Category: ఆంధ్రప్రదేశ్

ఉచిత పశు గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం.

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: మంగళవారం నాడు మండలంలోని మర్రివీడు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధిశాఖ,పశుసంవర్ధక శాఖల ఆధ్వర్యంలో ఉచిత పశు గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరాన్ని ఏలేశ్వరం మండలం పశు వైద్యాధికారి డాక్టర్ ఎస్.వరలక్ష్మి నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్.వరలక్ష్మి మాట్లాడుతూ…

బాల బాలికల చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించిన ఎస్సై ఎస్ లక్ష్మి కాంతం

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు:నియోజవర్గ కేంద్రమైన ప్రత్తిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం మహిళా చట్టాలు,హక్కులు,బాల బాలికల రక్షణ,సైబర్ నేరాలపై అప్రమత్తత పట్ల ప్రత్తిపాడు ఎస్సై ఎస్ లక్ష్మికాంతం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై ఎస్ లక్ష్మికాంతం…

మొగిలి ఆలయంలో హర హర మహాదేవ శంభో శివ నామముతో మారుమోగుతున్న మొగిళీశ్వర స్వామివారు.

భక్తకోటి భక్తులకు దర్శనభాగం కల్పిస్తున్న పార్వతీ పరమేశ్వరులు. మనన్యూస్,బంగారుపాళ్యం:చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలీశ్వర స్వామి ఆలయంలో మహా శివరాత్రి సందర్భంగా బుధవారం హరహర మహాదేవ నామముతో మారుమోగుతున్న పార్వతీ పరమేశ్వరుల శివ నామముతో భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నట్లు ఎంబి…

ముగిసిన జ్ఞాన జ్యోతి శిక్షణ తరగతులు

మనన్యూస్,తవణంపల్లి:ఉన్నత పాఠశాలలో జరుగుతున్న అంగన్వాడీ టీచర్లకు ఆరు రోజుల జ్ఞానజ్యోతి”శిక్షణ కార్యక్రమం నేటితో ముగించిందని మండల విద్యాశాఖ అధికారి త్యాగరాజ రెడ్డి గారి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడి పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంలో ఎలాంటి మెలకువలు, నైపుణ్యాలు పాటించాలో…

సింహ వాహనంపై మూడవరోజు భక్తులకు దర్శనం ఇచ్చిన కామాక్షి సమేత మొగిళీశ్వరస్వామి.

మనన్యూస్,బంగారుపాళ్యం:చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలి గ్రామంలో వెలసిన శ్రీ స్వయంబు మొగిలీశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవములలో భాగంగా మూడవ రోజు కామాక్షి సమేత మొగిలేశ్వర స్వామి మంగళవారం రాత్రి సింహ వాహనం పై పురవీధులలో దర్శనమిచ్చారు. కామాక్షి సమేత…

గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుని ప్రజల్లో అపోహలు కలిగించాలని వైసీపి ఉద్దేశపూర్వకంగా చేసిన కుట్ర మాత్రమే.”

“వైసీపీ విధ్వంస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం.” “ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల్లో భయాందోళనలు రేపింది, కూటమి ప్రభుత్వం భూమి యజమానులకు భద్రత కల్పించింది.” “భూమి సమస్యల పరిష్కారానికి దేశంలోనే తొలిసారి రెవెన్యూ సదస్సులు నిర్వహించింది కూటమి…

వరసిద్దుల వారి నిత్య అన్నదాన సత్రానికి విరాళం

మనన్యూస్,కాణిపాకం:ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం శ్రీ స్వామి వారి దేవస్థానం నిత్య అన్నదానానికి విరాళం గా 1,01,116/- రూపాయలు, (చెక్కు) దాత – శ్రీ కె . నరసింహమూర్తి , విజయవాడ వాస్తవ్యులు,…

కాణిపాకం మణికంఠేశ్వర స్వామి ఆలయంలో ప్రదోషకాల పూజ

మనన్యూస్,కాణిపాకం:ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వయంభు శ్రీవారి సిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం శ్రీ స్వామి వారి దేవస్థానం అనుబంధ దేవాలయమున శ్రీ మణికంఠేశ్వర స్వామి వారి ఆలయం నందు ఈరోజు సాయంత్రం ప్రదోషకాల పూజ నందీశ్వరుడికి శివునికి ఏకకాలంలో ప్రత్యేక…

గాజుల పల్లెలో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం

మనన్యూస్,తవణంపల్లి:పైమఘం సుగుణాకర్ రెడ్డి అరగొండ కరీం గార్ల స్నేహం జ్ఞాపకార్థంగా గాజులపల్లి మైనారిటీలకు మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మించబడడం జరిగింది. ఈ కార్యక్రమంలో కరీం మాట్లాడుతూ ఎన్నో సేవలు అందించినటువంటి పైమఘం సుగుణాకర్ రెడ్డి గాజులపల్లి మైనారిటీలకు మినరల్ వాటర్ ప్లాంట్…

సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం సజావుగా సాగిన ఇంటర్వ్యూలు.

మనన్యూస్,బంగారుపాళ్యం:చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండల కార్యాలయంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు కార్పొరేషన్ సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న బీసీ, కాపు,ఈబిసి,కమ్మ,రెడ్డి,బ్రాహ్మణ,వైశ్య,క్షత్రియ కులాలకు చెందిన లబ్ధిదారులు గ్రామ సచివాలయాల ద్వారా ఆయా కార్పొరేషన్…