సీఎంఆర్ఎఫ్ చెక్కులు లబ్ధిదారులు అందించిన గూడూరు ఎమ్మెల్యే
గూడూరు, మన న్యూస్ :- గూడూరు నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఎంతోమందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని ఎవరైనా అనారోగ్యంతో ఉన్నవారు పార్టీ కార్యాలయంలో సంప్రదించాలని గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ కోరారుగూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే…
వై జె పి లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం
గూడూరు, మన న్యూస్ :- లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ, గూడూరు టౌన్ & గూడూరు వెస్ట్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం కి ఇచ్చేసిన MD 316J GAT ఏరియా లీడర్ & PMCC PMJF లయన్ M.ఉపేంద్ర…
గూడూరు ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి : సబ్ కలెక్టర్ కి వినతి పత్రం అందజేసిన గూడూరుభ బీజేవైఎం నాయకులు
గూడూరు ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేసి ప్రజల ట్రాఫిక్ కష్టాల నుండి విముక్తి చేయండి: భారతీయ జనతా యువమోర్చా అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ గూడూరు, మన న్యూస్ :- భారతీయ జనతా యువమోర్చా గూడూరు మరియు భారతీయ…
కలెక్టర్ ఆనంద్ కు కృతజ్ఞతలు తెలిపిన పులగర శోభనబాబు
Nellore, Mana News :- ప్రజాసత్తా వినతి,విజ్ఞప్తిల మేరకు ఎన్నో ఏళ్లుగా జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్న ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేసినందుకు జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ కు ప్రజాసత్తా వ్యవస్థాపక, జాతీయ అధ్యక్షులు పులగర…
యాదవ సంఘ అభివృద్ధికి కృషి చేయండి – ఎన్ఆర్ఐ పురుషోత్తం యాదవ్!
పాలసముద్రం మండలం, Mana News:అఖిల భారత యాదవ సంఘం తిరుపతి,జనరల్ సెక్రటరీ నవీన్ యాదవ్ ని చిత్తూరు దొడ్డి పల్లి లో పాలసముద్రం మండలం వనదుర్గాపురం పంచాయతీ కి చెందిన పి.పురుషోత్తం యాదవ్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి వెనుకబడిన…
చంద్రగిరి పర్యాటక అభివృద్ధికి తోడ్పాటును అందించండి!! పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్’కు దేవర మనోహర్ వినతి!!
చంద్రగిరి, Mana News :- చంద్రగిరి పకృతి వనరులకు పుట్టినిల్లు. అలాగే తలకోన, కళ్యాణి డ్యాం, శ్రీవారిమెట్టు, తిరుచానూరు, శ్రీనివాసమంగాపురం, రాయలచెరువు, శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి చారిత్రాత్మక కోట వంటి పర్యాటక ప్రాంతాలు పుష్కలంగా ఉన్నాయని చంద్రగిరి జనసేన పార్టీ…
రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నపిల్లల్ని ఆదుకున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు మరియు చిత్తూరు జిల్లా కలెక్టర్
మన న్యూస్ ఐరాల జులై-28:- జూన్ 11వ తేదీన చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో, చిత్తూరు జిల్లా ఐరాల మండలం మామిడికుంటపల్లికి చెందినటువంటి రాజేష్ పూర్ణిమలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వీరికి 4 సంవత్సరాల ఒక బాబు మరియు…
రేపటి నుంచి జగద్గురు కరిబసవ స్వామి శ్రావణ మాస పురాణ ప్రవచనాలు ప్రారంభం
– శంకరమఠానికి చెందిన హనుమంతప్ప ప్రవచనకర్తగా ఉరవకొండ, మన న్యూస్:ఉరవకొండ సమీపంలోని గవి మఠ సంస్థానంలో జగద్గురు కరిబసవ స్వామి వారి ఆధ్వర్యంలో శ్రావణ మాస పురాణ ప్రవచనాలు రేపటినుండి నుండి ప్రారంభమవనున్నట్లు దేవదాయ ధర్మదాయ శాఖ మఠ సహాయక కమిషనర్…
విద్యుత్ తీగలు తెగిపడి రహదారి దిగ్బంధనం – గంటపాటు వాహనాల స్తంభన ఉరవకొండ, మన న్యూస్:అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని బూదగవి గ్రామంలో విద్యుత్ తీగలు తెగిపడిన ఘటనతో రహదారి దిగ్బంధనమైంది. శనివారం ఉదయం గ్రామంలోని ప్రధాన రహదారిపై ఉన్న విద్యుత్…
వ్యాసాపురం సర్పంచ్ కు అరుదైన గౌరవం.
ఉరవకొండ, మన న్యూస్ :ఉరవకొండ మండల పరిధిలోని వ్యాసాపురం గ్రామానికి చెందిన సర్పంచ్ కె. సీతారాములు గారికి అరుదైన గౌరవం దక్కింది. భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఆగస్టు 15వ తేదీన ఎర్రకోటలో జరిగే జాతీయ వేడుకలకు హాజరయ్యేలా కేంద్రం…