ఉచిత పశు గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం.
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: మంగళవారం నాడు మండలంలోని మర్రివీడు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధిశాఖ,పశుసంవర్ధక శాఖల ఆధ్వర్యంలో ఉచిత పశు గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరాన్ని ఏలేశ్వరం మండలం పశు వైద్యాధికారి డాక్టర్ ఎస్.వరలక్ష్మి నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్.వరలక్ష్మి మాట్లాడుతూ…