రేపటి నుంచి జగద్గురు కరిబసవ స్వామి శ్రావణ మాస పురాణ ప్రవచనాలు ప్రారంభం

శంకరమఠానికి చెందిన హనుమంతప్ప ప్రవచనకర్తగా

ఉరవకొండ, మన న్యూస్:
ఉరవకొండ సమీపంలోని గవి మఠ సంస్థానంలో జగద్గురు కరిబసవ స్వామి వారి ఆధ్వర్యంలో శ్రావణ మాస పురాణ ప్రవచనాలు రేపటినుండి నుండి ప్రారంభమవనున్నట్లు దేవదాయ ధర్మదాయ శాఖ మఠ సహాయక కమిషనర్ రాణి తెలిపారు. ఆదివారం జరిగిన పూజా కార్యక్రమాల్లో గవి సిద్ధేశ్వర దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, శ్రావణ మాస ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను ఏసీ రాణి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “గవి మఠం – 770 మఠాలకు మూలమఠం. జగద్గురు కరిబసవ స్వామి మహిమాన్వితులై ఎన్నో అద్భుతాలు చేశారు.” అని పేర్కొన్నారు. . ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లాలోని విరుపాపురం గ్రామానికి చెందిన శంకరమఠ ప్రవచనకర్త హనుమంతప్ప గారు పురాణ ప్రవచనాలు నిర్వహించనున్నారు. ప్రతి రోజు ఉదయం 5 నుంచి 5:30 వరకు స్వామివారికి సుప్రభాత సేవలు, అనంతరం రుద్రాభిషేకం, శతనామావళి, బిల్వార్చనలు, మహామంగళహారతి వంటి పూజా కార్యక్రమాలు భక్తులచే నిర్వహించబడతాయని వెల్లడించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించనుండగా, భక్తులు అధిక సంఖ్యలో హాజరై జగద్గురు కరిబసవ స్వామి కృపకు పాత్రులవ్వాలని ఏసీ రాణి ఆకాంక్షించారు.
ఆధ్యాత్మిక చైతన్యం కోరే భక్తులు ఈ కార్యక్రమంలో తప్పక పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Related Posts

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 5 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///