్న భూములు కు పట్టాలివ్వాలి – కొటికి పెంట సర్పంచ్ ఆధ్వర్యంలో గిరిజన రైతు లు ఆందోళన

మన న్యూస్ పాచిపెంట, జూలై 21:- పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో దశాబ్దాల తరబడి తాము సాగు చేస్తున్న భూములకు డి పట్టాలు ఇవ్వాలని తరచూ రెవిన్యూ కార్యాలయం ఎదుట ధర్నాలు, నిరసనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు స్పందించకపోవడానికి కారణం ఏమిటని…

గూడూరును నెల్లూరు జిల్లాలో విలీనం చేయాలి, ఫ్లై ఓవర్, పంబలేరు వంతెనలు, ఆర్అండ్ బీ అతిథి గృహ నిర్మాణం పూర్తి చేయాలి

రోడ్డు, భవనాల శాఖ మంత్రికి సీపీఐ నాయకుల వినతి గూడూరు, మన న్యూస్ :- గూడూరును నెల్లూరు జిల్లాలో విలీనం చేయాలని సోమవారం ఆర్ అండ్ బీ మినిస్టర్ జనార్దన్ రెడ్డికి సీపీఐ నాయకులు వినతిపత్రాన్ని. నాయకులు మాట్లాడుతూ ఫ్లైఓవర్ బ్రిడ్జి,…

ఫోన్ యాప్” లు వెంటనే రద్దు చేయాలి.అంగన్వాడి వర్కర్స్ డిమాండ్…. సి.ఐ.టి.యు.

గూడూరు, మన న్యూస్ :- ప్రభుత్వం ఇచ్చిన సెల్ ఫోన్లు లలో యాప్ లు వెంటనే రద్దు చేయాలని, పనిచేస్తున్న ప్రదేశాలలో నెట్ వర్క్ అందుబాటులో, లేకపోవడం. పలు సమస్యల పరిష్కారం కొరకై రాష్ట్ర,జిల్లా కమిటీలు ఇచ్చిన పిలుపులో భాగంగా సోమవారం…

వికాస పథంలో తొలి అడుగు – కొత్తూరు, తోటానపల్లి కేంద్రంగా సుపరిపాలన

వెదురుకుప్పం మన న్యూస్: గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో “సుపరిపాలన తొలి అడుగు” కార్యక్రమం జూలై 20, 2025 నాడు ఘనంగా నిర్వహించబడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు గారి ఆదేశాల మేరకు, ప్రభుత్వ విప్, గంగాధర నెల్లూరు…

ఘనంగా ఎమ్మెల్యే డాక్టర్ థామస్ సతీమణి శాంతి రెడ్డి జన్మదిన వేడుకలు

ఎస్ఆర్ పురం, మన న్యూస్… గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ సతీమణి శాంతి రెడ్డి జన్మదిన వేడుకలు ఎస్ఆర్ పురం మండలంలో సాఫ్ట్వేర్ బాలు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు… ఆదివారం ఎమ్మెల్యే డాక్టర్ థామస్ సతీమణి శాంతి రెడ్డి…

14, 15 వార్డులలో మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొరకు నీరాజనాలు

మన న్యూస్ సాలూరు జూలై 20:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో బంగారం కాలనీలో 14, 15 వార్డులను సందర్శించిన మాజీమంత్రి రాజన్నదొరకు అక్కడ ప్రజలు నిరాజనాలు పలికారు. ఆదివారం సాయంత్రం 14, 15వ వార్డులలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ…

10, ఇంటర్ లలో అత్యధిక మార్కులు సాధించిన గౌడ విద్యార్థులకు పురస్కారాలు

మన న్యూస్,తిరుపతి :– పదవతరగతి, ఇంటర్మీడియట్ లో ప్రతిభ కనబరచిన గౌడ విద్యార్థులకు, గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షులు దిండుపాటి కుమారస్వామి ఆధ్వర్యంలో నేడు, స్థానిక శివశక్తి కల్యాణ మండపంలో సుమారు 100 మంది విద్యార్థులకు సిల్వర్…