Tag: #MananewsTelugu

సోమరాజుపల్లిలో “పొలం పిలుస్తుంది” కార్యక్రమం

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని సోమరాజుపల్లి గ్రామంలో ఈరోజు “పొలం పిలుస్తుంది” కార్యక్రమం నిర్వహించారు.కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ సహాయ సంచాలకులు నిర్మల కుమారి మాట్లాడుతూ రైతులకు యూరియా కొరత లేదని స్పష్టం చేశారు. భూసార…

విభిన్న ప్రతిభావంతుల ఎంపిక కార్యక్రమం

కుప్పం, మన ధ్యాస : బుధవారం నాడు కుప్పంh పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల నందు సర్వ శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతుల పరికరాల ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కెపిఎం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డాక్టర్…

కుప్పంలో ఘనంగా విశ్వకర్మ జయంతి

కుప్పం, మన ధ్యాస : కుప్పం పట్టణంలోని విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ భవనం నందు విశ్వ బ్రాహ్మణ సంఘం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి సత్యరాజ్ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కమ్యూనిటీ భవనం నందు బుధవారం ఉదయం…

మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామిని మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామిని ప్రకాశం జిల్లా నూతన కలెక్టర్ రాజాబాబు మంగళవారం నాడు తాడేపల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించిన పలు అభివృద్ధి అంశాలు,…

పశువులకు విధిగా టీకాలు చేయించాలి – డిప్యూటీ డైరెక్టర్

మన ధ్యాస న్యూస్:- సింగరాయకొండ సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండలో సీజనల్గా వచ్చే వ్యాధులు శోకకుండా పశువులకు విధిగా టీకాలు వేయించాలని పశుసంవర్ధక శాఖ డిడి డాక్టర్ జగత్ శ్రీనివాసులు రైతులకు తెలిపారు. మండలంలోని పాత సింగరాయకొండ గ్రామంలో మంగళవారం గాలికుంటు…

జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు పాత సింగరాయకొండ హైస్కూల్ విద్యార్థులు

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని పాత సింగరాయకొండ జడ్పీ హైస్కూల్ విద్యార్థులు జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు.మంగళవారం ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సి.హెచ్. పద్మజ ప్రకటించారు. విశాఖపట్నంలో జరిగిన 3వ ఆంధ్రప్రదేశ్…

పాత సింగరాయకొండలో ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమం

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ సందర్భంగా వ్యవసాయ అభివృద్ధి అధికారి ( ఏడిఏ) నిర్మల మేడం రైతులకు, కౌలుదారులకు ‘అన్నదాత సుఖీభవ’…

శ్రీబాగ్ ఒప్పందం అమలు కోరుతూ కర్నూలులో న్యాయవాదుల నిరసన

ఉరవకొండ మన ధ్యాస: శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కర్నూలులో న్యాయవాదులు మంగళవారం భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. “హైకోర్టు సాధన సమితి” ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో న్యాయవాదులు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని గట్టిగా డిమాండ్…

కరువు భత్యం, మధ్యంతర భృతి ప్రకటించాలని ఎస్.టి.యు డిమాండ్

చిత్తూరు రూరల్ మన ధ్యాస సెప్టెంబర్-16‎చిత్తూరు రూరల్ మండలంలోని సికేపల్లి, బంగారెడ్డిపల్లి, నర్సింగరాయనపేట, తాళంబేడు, చెర్లోపల్లి, ఏం అగ్రహారం, దొడ్డిపల్లి తదితర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సమస్యల సేకరణ, సభ్యత్వ నమోదు కార్యక్రమం…

నూతన మూల్యాంకన విధానాన్ని రద్దు చేయాలి : ఎస్‌టి యూ డిమాండ్

గుడిపాల మన ధ్యాస సెప్టెంబర్-16 చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలోని జెడ్‌పి హెచ్‌ఎస్ నరహరి పేట, శ్రీరంగంపల్లి, బొమ్మసముద్రం, కమ్మతిమ్మపల్లి తదితర పాఠశాలల్లో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సమస్యల సేకరణ, సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా…