ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ శాంతి దంపతులకు చెన్నై నందలో పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేసిన: టిడిపి నాయకులు
వెదురుకుప్పం మన న్యూస్:– మండలంలోని టిడిపి నాయకులు మరియు నియోజవర్గ స్థాయి నాయకులు మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ వి ఎం థామస్ మరియు శాంతి కి వివాహ దినోత్సవం సందర్భంగా చెన్నైలోని…
మాస్టర్ ఫ్లాన్ రోడ్ల బాధితులకు త్వరలో టిడిఆర్ బాండ్లుః ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
మనన్యూస్:తిరుపతి,మాస్టర్ ఫ్లాన్ రోడ్డుల కారణంగా భూమి కోల్పోయిన అర్హులకు ఫిబ్రవరి నాటికి టిడిఆర్ బాండ్లు మంజూరైయ్యేలా చూస్తామని ఎమ్మల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. మాజీ ఎమ్మెల్యే తమ సొంత భూముల విలువ పెంచుకునేందుకు మాస్టర్ ఫ్లాన్ రోడ్డుల పేరిట నిధులు దోచుకున్నారని…
సైబర్ ఆర్థిక నేరాలు పట్ల ప్రజలు జాగ్రత్తలు పాటించాలి.
మనన్యూస్:తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సైబర్ మోసగాళ్లు చేసే మోసాలు గురించి వివరిస్తూ మొదటగా మనకు ఫోన్ చేసి మీ మీద ఒక పార్సెల్ వేరే దేశంకు బుక్ అయ్యింది అందులో డ్రగ్స్ వున్నాయి అందుకు సంబందించిన ఎవిడెన్స్ మా దగ్గర వున్నాయి.…
గొల్లప్రోలు చేరిన సోమనాధేశ్వర దివ్య స్వర్ణిమ రథం, ఘన స్వాగతం పలికిన భక్తులు
మన న్యూస్:బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో శ్రీ సోమనాధేశ్వర వజ్ర లింగ దర్శనం దివ్య స్వర్ణిమ రథం సోమవారం గొల్లప్రోలు చేరుకుంది. గత 5 సంవత్సరాల నుండి 5 రాష్ట్రాలలోని సుమారు 6వేల గ్రామాలలో పర్యటిస్తూ గొల్లప్రోలు చేరుకున్న దివ్య స్వర్ణిమ రథానికి భక్తులు…
వైయస్సార్ సిపి లోనే కొనసాగుతాం రాష్ట్ర కార్యదర్శి,నల్లవెంగనపల్లి ఎంపిటిసి, పార్టీ పెద్దల ఒప్పందాలతో రాజీనామాలు ఉపసంహరించాం
మనన్యూస్:వెదురుకుప్ఫం మండలంలోని వైసిపి రాష్ట్ర కార్యదర్శి పేట ధనంజేయులరెడ్డి సతీమణి నల్లవెంగన పల్లి యం.పీ. టీ. సీ సభ్యురాలు సుజాత ల పదవులకు మనస్తాపం తో రాజీనామా చేయాలన్న నిర్ణయం పార్టీ పెద్దలు మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ,…
మహిళ,గిరిజన అభివృదే ప్రభుత్వ ధ్యేయం
మన న్యూస్: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గిరి శికర గ్రామాల్లో 7 I.T.D.A ల పరిధిలో 14.27 కోట్ల వ్యయంతో 76 బర్త్ వెయిటింగ్ హోమ్స్ గర్భిణీలు ఏడు రోజులు ముందుగా వచ్చి ఉండటానికి మరియు పౌష్టిక ఆహారాన్ని అందించేందుకు…
టీడీపి నేత బాలకృష్ణ స్వగృహం నందు ముందుస్తు క్రిస్మస్ వేడుకలు
బంగారుపాళ్యం డిసెంబర్ 23 మన న్యూస్ బంగారుపాళ్యం మండలం రాగిమానుపెంట తెలుగుదేశం పార్టీ మండల యూనిట్ ఇంచార్జ్ రామినేని బాలకృష్ణ నాయుడు స్వగృహం నందు ఈరోజు స్థానిక క్రిస్మస్ సోదరులతో కలిసి క్రిస్మస్ వేడుకలను జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక…
స్పార్క్ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్యశిబిరం.200మందికి కంటి వైద్య పరీక్షలు
మన న్యూస్: ప్రతినిధి)ఏలేశ్వరం స్పార్క్ సంస్థ సైంటిఫిక్ ప్రోగ్రాం ఫర్ అకాడమిక్ అండ్ రీసెర్చ్ క్యూబ్).ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్రహీత చైర్మన్ ఎస్.సాయి సందీప్ ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ ఆరోగ్య లో భాగంగాసంస్థ అడ్వైజరీ బోర్డ్ డైరెక్టర్ వి వెంకట్ రెడ్డి…
ఏబిసిడి అవార్డు అందుకున్న సీఐ హనుమంతప్పని కలిసిన తిరుమల హరినాథ్
ఐరాల డిసెంబర్ 22 మన న్యూస్ ఏబిసిడి అవార్డు అందుకున్న కార్వేటినగరం సిఐ హనుమంతప్పని కలిసిన తిరుమల హరినాథ్. ఆదివారం కార్వేటి నగరం సీఐ హనుమంతప్పని మర్యాదపూర్వకంగా కలిసిన ఐరాల మండలం వేదగిరి వారి పల్లి పంచాయతీ జనసేన పార్టీ వైస్…
పూర్వ విద్యార్థినీ విద్యార్థుల అపూర్వ సమ్మేళన మహోత్సవం.
తవణంపల్లి డిసెంబరు 22 మన న్యూస్ తవణంపల్లి మండలంలోని ఐరాల క్రాస్ నారాయణద్రి కళ్యాణమండపం నందు తవణంపల్లి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో 91-92 సంవత్సరములో పదవతరగతి చదువుకున్న 90 మంది విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ…