Category: ఆంధ్రప్రదేశ్

ఎస్‌టియు జిల్లా కౌన్సిల్ సమావేశం – విజయవంతం చేయండి

చిత్తూరు, మన ధ్యాస, డిసెంబరు-5: ఎస్‌టియు చిత్తూరు జిల్లా శాఖాధ్వర్యంలో జిల్లా కౌన్సిల్ సమావేశం డిసెంబర్ 7వ తేదీ, ఆదివారం నాడు చిత్తూరు పట్టణంలోని విజయం విద్యాసంస్థలు, పుత్తూరు రోడ్డు, హెరిటేజ్ పార్లర్ సమీపంలో నిర్వహించనున్నట్లు జిల్లా శాఖ అధ్యక్షులు మదన్…

వరిగపల్లె పాఠశాలలో మెగా పేరెంట్స్ మీటింగ్‌ – విద్యాభివృద్ధికి తొలి మెట్టు

యాదమరి, స్వర్ణసాగరం, డిసెంబరు-5: యాదమరి మండలంలోని వరిగపల్లె ప్రాధమిక పాఠశాలో నిర్వహించిన మెగా పేరెంట్స్ మీటింగ్ ఆకర్షణీయంగా, సందేశాత్మకంగా సాగింది. హెచ్‌.యం. జె. హిమబిందు సమన్వయంతో జరిగిన ఈ సమావేశం పాఠశాలలో విద్యార్థుల అభ్యాసం, సంక్షేమం, అభివృద్ధి పై తల్లిదండ్రుల్లో చైతన్యం…

మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి*నార్త్- రాజుపాళెం హై స్కూల్ లో అత్యవసర మౌలిక వసతుల కోసం విపిఆర్ ఫాండేషన్ ద్వారా 15 లక్షల సహాయం. – హై స్కూల్ అభివృద్ధికి తన వంతు…

పండుగ వాతావరణంలో వైభవంగా మెగా పేరెంట్స్ మీటింగ్ 3.0

యాదమరి, మన ధ్యాస, డిసెంబరు-5: యాదమరి మండలంలోని కె.గొల్లపల్లె హైస్కూల్ ప్లస్‌లో మెగా పేరెంట్స్ మీటింగ్ 3.0 ను పండుగ వాతావరణంలో అత్యంత భవ్యంగా నిర్వహించినట్లు హెచ్‌.యం. ఎ.పి. లలిత తెలిపారు. తల్లిదండ్రులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని…

యాదమరి మండలం నుండి ఎస్‌టియు నూతన కార్యవర్గం ప్రకటితం

యాదమరి, మన ధ్యాస, డిసెంబరు-04 చిత్తూరు జిల్లా ఎస్‌టియు శాఖ కార్యాలయంలో ఈరోజు జరిగిన కీలక కౌన్సిల్ సమావేశంలో యాదమరి మండల ఎస్‌టియు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా సుబ్రహ్మణ్యం పిళ్ళై ఎన్నిక కాగా, గౌరవాధ్యక్షులుగా విశ్రాంత ఉపాధ్యాయులు గుణశేఖరన్…

తవణంపల్లి మండల ఎస్‌.టి‌.యు. కొత్త కార్యవర్గం ఎన్నిక

తవణంపల్లె, మన ధ్యాస, డిసెంబరు-4: చిత్తూరు జిల్లా ఎస్‌.టి‌.యు. శాఖ కార్యాలయంలో తవణంపల్లి మండల శాఖ కౌన్సిల్ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో మండలానికి సంబంధించిన నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికల్లో మధు బాబు అధ్యక్షుడిగా, వినాయక…

అమాయకులు అయిన గిరిజన మహిళ నెల్లూరు నగర్ మేయర్ స్రవంతిని అవిశ్వాస తీర్మానం పెట్టి తొలగిస్తే, పాపం ఊరికే పోదు…. సామాజిక తత్వవేత్త యనమల నాగేశ్వరరావు

మన ధ్యాస ,నెల్లూరు, డిసెంబర్ 4 :నెల్లూరు నగర కార్పొరేషన్ మేయర్ స్రవంతిని ఈనెల 18వ తేదీ అవిశ్వాసం తీర్మానం పెట్టి తొలగించబోతున్న విషయం దుర్మార్గం అవినీతి నీచమైన చర్య అని సామాజిక తత్వవేత్త యనమల నాగేశ్వరరావు అన్నారు.గురువారం నెల్లూరు ప్రెస్…

చెరువు ముందర ఊరు లో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు.

చిత్తూరు రూరల్ మండలం చెరువు ముందర ఊరు గ్రామం స్వయంభుగా వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త మురగయ్య మాట్లాడుతూ ప్రతి నెల పౌర్ణమి రోజున స్వామివారికి ఉదయం…

ఆశ్రమంలో ఘనంగా చాతుర్య పుట్టినరోజు వేడుకలు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:చాతుర్య పుట్టినరోజు సందర్బంగా, ఏలేశ్వరం నగర పంచాయతీ స్థానిక ఏం ఫర్ సేవ ఆశ్రమంలో ఉన్న పిల్లలతో కలిసి కేక్ కటింగ్ చేసి జన్మదిన వేడుకలు పిల్లలతో ఘనంగా చేసుకొని పండ్లు,బిస్కెట్లు ఇవ్వడం జరిగింది. అనంతరం సిరి…

ప్రతి గణిత విద్యార్థికి చిరస్మరణీయుడు‎లక్కోజు సంజీవరాయ శర్మ

యాదమరి, మన ధ్యాస డిసెంబర్-03: గణిత అపార ప్రజ్ఞాశాలి, అద్భుత మేధావి లక్కోజు సంజీవరాయ శర్మ వర్ధంతి సందర్భంగా, ఆయన గణిత ప్రతిభను ప్రతి విద్యార్థి ఆదర్షంగా తీసుకోవాలని సీనియర్ గణిత ఉపాధ్యాయులు కె. కనకాచారి పేర్కొన్నారు. పుట్టుకతోనే అంధుడైన సంజీవరాయ…