రైతులను మోసం చేయకండి” మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
మనన్యూస్,సర్వేపల్లి:నియోజకవర్గం,వెంకటాచలం మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో శనివారం సమావేశమై మాజీ మంత్రివర్యులు మరియు నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా౹౹ కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా…