గూడూరు లో వైయస్సార్ జయంతి వేడుకలు

గూడూరు, మన న్యూస్ :- దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి భౌతికంగా మన మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని ఆ మహనీయుడి జయంతి వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడం బాధాకరమని వైసిపి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరీగ మురళి వెల్లడించారు వైయస్సార్ జయంతి సందర్భంగా గూడూరు పట్టణంలోని సాధుపేట శాంతినగర్ వద్ద ఉన్న వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ఎమ్మెల్సీ మేరీగ మురళి మరియు నాయకులు పూలమాలవేసి నివాళులర్పించారు
గూడూరు పట్టణంలోని శాంతినగర్ వద్ద ఉన్న వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ఎమ్మెల్సీ మేరీగ మురళి మరియు నాయకులు పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం పార్టీ కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి అందరికీ అందించారు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు ఎమ్మెల్సీ మురళి మాట్లాడుతూ దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చారని అవి పేదలకు ఎంతో ఉపయోగపడ్డాయని అన్నారు ఆ మహనీయుడు మృతి చెందిన బాధలో అనేకమంది మృతి చెందారని గుర్తు చేశారు మహానేత వైయస్సార్ జయంతి వేడుకలకు పోలీసులు అనేక ఆంక్షలు విధించడం బాధాకరమని అన్నారు రాష్ట్రంలోనే గుర్తింపు పొందిన నల్లప్పరెడ్డి కుటుంబం లోని ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం పై దాడి చేయడాని తీవ్రంగా ఖండిస్తున్నామని వెల్లడించారు సూపర్ సిక్స్ పథకాల్లో ఏ ఒక్కటి పూర్తిస్థాయిలో అమలు చేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలను మోసం చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు చేవూరు విజయ మోహన్ రెడ్డి బొమ్మిడి శ్రీనివాసులు మల్లు విజయ్ కుమార్ రెడ్డి సుబ్బారావు వాయు గండ్ల నాగరాజు సుభాన్ తదితరులు పాల్గొన్నారు .

Related Posts

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 5 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///