ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యంమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు.పిట్లం మండలంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో పిట్లం గ్రామానికి చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు…
సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపుదలకై కృషి చేయాలని ఎమ్మెల్యే కు టియుసిఐ వినతి
మన న్యూస్: పినపాక నియోజకవర్గం, సింగరేణి కాంట్రాక్టు కార్మికుల వేతనాల పెంపుదలకై కృషి చేయాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టి యు సి ఐ) అనుబంధ ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ మణుగూరు బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో…
అనుమానితులపై సమాచారం ఇవ్వండి : ఏడూళ్ళ బయ్యారం సిఐ వెంకటేశ్వరరావు
మన న్యూస్:పినపాక, మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో పినపాక మండలంలో పరిసర ప్రాంతాలలో అపరిచిత వ్యక్తులు, అనుమానితులు తారసపడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఏడూళ్ళ బయ్యారం సిఐ వెంకటేశ్వరరావు సూచించారు. గురువారం గోదావరి సరిహద్దు గ్రామాలైన చింతల బయ్యారం, రావిగూడెం గ్రామాల్లో ముమ్మరంగా…
క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకే సీఎం కప్ఆ సక్తి ఉన్నవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి ఎంపీడీవో రామకృష్ణ, ఎంఈఓ నాగయ్య
మన న్యూస్: పినపాక, గ్రామీణ స్థాయిలో క్రీడా ప్రతిభను గుర్తించి, ప్రోత్సాహం కల్పించేందుకు సీఎం కప్ ను 36 క్రీడాంశాల్లో మూడు దశల్లో పోటీలు నిర్వహిస్తామన్నారని పినపాక ఎంఈఓ నాగయ్య తెలిపారు. గురువారం పినపాక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో అధ్యక్షతన…
టీచర్స్ కాలనీలో శ్రీ అయ్యప్ప స్వామి 18 వ మహా పడిపూజ కార్యక్రమం
మన న్యూస్: ఎల్బీనగర్ నియోజకవర్గం టీచర్స్ కాలనీ బి.డి.రెడ్డి గార్డెన్ లైన్ లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం ప్రక్కన పృథ్వీరాజ్ గురు స్వామి, సురేష్ గురు స్వామి, నగేష్ గురు స్వామి ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామి 18వ మహా…
విద్యార్థులకు నోటు పుస్తకాలు,పెన్నులు పంపిణీ
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేప ల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లప్ప పటేల్ పుట్టిన రోజు సందర్భంగా గురువారం నోటు పుస్తకాలు,పెన్నులు ,చాక్లెట్లు అందజేశారు.అలాగే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రాంత అభివృద్ధిలో మాజీ ఆర్థిక మంత్రి రోశయ్యది క్రియాశీల పాత్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్యవైశ్యులను రాజకీయంగాప్రోత్సహిస్తాం డిప్యూటీ సి.ఎం. భట్టి విక్రమార్కస్వశక్తితో రాజకీయాల్లో రాణించిన కొణిజేటి – మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
మన న్యూస్: ఎల్ బి నగర్, తెలంగాణ రాష్ట్రంతోపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధికి ఉమ్మడి రాష్ట్ర మాజీ ఆర్థిక మంత్రిగా దివంగత రోశయ్య కృషి ఆనిర్వచనీయమని రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి పేర్కొన్నారు రాజకీయాల్లో ఏనాడూ పదవుల కోసం…
ఘనంగా అయ్యప్ప పడింపూజా కార్యక్రమం .
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని ఆరేడు గ్రామానికి చెందిన జనార్దన్ రెడ్డి తన సొంత గృహంలో అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.పురహితులు సంజీవరావు శర్మ, గురు స్వాములు సంగమేశ్వర్ గౌడ్, రమేష్…
వనస్థలిపురంలో ది గ్రానియోస్ కిచెన్ ప్రారంభోత్సవం
ఎల్ బి నగర్ , మన న్యూస్:- ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురం డివిజన్లోని రెడ్ ట్యాంక్ రోడ్ లోని రత్నదీప్ సూపర్ మార్కెట్ ఎదురుగా కావ్య,అనూష నేతృత్వంలోని ది గ్రానియోస్ కిచెన్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా…
ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచి ప్రజల రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచాలి !
పినపాక నియోజకవర్గం , మన న్యూస్:: ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచి, తగినంత మంది సిబ్బందిని నియమించి, ప్రజల రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజాపందా) మణుగూరు డివిజన్ కార్యదర్శి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్.…