ప్రజా ఆరోగ్యమే – ప్రభుత్వ లక్ష్యం -లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్వెయిటింగ్ హాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 30 :- జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్, వెయిటింగ్ హాల్ ల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి , అలంపూర్ ఎమ్మెల్యే…
కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి,కృష్ణ ఎస్సై నవీద్.
మన న్యూస్, నారాయణ పేట జిల్లా : కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు నారాయణపూర్ డ్యాం 25 గేట్లు ఎత్తినందున పై నుండి నీటి ప్రవాహం ఉదృతంగా ప్రవహిస్తున్నందున మరియు జూరాల డ్యాం నుండి 12 గేట్లు ఎత్తినందున నారాయణపేట…
ప్రజలను గూడ్స్ వాహనాల్లో రవాణా చేయరాదు,మద్దూర్ ఎస్సై విజయ్ కుమార్.
మన న్యూస్, నారాయణ పేట జిల్లా : ఎస్పి యోగేష్ గౌతం అదేశాల మేరకు మద్దూర్ టౌన్ లో ఎస్సై విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మద్దూరు పోలీసులు ఆకస్మితంగా వాహనాల తనిఖీలు నిర్వహించి ప్రజలను, కూలీలను, చిన్న పిల్లలను గూడ్స్ వాహనాలలో…
కాటేపల్లి లో భూభారతి సర్వే
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ )కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలం కాటేపల్లి గ్రామంలో మంగళవారం భూభారతి సర్వే నిర్వహించారు.ఈ సందర్భంగా గిర్దవార్ చండూరి అంజయ్య మాట్లాడుతూ.. ఇటీవల కాటేపల్లి గ్రామంలో జరిగిన భూభారతి రెవిన్యూ సదస్సులో 10మంది రైతులు తమ…
మీనాక్షి నటరాజన్ను కలిసిన జుక్కల్ నేతలు..
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మండలానికి చెందిన జుక్కల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు సోమవారం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ను హైదరాబాద్లోని గాంధీ భవన్లో కలిశారు.ఈ సమావేశంలో నిజాంసాగర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, మల్లూరు…
పంచాయతీ భవనం పూర్తి -ప్రారంభించేదన్నడో
మన న్యూస్,నిజాంసాగర్(జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో సుమారు రెండు సంవత్సరాల క్రితం అన్ని సౌకర్యాలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం ఇప్పటికీ ప్రారంభించకపోవడం బాధాకరం.లక్షలాది రూపాయల ఖర్చుతో నిర్మించిన ఈ భవనం వినియోగంలోకి రాకపోవడంతో,ప్రస్తుతం పాత చావిడిలోనే పంచాయతీ…
గడ్డి అన్నారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఉచితముగా నోటు పుస్తకములు పంపిణీ
గడ్డి అన్నారం. మన న్యూస్ :- గడ్డి అన్నారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు నోటు పుస్తకములు ఉచితముగా పంపిణీ చేయడం జరిగినది ఈ సందర్భంగా అధ్యక్షులు ఓరుగంటి వేణుమాధవ్ మాట్లాడుతూ ఈ సంవత్సరము పేద విద్యార్థులకు ఉచితముగా నోట్…
బీసీలకు 42% రిజర్వేషన్లకు కేంద్రం ఆమోదం తెలపాలి: బీసీ కుల ఐక్యవేదిక డిమాండ్
నర్వ జులై 27 మన న్యూస్:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో 42 శాతం బీసీ రిజర్వేషన్లకు తీర్మానం చేసి కేంద్రానికి పంపిన వెంటనే, కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదం తెలపాలని నర్వ మండల బీసీ కుల ఐక్యవేదిక నాయకులు డిమాండ్…
వరి తెగులుపై రైతులకు అవగాహన.
మన న్యూస్, నారాయణ పేట జిల్లా :వరి పంటలో కలుపు నివారణ ముందుగా గుర్తించి చర్యలు చేపడితే మంచి దిగుబడి సాధ్యమని ఏరియా జనరల్ మేనేజర్ అనిల్ కుమార్ సూచించారు. మక్తల్ మండలంలోని పస్పుల గ్రామ రైతు వేదికలో నాగార్జున కంపెనీ…
వరి తెగులుపై రైతులకు అవగాహన.
మన న్యూస్, నారాయణ పేట జిల్లా : వరి పంటలో కలుపు నివారణ ముందుగా గుర్తించి చర్యలు చేపడితే మంచి దిగుబడి సాధ్యమని ఏరియా జనరల్ మేనేజర్ అనిల్ కుమార్ సూచించారు. మక్తల్ మండలంలోని పస్పుల గ్రామ రైతు వేదికలో నాగార్జున…