Category: ఆంధ్రప్రదేశ్

స్త్రీ శక్తి పథకం అమలులో ఆర్టీసీ ఉద్యోగుల ఇబ్బందులను తొలగించండి ఆర్టీసీ జేఏసీ

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం; ఏలేశ్వరం ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో స్త్రీ శక్తి పథకం అమలులో భాగంగా మహిళ ప్రయాణికులకు ఎదురవుతున్న సమస్యలు, ఆర్టీసీ సిబ్బందిపై పెరిగిన పని భారం నకు తక్షణ పరిష్కారం కోరుతూ, ఏలేశ్వరం బస్సు డిపోలోని అన్ని…

ఘనంగా టిడిపి నాయకుడు జన్మదిన వేడుకలు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం పట్టణ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొదిరెడ్డి గోపాలకృష్ణ (గోపి)జన్మదిన వేడుకలు బొదిరెడ్డి యువ సేన, నడిపిల్లి శివ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు, వెంగళరావు కాలనీ పెద్ద వీధి ఆరో వార్డులో అభిమానులు మధ్య…

ఏలేశ్వరంలో ఘనంగా బొద్దిరెడ్డి గోపి పుట్టినరోజు వేడుకలు

*పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన బొదిరెడ్డి యువసేన* మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం పట్టణ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొదిరెడ్డి గోపాలకృష్ణ జన్మదిన వేడుకలు బొదిరెడ్డి యువసేన, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మూది నారాయణస్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు,…

తలారి దేవరాజులు కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎంపీటీసీ సభ్యురాలు స్వాతి కమలాపతిరెడ్డి.

బంగారుపాళ్యం,మనధ్యాస, డిసెంబర్ 16 ఈ నెల 5వ తేదీన అనారోగ్యంతో ఆకస్మికంగా మృతి చెందిన బంగారుపాళ్యం మండలం కల్లూరుపల్లె తలారి దేవరాజు కుటుంబ సభ్యులను మంగళవారం సాయంత్రం కల్లూరుపల్లి ఎంపీటీసీ సభ్యురాలు స్వాతి కమలాపతిరెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…

పొట్టి శ్రీరాముల వర్దంతి మహనీయుల త్యాగాలు గుర్తించుకోవాలి డా.డి సునీత

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పొట్టి శ్రీరాముల వర్దంతిని హిస్టీరి, ఎకనోమిక్స్ మరియు పోలిటికల్ సైన్స్ విభాగాల ఆద్వర్యంలో నిర్వహించారు.ఈ కార్య క్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా.డి.సునీత విద్యార్డులను ఉద్దేశించి మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు (1901-1952)…

సిద్దేశ్వరస్వామి కొండకు పోటెత్తిన భక్తులు

బంగారుపాళ్యం,మనధ్యాస, డిసెంబర్ 15 చిత్తూరు జిల్లా,పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాళ్యం మండలం, బెంగళూరు చెన్నై జాతీయ రహదారి, కె.జి.సత్రం వద్ద కొండపై వెలసిన శ్రీపార్వతి సమేత సిద్దేశ్వరస్వామి వారి దర్శనానికి తమిళ కార్తీకనెల ఆఖరి సోమవారం కావడంతో శివుని భక్తులు పోటెత్తారు.స్వామివారికి అభిషేకాలు,…

ఘనంగా దేవర్ష్ హాస్పిటల్ 9వ వార్షికోత్సవ వేడుకలు

*9వవార్షికోత్సవం సందర్భంగా ఉచిత వైద్య సేవలు రోగులకుపలు సేవా కార్యక్రమాలు* మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు:ప్రత్తిపాడులో దేవర్ష్ హాస్పిటల్ 9 వ వార్షికోత్సవ వేడుకలు సోమవారం హాస్పిటల్ అధినేతలు డాక్టర్ అంజి నాయక్,డాక్టర్ విజయ ఆధ్వర్యంలో నిర్వహించారు.గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు తక్కువ…

నెల్లూరులో ప్రశాంత్ ఫెర్టిలిటీ ఉమెన్ సెంటర్ ప్రారంభం

.మన ధ్యాస ,నెల్లూరు, డిసెంబర్ 14 : నెల్లూరు నగరంలో మాగుంట లే అవుట్‌లో ఆధునిక వైద్య సదుపాయాలతో ఏర్పాటు చేసిన ప్రశాంత్ ఫెర్టిలిటీ అండ్ ఉమెన్ సెంటర్ ఆదివారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సతీమణి సుజితరెడ్డి. మాజీ మేయర్…

డివిజన్ స్థాయిలో సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన యాదమరి టీం

యాదమరి, మన ధ్యాస డిసెంబరు-14 విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉపాధ్యాయుల క్రికెట్ టోర్నమెంట్‌లో యాదమరి మండల జట్టు ఘన విజయం సాధించింది. పూతలపట్టు టీంపై 67 పరుగుల తేడాతో గెలిచి సెమీ ఫైనల్‌కు అడుగుపెట్టిందని జట్టు కెప్టెన్…

కడపలో నిర్వహించిన ఎస్‌టియు రాష్ట్ర కార్యవర్గ సమావేశం – ఉపాధ్యాయ సమస్యలపై చిత్తూరు జిల్లా శాఖ డిమాండ్లు

యాదమరి, మన ధ్యాస డిసెంబరు-12 కడప జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈరోజు జరిగిన ఎస్‌టియు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చిత్తూరు జిల్లా శాఖ అధ్యక్షులు మదన్ మోహన్ రెడ్డి ఉపాధ్యాయుల సమస్యలను స్పష్టంగా ప్రస్తావించారు. మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ…