అనారోగ్య బాధితురాలికి టీడీపీ నేతల అండ…5వేల ఆర్థిక సహాయం అందజేత..*
జలదంకి, మార్చి 1,(మన న్యూస్ ప్రతినిధి).నాగరాజు కె. జలదంకి మండలంలోని రామవరప్పాడు ఎస్సీ కాలనీకి చెందిన మారుపూడి అన్నమ్మ కుటుంబానికి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు మానవత్వంతో అండగా నిలిచారు. గత కొంతకాలంగా అన్నమ్మ అనారోగ్యంతో బాధపడుతూ, వైద్య ఖర్చులకు డబ్బుల్లేక…