అన్నదాత సుఖీభవ పేరుతో చంద్రబాబు మోసం – మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర

మన న్యూస్ సాలూరు ఆగస్టు 4 :- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ పాలన కాలంలో రైతులకు రైతు రుణమాఫీ పేరుతో ఏ విధంగా మోసం చేశాడో, అదేవిధంగా అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు మరోసారి…

హస్తకళల అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తా…డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్

మన న్యూస్, తిరుపతి: రాష్ట్రంలో హస్త కళాకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందడంతో పాటు హస్త కళలను అభివృద్ధి చేసేందుకు తన వంతు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ చెప్పారు. సోమవారం…

జీ.వో. నెం: 26 అమలు కు చర్యలు తీసుకోవాలని వినతి మంత్రి సత్య కుమార్ యాదవ్ గారికి రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ విజ్ఞప్తి

మన న్యూస్, తిరుపతి:జీ.వో. నెం: 26 అమలకు చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కు అంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం విజ్ఞప్తి చేశారు. సోమవారం…

అప్కాస్ ను రద్దు చేసి కార్మికుల కడుపు కొట్టద్దు – వై ఎస్ ఆర్ టి యూ సి జోనల్ ఇంచార్జి రాజారెడ్డి డిమాండ్

మన న్యూస్ :తిరుపతి :– ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఔట్ సోర్సింగ్ కార్మికుల కోసం ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ (అప్కాస్ ) ను రద్దు చేయాలనీ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు యోచిస్తున్నాడని,…

స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని కరపత్రాలు పంపిణీ.

గూడూరు, మన న్యూస్ :- స్మార్ట్ మీటర్లు ను రద్దు చేయాలని కోరుతూ గూడూరు పట్టణంలోని అశోక్ నగర్ లోని 7 వ వార్డు లో సి.పి.ఎం పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా సీపీఎం…

తుంబకుప్పంలో వైభవంగా మహాభారతయజ్ఞం ప్రారంభం.

హోమం నిర్వహి స్తున్న జమీందారు వంశస్థులు. బంగారుపాళ్యం ఆగస్టు 4 మన న్యూస్ :- బంగారుపాళ్యం మండల పరిధిలోని తుంబకుప్పం గ్రామపంచాయతీలో సోమవారం ఉదయం మహాభారత యజ్ఞం వైభవంగా ప్రారంభం అయినది.ఈ కార్యక్రమానికి ఉభయ దారులుగా జమీందారీ వారసులు ఆర్.ఎన్.జ్యోతినాథ్,ఆర్.ఎన్. నాగేంద్రబాబు…

హైడ్రో పవర్ ప్రాజెక్టు పేరుతో గత నెల 29, 30 తేదీలలో గుర్తు తెలియని వ్యక్తులు గ్రామ ప్రజలకు తెలియకుండా సర్వే చేశారు,

సతాబి గిరిజనులు ఆందోళన మన న్యూస్ పాచిపెంట ఆగస్ట్ 4:– పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట మండలంలో సతాబి గిరిజన గ్రామం లో హైడ్రో ప్రాజెక్టు సిబ్బంది వేసిన సర్వే రాళ్లు వలనతీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆదివాసి గిరిజన సంఘం జిల్లా…

కార్యదర్శి కబ్జాపై -ఎంపీడీవో విచారణ

ఉరవకొండ మన న్యూస్:ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీ ఈవో గౌస్పట్టణంలో ప్రజా ఉపయోగాల స్థలాని కబ్జా చేసి అందులో రెండు ఇళ్ల నిర్మాణం చేపట్టారు అందులో ఒకటి బాడుగకు ఇచ్చారు మరో దానిలో గ్రామ కార్యదర్శి నివాసం ఉంటున్నాడు.ప్రజా ఉపయోగాల స్థలాలు లో…

ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణపై వినతి

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి ఆగస్టు 4 :- జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రైవేటు పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఈ ప్రైవేటు పాఠశాలల దందా ఎలా ఉంది అంటే నర్సరీ నుండి 10వ…

రోజుకో ఒకచోట పురుగుల అన్నం దర్శనం- బీసీ హాస్టల్ లో పురుగుల అన్నం

గద్వాల జిల్లా మనన్యూస్ న్యూస్ ఆగస్టు 4 :- జోగులాంబ గద్వాల జిల్లా అఖిల భారతి విద్యార్థి పరిషత్ ఎబిపిపి గద్వాల స్థానికంగా ఉన్నటువంటి బీసీ హాస్టలో ఉన్న సమస్యలు ఎన్నిసార్లు వార్డెన్ దృష్టికి తీసుకెళ్లిన కూడా వార్డెన్ ని నిమ్మకు…

You Missed Mana News updates

అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…
అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి