ఆవోపా హైదరాబాద్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య వధూవరుల పరిచయ వేదిక కార్యక్రమం
మన న్యూస్:ఎల్ బి నగర్.సమాజ సేవలో ఆవోపా విశిష్టత డిసెంబర్ 25, 2024 రోజునఆవోపా హైదరాబాద్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య కులానికి చెందిన పెళ్లీడున్న యువతకు పరిచయ వేదికను కల్పించే ఉద్దేశంతో ఏడవ పరిచయ వేదిక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించబోతున్నారు.ఈ పవిత్రమైన సేవా…
ఘనంగా 9 లండన్ కిడ్స్ అనుయల్ డే సెలబ్రేషన్స్
మన న్యూస్:ఎల్బీనగర్ నియోజకవర్గం చంపాపేట్ డివిజన్లోని న్యూ పద్మా నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్ భవనం లో9 లండన్ కిడ్స్ స్కూల్ అనుయల్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి 9 లండన్ కిడ్స్ ఫౌండర్ అండ్ చైర్మన్…
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.నవోదయ విద్యాలయంలో..
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని నవోదయ విద్యాలయంలో 8 వ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఎంతో వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యాలయలో పని చేసి గత నెలలో పదవి విరమణ పొందిన ప్రిన్సిపాల్ సత్యవతి ,గతంలో…
సీఎం కప్ ఖో ఖో మొదటి బహుమతి కలెక్టర్ చేతుల మీదుగా అందజేత
మన న్యూస్:నిజాంసాగర్,కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో సీఎం కప్ ఖో ఖో మొదటి బహుమతి ఎల్లారెడ్డి అర్బన్ సాధించారు. వీరికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ జిల్లా అదనపు కలెక్టర్ మున్సిపల్ చైర్ పర్సన్ ఇందుప్రియ చేతుల మీదుగా బహుమతిని అందుకోవడం జరిగింది,…
యువత డ్రగ్స్ మాదకద్రవ్యాల నుండి దూరంగా ఉండాలి..పద్మ భూషణ్ కోడూరు ఈశ్వర వర ప్రసాద రెడ్డి , పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి.
మన న్యూస్:ఎల్బీనగర్ దగ్గర నిర్వహించిన డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ 2K RUN కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న పద్మ భూషణ్ కోడూరు ఈశ్వర వర ప్రసాద రెడ్డి , పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి.ఈ సందర్భంగా పద్మ భూషణ్…
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థగురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశమునకై 2025 – 26 విద్యా సంవత్సరానికిఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రకటన
Mana News :- తెలంగాణ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులకు అభివృద్ధి చెందిన ఇతర వర్గాల పిల్లలతో సమానంగా నాణ్యమైన విద్యను అందిస్తూ వారిలో సహజ సిద్దమైన నైపుణ్యాలను వెలికితీస్తూ ఆ విద్యార్థులకు 21వ శతాబ్దపు సవాళ్ళను…
ఆలయ వివిధ అభివృద్ధి పనులకుదాతల సహకారము
మన న్యూస్: శ్రీ కర్మన్ ఘాట్ హనుమాన్ దేవస్థానములో భక్తుల సౌకర్యార్థం ఆలయములో అభివృద్ధి దాతల సహకారముతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు శ్రీ సత్యనారాయణ వ్రత మండపములో గ్రానైట్ ఫ్లోరింగ్ వేయుటకు దాత ఆకుల ముకేష్ కుమార్,విశ్వనాథ ఆలయములోపల గ్రానైట్…
ఆన్లైన్లో యాప్స్ లో పెట్టుబడి పెట్టొద్దు మోసపోవద్దు, బూర్గంపహాడ్ ఎస్సై రాజేష్
మన న్యూస్:పినపాక నియోజకవర్గం,ఆన్లైన్ యాప్ లలో పెట్టుబడి పెట్టొద్దు మోసపోవద్దు అని బూర్గం పహాడ్ ఎస్ఐ రాజేష్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ బూర్గంపహాడ్ మండల వ్యాప్తంగా చాలామంది ఇటీవల కాలంలో ఆన్లైన్…
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలను కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా వెనక్కి తీసుకోవాలి,ఏఐవైఎఫ్ అశ్వాపురం మండలం సమితి డిమాండ్
మన న్యూస్:పినపాక నియోజకవర్గం, అశ్వాపురం; రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కేంద్రహోంమంత్రి అమిత్ షా వేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని,భేషరతుగా క్షమాపణ చెప్పాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) మండల నాయకులు రెడ్డిబోయిన వెంకన్న, లంకెల శ్రావణ్, డిమాండ్ చేశారు.…
కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న యాజమాన్యం సామాజిక కార్యకర్త లాయర్ కర్నె రవి
మన న్యూస్:పినపాక నియోజకవర్గం,మణుగూరు సింగరేణి యాజమాన్యం గని కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందని, ఉత్పత్తి పై ఉన్న శ్రద్ధ కార్మికుల రక్షణ పై లేదని,సామాజిక కార్యకర్త కర్నె రవి అధికారుల తీరుపై మండిపడ్డారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓసి -2…